Wednesday, May 1, 2024
Home Search

ఉత్తర ప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Five killed in separate road accidents

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వారణాసి-జౌన్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కు-వాహనం డీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు....
At least 10 Dead in Moradabad Road Accident

ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రమాదం: 10 మంది మృతి

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని కుందార్కి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరాదాబాద్ -ఆగ్రా రహదారిపై బస్సు-ట్రక్కు డీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో...
Five dead 18 injured after private bus hit another vehicle

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: ఐదుగురు మృతి

కనౌజ్: ఉత్తరప్రదేశ్ కనౌజ్‌లోని సౌరిఖ్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేట్ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.... 18 మంది...
8 Policemen killed in Encounter near Kanpur in UP

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన.. రౌడీమూకల కాల్పుల్లో 8మంది పోలీసులు మృతి

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం సంఘటన చోటు చేసుకుంది. ఎస్ పి దేవేంద్ర మిశ్రాతో సహా ఎనిమిది మంది పోలీసులను  దుండగలు కాల్చి చంపిన ఘటన కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో...

ఉత్తరప్రదేశ్ మహిళను కాపాడిన సైబరాబాద్ పోలీసులు

  మనతెలంగాణ, హైదరాబాద్ : తీవ్రగాయాలపాలైన ఓ మహిళను సైబరాబాద్ పోలీసులు కాపాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సంగీత(25) ప్రమాదవశాత్తు మాదాపూర్ సమీపంలోని రైల్వే పట్టాల వద్ద గాయపడింది. విషయం తెలుసుకున్న మాదాపూర్ పెట్రోలింగ్ ఆఫీసర్లు...
Analysis of Modi's Ten Years of Rule

మోడీ మబ్బులో ఉత్తర భారతం

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశ వ్యాప్తంగా భిన్న వర్గాల నుండి మోడీ పదేళ్ల పాలనపై విశ్లేషణ ఎక్కువైతున్నది. ఆయన పాలన కొనసాగాలని కోరేవాళ్లకన్నా మరో ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉంటే దేశంలో...
Supreme Court Stays Allahabad HC Judgment Striking Down UP Board Of Madarsa Education Act

అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మదర్సా బోర్డు విద్యా చట్టం-2004 సెక్యూలర్ సిద్ధాంతంను, రాజ్యాంగంలోని 14 వ ఆర్టికల్ కింద ఇచ్చిన ప్రథామిక హక్కులను ఉల్లంఘిస్తోంది కనుక ‘రాజ్యాంగ విరుద్ధం’ అంటూ అలహాబాద్ హైకోర్టు జారీ...
Five killed in Uttarakhand riots

ఉత్తరాఖండ్ అల్లర్లలో ఐదుగురి మృతి

100 మందికిపైగా పోలీసులకు గాయాలు న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో అక్రమంగా నిర్మించిన ఒక మద్రాసాను, పక్కనే ఉన్న మసీదును కూల్చివేయడానికి వ్యతిరేకంగా జరిగిన హింసాకాండలో ఐదుగురు మరణించగా 100 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. పథకం...
Dense Fog Covered North India

ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. వణికిపోతున్న జనం

ఉత్తరభారతాన్ని పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్ తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను దట్టంగా పొగమంచు కమ్మింది. పొగమంచుకు తోడు చలిగాలులతో ఉత్తరాది ప్రజలు వణికిపోతున్నారు. బటయకు అడుగు...
Food quality control system in India

ఉత్తరాది చేతిలో దేశ భవిత!

సెక్యులర్ ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ఎంచుకొని ఆ దారిలో 75 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత దేశం తిరోగమన బాటపట్టడం పెను ఉపద్రవంగా భావిస్తున్నవారు గణనీయంగానే ఉన్నారు. 2024 ఎన్నికలు ఈ విషయంలో ప్రజలు...
Dense fog engulfs Delhi

ఉత్తరాదిని వణికిస్తున్న చలి

ఢిల్లీలో పొగమంచుతో ఆలస్యంగా 134 విమాన, 22 రైళ్ల సర్వీస్‌లు 6 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రత న్యూఢిల్లీ : ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల్లో పొగమంచుతోపాటు చలిపులి గజగజలాడిస్తోంది. ఢిల్లీ నగరంలో...
Mohan Yadav sworn in as Madhya Pradesh CM

మధ్యప్రదేశ్ సిఎంగా నేడు మోహన్ యాదవ్ ప్రమాణం

హాజరుకానున్న మోడీ, అమిత్ షా, యోగి భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు...

రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ..

చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రస్తుతం కమలం పార్టీ...

ఢిల్లీ , ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్రం హెల్త్ అలర్ట్

హైదరాబాద్: వాయు కాలుష్య తీవ్రత నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం కీలక మార్గదర్శకాలు వెలువరించింది. ఢిల్లీ, నాలుగు ఉత్తరాది రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలలో పరిస్థితిపై కేంద్రం స్పందించింది. ప్రజలకు వాయు...
Andhra Pradesh Film Chamber of Commerce has its own office in Vijayawada

సొంత ఆఫీస్ సమకూర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఒక ఫిలిం ఛాంబర్ ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రారంభించబడి, కేవలం 5 వేల రూపాయలతో సభ్యులకు మెంబర్షిప్ ఇస్తూ సినీ పరిశ్రమ సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా  ...
Rains in several Areas in Telangana on Feb 12

ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు

అమరావతి: పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబరు 25న బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశం ఉందని.. ఫలితంగా...
Morari Bapu yatra reached to Srisailam

ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్న మొరారి బాపు ద్వాదశ జ్యోతిర్లింగ రామ్ కథ

పవిత్రమైన అధిక్ సావన్ (శ్రావణ్) మాసాన్ని పురస్కరించుకుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామ్ కథ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి అతి పవిత్రమైన కార్యక్రమం ప్రారంభించారు ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు. జ్యోతిర్లింగ రామ్...
More than hundred people died in North India

భారీ వర్షాలు: ఉత్తర భారతంలో వంద మందికిపైగా మృతి

ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు వంద మందికి పైగా మృతి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ లోనే 80 మంది వరకు చనిపోయారు....
Food quality control system in India

ఉత్తరాదిలో వరద బీభత్సం!

రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్ అత్యధికంగా...
Rain continues to pound North India

ఉత్తరాదిన కొనసాగుతున్న వర్ష విలయం

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్థాన్, పంజాబ్ , హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్...

Latest News