Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
ఆర్టిసికి 4 మాసాల గడువు
ఆ లోగా బాగుపడకపోతే మనుగడ కష్టతరం
ప్రైవేట్ పరం వంటి ప్రత్యామ్నాయ చర్యలు
సిఎం హెచ్చరించినట్టు చైర్మన్ బాజిరెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఆర్టిసి సంస్థను కాపాడుకుందామని...
జిహెచ్ఎంసిలో కంటోన్మెంట్ విలీనం వాదనతో ఏకీభవిస్తున్నా
మన తెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ణు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ అంశాన్ని...
ఫైజర్, మాడెర్నా టీకాలు అనవసరమే
మనసు మార్చుకున్న ఇండియా
న్యూఢిల్లీ : ఫైజర్, మాడెర్నా టీకాలను భారతదేశం విదేశాల నుంచి తెప్పించుకునే ప్రసక్తే లేదని స్పష్టం అయింది. దేశీయంగా తయారు అవుతున్న వ్యాక్సిన్ల కోటా పెరుగుతోంది. పైగా స్థానికంగా...
ప్రధాని మోడీ వెంబడి ఉన్నతస్థాయి బృందం ధోవల్, షింగ్రాలా ఇతరులు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయన వెంట అత్యున్నత స్థాయి అధికారుల బృందం కూడా వెళ్లింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్థన్...
క్వాడ్ కోవిడ్ ఐరాస భేటీ కీలకం
అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : క్వాడ్, ఐరాస సదస్సులలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఇక్కడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అమెరికాలో తమ ఇప్పటి పర్యటన...
కోవిడ్-19తో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు రూ. 50 వేల సాయం
న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజులో 26964 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని, దీంతో కరోనావైరస్ కేసుల మొత్తం సంఖ్య 33531498కి చేరుకుందని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కోవిడ్-19కు ఆమోదించిన వ్యాక్సిన్లలో...
అంగన్వాడీలకు ఆదరణ…
పెరుగుతున్న చిన్నారుల సంఖ్య
ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బోధన
మద్యాహ్నం బోజనంతో సెంటర్ల వద్ద పిల్లల సందడి
వేతనాల పెంపుతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలోని అంగన్వాడీ కేంద్రాలకు రోజు...
మంత్రి కెటిఆర్తో సమావేశమైన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు బుధవారం మంత్రి కె తారకరామారావును ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. దశాబ్దాల...
25న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు..
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు....
దేశంలో కొత్తగా 26,964 పాజిటివ్ కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించారు. నిన్న 28,849 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి,...
చక్రాలకు మళ్లీ చమురు
ఆర్టిసి, విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశం
ఆర్టిసిని, విద్యుత్ సంస్థలను
గట్టెక్కించేందుకు తగు ప్రతిపాదనలతో
రావాలని అధికారులకు సిఎం కెసిఆర్
ఆదేశం వచ్చే మంత్రివర్గ సమావేశంలో
చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని
వెల్లడి...
‘క్వాడ్’తో జాగ్రత్త!
ఆరు మాసాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ విదేశీ యాత్ర చేపట్టారు. ఏడేళ్ల హయాంలో బహుశా ఆయన తిరగని దేశం లేదని చెప్పొచ్చు. కరోనా కారణంగా ఆయన విదేశీ యాత్రల జోరుకి...
గ్రేటర్లో డెంగ్యూ కేసులు అధికం
రెండు నెల వ్యవధిలో 960 దాటిన రోగులు
కరోనా కంటే డేంజర్గా మారిన సీజనల్ వ్యాధులు
దోమల దండయాత్రతో జ్వరాలతో ఆసుపత్రుల బాట
రోగులతో రద్దీగా మారిన ప్రభుత్వ దవఖానలు
ప్రజలు దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న...
మహారాష్ట్రలో చెలరేగుతున్న డెల్టా
ముంబై : మహారాష్ట్ర లోని డెల్టా లోని ఏవై 4 రకం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్ లో పరీక్షించిన నమూనాల్లో ఒక శాతం కేసుల్లో ఎవై 4 రకాన్ని గుర్తించారు....
ఆర్టీసి సంస్థ పరిస్థితిపై ఉన్నతస్థాయి సమావేశం…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆర్టీసి పరిస్థితి పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కొనసాగుతోంది. ప్రభుత్వ సహకారం తో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసి ఆర్థిక పరిస్థితిపై చర్చలు...
దేశానికే తెలంగాణ విద్య మార్గదర్శనం కావాలి: జగదీష్ రెడ్డి
దేశానికే తెలంగాణా విద్య మార్గదర్శనం కావాలి
ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో విద్యారంగం బలోపేతం
గురుకులాలకు పెరిగిన డిమాండ్ అందుకు నిదర్శనం
అందులో ఉపాధ్యాయుల పాత్రే కీలకం
పి ఆర్ టి యు నూతన కమిటీ మరింత చొరవ చూపాలి
మంత్రి...
దేశంలో తగ్గిన పాజిటీవ్ కేసులు, మరణాలు..
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,115 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా వెల్లడించింది....
అంత్యదశకు కొవిడ్..
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 అంత్యదశకు చేరుకున్నదని ప్రముఖ వ్యాక్సినాలజిస్ట్, వెల్లూర్ క్రిస్టియన్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ గంగాదీప్ క్యాంగ్ స్పష్టం చేశారు. ప్రజలు వైరస్తో కలిసి జీవించడం నేర్చుకున్నారని ఆమె అన్నారు. ఇది...
తిరుమల ఆలయానికి పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం రోజు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. మొత్తం 31,558 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో...