Tuesday, May 21, 2024
Home Search

ఉత్తర ప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
74 people were killed by thunderbolt in North India

ఉత్తర భారతానికి పిడుగుపాట్లు

మొత్తం 74 మంది దుర్మరణం యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ విలవిల రుతుపవన వేళ ఆకాశపు వైపరీత్యం రాజస్థాన్ కోటవద్ద పర్యాటకులు బలి లక్నో /jజైపూర్/ భోపాల్ : ఉత్తర, పశ్చిమ భారతంలో ఉరుముల మెరుపుల...
197 persons missing in Uttarakhand flood

ఉత్తరాఖండ్‌లో 197 మంది గల్లంతు

రాజ్యసభలో హోం మంత్రి షా న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలలో దాదాపు 197 మంది గల్లంతు అయ్యారు. 20 మంది మృతి చెందినట్లుగా ఇప్పటికి నిర్థారణ అయింది. ఈ విషయాన్ని కేంద్ర...

మత మార్పిడుల చట్టాలపై యుపి, ఉత్తరాఖండ్‌కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: మతాంతర వివాహాల కారణంగా జరుగుతున్న మతమార్పిడులను నియంత్రిస్తూ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రూపొందించిన వివాదాస్పద కొత్త చట్టాల చట్టబద్ధతను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. అయితే ఈ వివాదాస్పద చట్టాల నిబంధనల...
MP cabinet approves Freedom to Religion Bill 2020

మతమార్పిడులకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆర్డినెన్స్

భోపాల్: మోసపూరిత పద్ధతులలో జరుగుతున్న మత మార్పిడులను అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం మంగళవారం ఒక ఆర్డినెన్సును జారీచేసింది. పెళ్లి పేరుతోపాటు ఇతర దురుద్దేశాలతో మతమార్పిడులకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష...
Madhya Pradesh Gov Lalji Tandon Passes Away

మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..

విశేషానుభవాల యుపికా లాల్జీ... మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి  లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85...
Madhya Pradesh governor Lalji Tandon passes away

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాల్జీ టాండన్ (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిని కుమారుడు, యుపి మంత్రి అశుతోష్ టాండన్...
Governor of Madhya Pradesh on ventilator

వెంటిలేటర్‌పై మధ్యప్రదేశ్ గవర్నర్

  లఖ్నో : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85) వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మూత్ర విసర్జనలో, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఈ నెల 11న లఖ్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం టాండన్...

రెండు రోజుల పాటు ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో దట్టంగా మేఘాలు

  హైదరాబాద్ : శీతాకాలం వెళ్లిపోయి, వేసవి కాలం రాబోతున్న వేళ, అల్పపీడన ద్రోణి ప్రభావంతో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలముకున్నాయి. హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ,...
Uttarakhand-Capital

ఎపికి 3 రాజధానులు.. ఉత్తరాఖండ్‌కు అసలే లేదు!

హైదరాబాద్: ఒక రాజధాని మాత్రమే ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా అన్న విషయమై ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపితోసహా ఇతర విపక్షాలు ఘర్షణ పడుతుండగా దాదాపు రెండు దశాబ్దాలు క్రితం...
BJP wins only one seat in UP

యుపిలో బిజెపి గెలిచేది ఒక్క సీటే: రాహుల్ గాంధీ

యుపిలో బిజెపి గెలిచేది ఒక్క సీటే అదే వారణాసి ప్రయాగ్‌రాజ్ సభలో రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ : బిజెపి ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క సీటు మాత్రమే గెలవబోతున్నదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం...
Haryana KMP Express Highway

బస్సులో మంటలు చెలరేగి 9 మంది సజీవదహనం

ఛండీగఢ్: కదులుతున్న బస్సులో మంటలు అంటుకోవడంతో 9 మంది సజీవ దహనమైన సంఘటన హర్యానాలోని కెఎంపి ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగింది. పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం.... ప్రవేటు బస్సు 60 మంది ప్రయాణికులతో...

హ్యాట్రిక్‌ కొట్టబోతున్నాం: ప్రధాని మోడీ

ఎన్నికల్లో దేశం కోసం పనిచేసే ఎన్డీఏ, దేశంలో అస్థిరతను పెంచే ఇండియా కూటమి మధ్య పోరు జరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. దేశ ప్రజలు బీజేపీవైపే ఉన్నారని.. ఏన్డీఏ విజయం ఖాయమని చెప్పారు....
PM Modi Speech in Uttar Pradesh

పేదల అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నా : మోడీ

పేదల అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మీ బాధలను ఒక్కొకటిగా తొలగిస్తున్నామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో...
Modi talk about development

అభివృద్ధి అంశాలపైనే మాట్లాడండి

ఇతర విషయాల ప్రస్తావన వద్దు ప్రధాని మోడీకి ఖర్గే సూచన 4 దశల తరువాత పటిష్ఠ స్థితిలో ప్రతిపక్ష కూటమి మోడీకి వీడ్కోలుకు జనం సిద్ధంగా ఉన్నారు లక్నో : ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రచార సభల్లో...
Modi will not be Prime Minister after June 4

జూన్ 4 తరువాత మోడీ ప్రధానిగా ఉండరు

రాహుల్ గాంధీ ఉద్ఘాటన ‘ఫేక్’వీడియో పంచుకున్న నేత న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన ‘అబద్ధాల’ ద్వారా తనను తాను ఎంతగా సంతృప్తిపరచుకున్నా అది ఏమాత్రం తేడా చూపించబోదని, నరేంద్ర మోడీ జూన్...
Fourth phase polling started

Parliament Elections: ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్…

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 లోక్ సభ స్థానాలకు నాలుగో విడుత పోలింగ్ జరుగుతోంది. ఎపి 25, తెలంగాణ...
Political war in BJP and Congress

ఆత్మరక్షణలో అగ్రనేతలు

ఇప్పటికే సగానికిపైగా స్థానాలకు లోక్‌సభ ఎన్నికలు పూర్తికాగా, ఎన్నికల ప్రచారం గతి తప్పుతున్నట్టు స్పష్టం అవుతుంది.ఎన్నికల్లో ప్రజాతీర్పుపై ఎంతో భరోసాతో ప్రచారం ప్రారంభించిన కీలక నేతలు ఆత్మరక్షణలో పడి తమ రాజకీయ మనుగడ...

యుపిలో ఇండియా కూటమి తుపాన్ వస్తోంది:రాహుల్ గాంధీ

ఉత్తర ప్రదేశ్‌లో ఇండియా కూటమి తుపాన్ వస్తున్నదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం చెప్పారు. నరేంద్ర మోడీ ఈ దఫా ప్రధాని పదవిని అధిష్ఠించలేరని రాహుల్ ఉద్ఘాటించారు. కన్నౌజ్‌లో ఒక...
25.41 percent polling till 11 am

ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 25.41 శాతం పోలింగ్‌

ఢిల్లీ: మూడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 25.41 శాతం పోలింగ్ నమోదైంది. వివిధ రాష్ట్రాలలో పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాం-27.34, బిహార్-24.41, ఛత్తీస్‌గఢ్-29.9...
software engineer dead with Online games

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్‌లు

కరీంనగర్: ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసగా మారి అప్పులు ఎక్కువ కావడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలోని గంగాధర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధురానగర్‌లో నాగుల...

Latest News