Home Search
ఉత్తర ప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
భారత్ లో 28,074 కరోనా కేసులు.. 884 మంది మృతి
న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నా..మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 28,074 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం...
జూన్ 30వరకు పబ్లిక్ మీటింగ్లు బంద్..
లక్నోః కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో యూపి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర్ప్రదేశ్లో జూన్ 30వ తేదీ వరకు ఎలాంటి పబ్లిక్ మీటింగ్లకు అనుమతి ఇవ్వొద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యతనాథ్...
ఎన్నో కొత్త పాఠాలు
స్వావలంబన, ఆత్మస్థైర్యం నేర్పిన కరోనా
బాగా పారిన ‘దో గజ్కీ దూర్’
కరోనాతో గ్రామీణ జనం పోరు
గ్రామ సర్పంచ్లతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీ
న్యూఢిలీ: కరోనాను ఎదుర్కొవడంలో గ్రామీణ భారతం సమున్నత...
ఆలోచించకుండానే లాక్డౌన్ ప్రకటించారు
వలసకూలీల పరిస్థితి దారుణంగా ఉంది
సొంత ఇళ్లకు చేరుకోలేని దీనస్థితిలో ఉన్నారు
కేంద్రంపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ను ప్రకటించే ముందు ప్రధాని మోదీ ఏమాత్రం ఆలోచించలేదని ఎంఐఎం అధినేత...
ఆదుకునేవారు అన్నదాతలే
ఉత్తర భారతం నుంచి వస్తున్న వార్తలను పరిశీలిస్తే లాక్డౌన్ పరిస్థితి తెలుస్తోంది. లాక్డౌన్లో వ్యూహాత్మకమైన తప్పిదాలు తెలిసి వస్తున్నాయి. భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వనరు అయిన వ్యవసాయాన్ని ఈ సంక్షోభ సమయంలో భారత...
రూ.2వేల కోట్ల రుణం
బాండ్ల అమ్మకం, సెక్యూరిటీ ద్వారా ఆర్బిఐ నుంచి అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
వేలంలో పాల్గొన్న ఎపి, యుపి, తమిళనాడు, సిక్కిం, మిజోరాం
మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా...
అదృశ్య పాజిటివ్లే అసలు సవాల్
లక్షణాలున్న కేసుల కన్నా లక్షణాలులేని కేసులే ఎక్కువ
గుర్తించడం సమస్యగా మారిందంటున్న వైద్య వర్గాలు
రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యశాఖ వర్గాలు ఇప్పుడున్న సవాలక్ష సవాళ్లకు తోడు సరికొత్త వింత సవాలును ఎదుర్కొంటున్నాయి....
లాక్డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు
పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం
భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ
24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...
సరిహద్దు పేచీకి సరైన పరిష్కారం
కరోనా వైరస్ ఇరుగు పొరుగులను సైతం ఎడమొగం పెడమొగంగా చేస్తున్నది. ఎవరికి వారు తలుపులు మూసుకొని ఏకాంత తపస్సు చేసుకోవలసిన పరిస్థితిని సృష్టించింది. ఆత్మరక్షణే ప్రధానమై భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అవుతున్నది....
తబ్లీఘీ: లౌకికవాదుల తప్పులు
ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీఘీ జమాఅత్ సమావేశం వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లిన నష్టం మన ముందుకు వచ్చింది. ఈ విషయంలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ అవకాశాన్ని...
లాక్డౌన్ నేపథ్యంలో ఎస్ఎ-2 పరీక్షలు రద్దు..?
హైదరాబాద్ : కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు మంగళవారం(ఏప్రిల్ 7) నుంచి జరగాల్సిన వార్షిక పరీక్షలు(ఎస్ఎ 2)...
4 రోజుల్లో రెట్టింపు
నిజాముద్దీన్ పాజిటివ్లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య
దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83
మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్లో
ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 104మంది మృతి
హైదరాబాద్: దేశంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి ద్వారా దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసులు సంఖ్య 3,730కి చేరుకోగా.....
సముదాయపు కేసులపై సరికొత్త వ్యూహం
తెలంగాణ, ఎపి సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 211 జిల్లాలకు కేంద్రం కొత్త వ్యూహం
n వైరస్ అధిక వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల గుర్తింపు, క్వారంటైన్, భౌతిక దూరం, నిశిత పర్యవేక్షణ, ర్యాపిడ్ టెస్టులు, సత్వర...
దీర్ఘకాలిక రోగాలుంటే అర్ధాయుష్షే!
తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి శాపంగా కరోనా
ధూమపానం, మద్యం సేవించేవారిపై తీవ్ర ప్రభావం
55 దాటిన వారికి జాగ్రత్తలు తప్పనిసరి
మృతుల్లో పురుషులే అధికం
మన తెలంగాణ/హైదరాబాద్ : దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కరోనా తోడవుతుందా...
తమిళనాడు@411
ఢిల్లీ: తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన రెండు రోజుల్లో 647 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. 647 పాజిటివ్...
క్వారంటైన్ లో కరోనా బాధితుడు ఆత్మహత్య..
లక్నో:కరోనా వైరస్(కోవిడ్-19) లక్షణాలతో క్వారంటైన్ వార్డులో ఉన్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన జిల్లా మెజిస్ట్రేట్ జాస్జిత్...
తబ్లిగీతో తల్లకిందులు
దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు
తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే
1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...
ఒకటి నుంచి 8 తరగతుల సిబిఎస్ఇ విద్యార్థులకు పరీక్షలు రద్దు
పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్
9, 11 తరగతులకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో పరీక్షలు
తర్వాత 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యయంలో...
కొవిడ్ 19 కాదు ఆకలి 20
Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు...