Home Search
ఉత్తర ప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాది జలవిల..
సిమ్లా : వానవరద నీటిలో నానినాని మునిగిపోతున్నపలు అంతస్తుల కాంక్రీటు భవనాలు, పడవలలాగా కొట్టుకుపోతున్న కార్లు, వాహనాలు, అతలాకుతలం అయిన జనజీవితం. ఇదీ ఇప్పుడు ఉత్తర భారతంలో సకాలంలో ప్రవేశించి హిమాలయాల్లో జల...
ఉత్తరాదిపై ‘జలఖడ్గం’
న్యూఢిల్లీ: ఉత్తరభారతంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఉత్తరాది రా ష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాల్లో రెడ్...
ఉత్తరభారతంలో వర్షబీభత్సం
ఢిల్లీలో 41 ఏళ్ల తరువాత ఒకేరోజు 153 మిమీ వర్షం ....
రాజధాని వీధులన్నీ జలమయం
హిమాచల్ ప్రదేశ్లో ఐదుగురి మృతి
జమ్ముకశ్మీర్లో కొండచరియలు విరిగిపడి మూసుకుపోయిన రహదార్లు
రాజస్థాన్లో నలుగురి మృతి
న్యూఢిల్లీ :...
ఉత్తర భారతంలో భారీ వర్షాలు: 14 మంది మృతి
ఢిల్లీ: ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భార వర్షాల ధాటికి ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. వాగులు వంకల, నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో బ్రిడ్జిలు, కార్లు, వాహనాలు...
ఉత్తరాదిని కుదిపేస్తున్న వర్షాలు..
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవానాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎడతెరిపి...
ఉత్తరాది జల దిగ్బంధం..
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా బలీయంగా విస్తరించుకున్నాయి. ఉత్తర భారతంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పలు రాష్ట్రాలలో రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా,...
ఉత్తర తెలంగాణ ‘గజగజ’
మన తెలంగాణ/హైదరాబాద్: కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీ స్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణలో చలిగాలుల...
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కు ‘మాండౌస్’ తుఫాను
తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం
తీరానికి చేరగానే తుఫాను బలహీనపడనున్నది
చెన్నై: దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసరాల్లో సోమవారం ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 7 నాటికి ‘మాండౌస్’ తుఫానుగా మారనుంది....
ఆధారాలు సమర్పించమని అఖిలేశ్ యాదవ్కు ఈసి ఉత్తర్వు
న్యూఢిల్లీ: బిజెపి ప్రోద్బలంతో దాదాపు 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 20వేల మంది ముస్లిం, యాదవ్ ఓట్లను తొలగించినట్లు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గత నెల తమ పార్టీ జాతీయ...
ఎపి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో దిమ్మతిరిగే ఉత్తర్వులు…
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో దిమ్మతిరిగే ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్ని ఆదేశాలు ఇచ్చినా జిల్లా కలెక్టర్లతో ఎన్ని వార్నింగులు ఇచ్చినా అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే చాలా...
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. 14 మంది మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వెళ్తున్న బస్సు మధ్యప్రదేశ్లో ప్రమాదానికి గురైంది. రేవా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున సుహాగి పహారీ ప్రాంతంలో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది...
హిమాచల్, ఉత్తరాఖండ్లో ముంచెత్తిన వరదలు
కొట్టుకు పోయిన రైలు వంతెన
కొండచరియలు విరిగిపడి, వరదల్లో 20 మంది మృతి, పలువురు గల్లంతు
ఉత్తరాఖండ్లో కుంభవృష్టి
కట్టలు తెంచుకున్న నదులు, కొట్టుకు పోయిన వంతెనలు
ఇళ్లలోకి బురద ప్రవాహం
పలుగ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సిమ్లా/డెహ్రాడూన్/...
హిమాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడి 8 మంది గాయపడ్డారు !
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో మంగళవారం ఉదయం కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది గాయపడ్డారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. కాంగ్రా జిల్లా అత్యవసర కార్యకలాపాల కేంద్రం ప్రకారం ఉదయం...
ఆంధ్రప్రదేశ్కు 13.5 టీఎంసీలు
ఆంధ్రప్రదేశ్కు 13.5 టీఎంసీలు
తెలంగాణకు 15.65 టీఎంసీలు
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం
నెలాఖరులో మరోసారి కమిటీ భేటీ
అమరావతి : నాగార్జునసాగర్లో కనీస నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 13.5 టీఎంసీలను...
‘ధరమ్ సంసద్’పై ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు!
న్యూఢిల్లీ: రూర్కీలో ఆదివారం జరుగనున్న ప్రతిపాదిత ‘ధర్మ సంసద్’పై ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. దీనికి సంబంధించి తీసుకుంటున్న నివారణ, దిద్దుబాటు చర్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి అఫిడవిట్ను కోరింది....
ఐపిఎస్ అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఐపిఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అతన్ని విధుల్లోకి తీసుకుంటున్న జివొ నం. 583 జారీ...
కేంద్ర బిజెపి ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి… దక్షిణ భారత దేశానికి ఒకనీతి..
సిద్దిపేట:కేంద్ర బీజేపీ ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి. దక్షిణ భారత దేశానికి ఒకనీతిగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు....
మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం సంగతేంటి? శివరాజ్ సింగ్: హరీష్ రావు
సిద్దిపేట: మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో రైతుబంధు...
ఉత్తర్వులు పంపడానికి పావురాలకోసం చూస్తున్నాం
బెయిల్ ఉత్తర్వులు అమలులో యుపి అధికారుల జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఉత్తర్వుల చేరవేతకు తామే ఒక వ్యవస్థను అమలు చేస్తామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తాము జారీ చేసిన బెయిల్ ఉత్తర్వుల అమలులో జాప్యం పట్ల సుప్రీంకోర్టు...
ఉత్తర భారతానికి పిడుగుపాట్లు
మొత్తం 74 మంది దుర్మరణం
యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ విలవిల
రుతుపవన వేళ ఆకాశపు వైపరీత్యం
రాజస్థాన్ కోటవద్ద పర్యాటకులు బలి
లక్నో /jజైపూర్/ భోపాల్ : ఉత్తర, పశ్చిమ భారతంలో ఉరుముల మెరుపుల...