Monday, April 29, 2024

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు రద్దీ..

- Advertisement -
- Advertisement -

Huge Pilgrims visit Tirumala Temple on Tuesday

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించారు. నిన్న 28,849 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం శ్రీవారికి 14,308 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.2.61 కోట్లు కానుకల రూపంలో వచ్చాయి. తిరుపతి శ్రీనివాసంలో సర్వదర్శన టోకెన్ల ప్రక్రియను టిటిడి ప్రారంభించింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 8వేల టోకన్లు ఇస్తుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారిని దర్శనం చేసుకోవాలని టిటిడి అదికారులు భక్తులను కోరారు.

Huge Pilgrims visit Tirumala Temple on Tuesday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News