Tuesday, May 21, 2024
Home Search

ఉత్తర ప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Release of prisoners from prisons began

కరోనా ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం

  జైళ్ల నుంచి ఖైదీల విడుదల ఆరంభం సుప్రీంకోర్టు చురకలతో కదలిక జైళ్లలో రద్దీ మధ్య వైరస్ భయాలు న్యూఢిల్లీ : ఖైదీలతో కిక్కిరిసి ఉండే జైళ్లలో ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రసవాలును విసిరింది. ఖైదీల...
Anand Mahindra grieves for death of Migrant workers

మనమే మాయం చేశాం.. సిగ్గుతో తలదించుకోవాలి

  యుపి ప్రమాదంలో వలస కూలీల మృతిపై ఆనంద్ మహింద్ర ఆవేదన ముంబయి: కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఉత్తరప్రదేశ్‌లో శనివారం జరిగిన ఘోర దుర్ఘటనలో 24 మంది వలస కార్మికులు దుర్మరణం పాలవడంపై ప్రముఖ...
UP-Accident

యుపిలో ఘోర రోడ్డుప్రమాదం: 23మంది మృతి

ఔరయ: ఉత్తరప్రదేశ్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఔరాయ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 23మంది వలస కూలీలు చనిపోయారు.మరో 15మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు....
Srisailam water evacuation should be clarified on GO

జలటోపీపై ఎపికి నోటీసు

  శ్రీశైలం నీటి తరలింపు జిఒపై వివరణ ఇవ్వాలి తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నది యాజమాన్య బోర్డు మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఎపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీశైలం...
MP-Accident

రోడ్డు ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి

భోపాల్‌: బస్సు-ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వలస కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లా కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వలస...

ఉద్యోగుల బదిలీలపై యుపి ప్రభుత్వం నిషేధం

  లక్నో : 2020-2021 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌కె తివారీ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. అనుకోని పరిస్థితుల్లో అత్యవసర...
Srisailam-water

శ్రీశైలం నీటిని తరలిస్తే తీవ్రంగా స్పందిస్తాం

 ఈ అక్రమ తరలింపును అడ్డుకుంటాం అపెక్స్ కమిటీ తీర్మానం లేనిది ఆంధ్ర కొత్త ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తుంది సుప్రీంకోర్టుకు వెళ్లి ఆంధ్ర కుటిల నీతిని బయటపెడతాం ఏపి సర్కార్‌ను హెచ్చరించిన తెలంగాణ మంత్రులు హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు...

జలచౌర్యాన్ని ఆపండి

  పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలన్న ఎపి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం 40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ తెచ్చిన జీఓను వెంటనే నిలిపివేయండి శ్రీశైలంపై కొత్త ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీరని అన్యాయం,...
Road-Accident

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలస కూలీలు మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా... మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మామిడిపండ్ల లోడుతో...

విష వాయు విలయం

   చిమ్మ చీకటిలో చిమ్మిన విష వాయువు చిన్నారులను ఇతర నిస్సహాయులను బలి తీసుకోడం అత్యంత ఆందోళనకరమైన పరిణామం కాగా లాక్‌డౌన్‌ లో అప్పటికే ప్రాణాలరచేత పట్టుకొని నిద్రిస్తున్న వేలాది మందిని రాత్రి...
Migrant-Workers, Migrant Workers Evacuation in India

లక్షమంది వలస కార్మికుల తరలింపు

115 ప్రత్యేక రైళ్లలో వారి సొంత రాష్ట్రాలకు చేర్చాం : రైల్వే న్యూఢిల్లీ : లాక్‌డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న వలస కార్మికుల కోరిక నెరవేరుతోంది....
Covid-19

దేశంలో ప్రమాదకరంగా ఆ పది నగరాలు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేల మార్క్‌ను దాటింది. మంగళవారం ఆరోగ్య మ్రంతిత్వశాఖ వెల్లడించిన ప్రకారం తాజా లెక్క 46,433 కేసులు. వీరిలో 32,138 మంది ఇంకా...
Coronavirus cases in the country is 40 thousand

దేశంలోని ఆ పది నగరాల్లోనే… 50 శాతానికిపైగా కరోనా కేసులు

  ముంబయిలో 9310, ఢిల్లీలో 4898, అహ్మదాబాద్‌లో 4076 న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 40 వేల మార్క్‌ను దాటింది. మంగళవారం ఆరోగ్య మ్రంతిత్వశాఖ వెల్లడించినప్రకారం తాజా లెక్క 46,433 కేసులు. వీరిలో...
Migrant workers To police stations

పోలీస్‌స్టేషన్లకు పోటెత్తుతున్న వలస పక్షులు

  మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల, రాష్ట్రాల ప్రజలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌కు అనూహ్య స్పందన...
Liquor Que

ఎపిలో తెరుచుకున్న మద్యం దుకాణాలు.. బారులు తీరిన మందుబాబులు

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోఎట్టకేలకు మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇకేముంది.. కిలోమీటర్ల పొడువునా మందబాబులు బారులు తీరారు. దాదాపు 45 రోజులపాటు మందు లేక అవస్థపడుతున్నవారంతా ఈరోజు తెల్లవారుజాము నుంచే వైన్ షాపుల వద్ద...

వల”సలసల”

  స్వస్థలాలకు వెళ్లేందుకే వలస కార్మికుల పట్టు హైదరాబాద్ టోలిచౌకి, రామగుండం, అశ్వరావుపేటలో రోడ్డెక్కిన కూలీల ఆందోళనలు సొంత రాష్ట్రాలకు రైళ్లల్లో పంపించాలని డిమాండ్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు....
Corona

“భయం” కరోనా

  ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్‌కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...

గిరిజనులకు వందశాతం రిజర్వేషన్లు కల్పిస్తాం

  హక్కుల రక్షణలో రాజీ పడేది లేదు న్యాయ సలహా, నిపుణులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయ సేకరణ చేస్తాం ఎపిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళతాం జిఓ ఎంఎస్ 3పై ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌కు సమగ్ర కసరత్తు అధికారులతో గిరిజన సంక్షేమ,...

కరోనా కట్టడిలో తెలంగాణ టాప్

  తెలంగాణలో 70 రోజులకు కేసుల రెట్టింపు ఎన్‌టిడివి విశ్లేషణలో వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రముఖ జాతీయ ఛానెల్...

సురక్షిత సడలింపు

  ఆశ నిరాశ, అభయం భయం: ఇది ఒక విచిత్ర స్థితి. నెల రోజులకు పైగా కొనసాగుతున్న కఠోరమైన కరోనా లాక్‌డౌన్ చాలా చోట్ల మెరుగైన ఫలితాలను ఇస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వాటి ప్రోత్సాహంతో...

Latest News