Home Search
మంత్రి సత్యవతి రాథోడ్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి పాలిత రాష్ట్రాల్లో కరోనాను ఎందుకు అదుపుచేయలేదు: ఎర్రబెల్లి
జనగామ: కరోనాపై తెలంగాణ బిజెపి నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో...
ప్రాణ జలాలు
ప్రతి బొట్టూ బంగారమే
ప్రాజెక్టుల వద్ద రివర్గేజ్లు
సాగునీటి వ్యవహారాలన్నీ ఒకే గొడుగు కిందికి
ఆధునిక పరిజ్ఞానంతో నీటి నిర్వహణ
వానాకాలం ఆరంభం నుంచే కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపే ప్రణాళిక, గోదావరి వరదను
ఎప్పటికప్పుడు...
17న గోదావరి జలాలపై సిఎం కెసిఆర్ ప్రత్యేక సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో ప్రారంభంకానున్న వర్షకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల...
కరోనా చీకట్లపై కాంతిరేఖలు
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...
పట్టణాలకు పట్టం
24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి
రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి
పట్టణ ప్రగతితో పునాది వేయాలి
పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి
ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి
పౌరులకు మెరుగైన సేవలు అందించాలి
పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...
ఐటి పరిశ్రమ విస్తరణలో వరంగల్కు పెద్దపీట వేస్తున్న కెటిఆర్
వరంగల్ బ్యూరో : రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అందులో భాగంగా ఐటి పురపాలక శాఖమంత్రి కెటిఆర్ వరంగల్లో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు...
స్పీకర్ పుట్టినరోజును పురస్కరించుకొని సన్మానించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్ : పుట్టినరోజు సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను రాజ్భవన్లో సోమవారం మర్యాదపూర్వకంగా రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. ఈసందర్భంగా స్పీకర్ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి గవర్నర్ జన్మదిన...
రాష్ట్రాన్ని సల్లంగ సూడాలె
సమ్మక్క, సారలమ్మలను వేడుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్
అమ్మల దీవెనలు రాష్ట్రంలోని ప్రతి బిడ్డపై ఉండాలని కోరుకుంటూ మేడారంలో మొక్కులు చెల్లించిన సిఎం
అమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పణ
కెసిఆర్తో పాటే దేవతలను సందర్శించుకున్న...
సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న కెసిఆర్
మేడారం: సమ్మక్క సారలమ్మలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. తల్లులకు నిలువెత్తు బంగారం కెసిఆర్ సమర్పించారు. వనదేవతలకు చీర, సారె సమర్పించిన అనంతరం పగిడిద రాజు, గోవిందరాజులకు మొక్కులు చెల్లించుకున్నారు. కెసిఆర్ వెంట ...
రేపే సారలమ్మ ఆగమనం
దండకారణ్యం నుంచి కదిలిన ఆదివాసీలు, మేడారంలో
భారీ ఏర్పాట్లు
మనతెలంగాణ/వరంగల్ బ్యూరో : మేడారం మహాజాతర మొదటి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు సాయంత్రం 7 గంటలకు సమ్మక్క కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోనుంది....
కనువిందు చేసిన జనమేడారం
హైదరాబాద్, వరంగల్ : వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుంచి భక్తులు మేడారానికి చేరుకొని జంపన్న...
ఫోటోలకు పోజులతో సరిపెట్టొద్దు
పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేస్తా
ప్రతి గ్రామంలో ప్రతి రోజూ పారిశుద్ధ్ద పనులు జరగాలి
కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తామే ఊడ్చినట్టు పేపర్లలో ఫోటోలకు పోజులిచ్చారు
ఇది సరైంది కాదు, గ్రామాల్లో ఎవరి పని...
మేడారంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు
హైదరాబాద్ : భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహారించి మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో జరిగే మేడారం జాతర...
రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం
హైదరాబాద్ : తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు...
ఐటి విశ్వరూపం
రాష్ట్రంలోని అన్ని ద్వితీయశ్రేణి పట్టణాలకూ విస్తరణ
కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండలో ఈ ఏడాదే ఐటి పార్కులు
గత ఐదేళ్లలో రాష్ట్రానికి
12వేల పరిశ్రమలు వచ్చాయి
సిఎం కెసిఆర్ విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలే కారణం
ఐటి పురోగతితో...