Wednesday, May 1, 2024
Home Search

ఉత్తర ప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Corona

క్రమంగా కరోనా కోరలు

కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఇరాన్ నుంచి 58 భారతీయులు...
Bus Accident

లోయలో పడిన బస్సు: ఐదుగురు మృతి

  సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాలో మంగళవారం ఆర్‌టిసి బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. హెచ్‌ఆర్‌టిసి బస్సు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్...
Mask

కరోనా ఎఫెక్ట్ ….దేవుళ్లకూ మాస్కులు

  వారణాసి:కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేవుళ్లకూ ఈ వ్యాధి సోకకుండా పూజారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వింతగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని ప్రహాదేశ్వర ఆలయానికి చెందిన...
Taxi

16 ఏళ్ల బాలికపై ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం..

    ముంబయి: 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ ట్యాక్సీ డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గత వారం ముంబయికి వచ్చిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన...
Chandrababu

విశాఖలో బాబు ‘నారా’జ్

జై విశాఖ అనాలంటూ నిరసన కారుల ఆందోళన బాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు ఐదు గంటలపాటు బాబుకు నిరసన సెగ పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బాబు సెక్షన్ 151 కింద నోటీసులు.. ముందస్తు అరెస్ట్ పోలీసులపై...
Donald Trump, Melania Trump

ఆగ్రా ఎయిర్ పోర్టులో ట్రంప్ దంపతులకు అపూర్వ స్వాగతం..

  అహ్మదాబాద్‌: అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు, కూతురు ఇవాంకా, అల్లుడు కుష్నర్ ఆగ్రా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరికి ఉత్తర్‌ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఘన స్వాగతం...

విద్యుత్ అధికారుల విభజనపై వారంలో తుది నివేదిక

  ఢిల్లీలో జస్టిస్ ధర్మాధికారి వెల్లడించినట్లు సమాచారం హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ ధర్మాధికారి డిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలుగు...

పర్యావరణం.. ప్రజారోగ్యం ఎక్కడ?

  ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బిల్లు 2020పై నిపుణుల పెదవి విరుపు ఏటేటా పెరుగుతున్న వినియోగం.. విషపూరిత మరణాలు పురుగు మందుల ధరల నియంత్రణ లేదు ప్రచార ప్రకటనలు నిషేధించాలని సూచించినా పట్టని కేంద్రం నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం శూన్యం మన...
Murder

నడి రోడ్డుపై ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో పొడిచి..

లక్నో: ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రశాంత్ సింగ్ అనే బిటెక్ విద్యార్థి (23) తన స్నేహితుడిని కలిసేందుకు...
Woman killed in road accident At Film Nagar

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…

కాన్పూర్: ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కారు - బస్సు ఢీకొని సంభవించిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే...

వెనక్కి తీసుకోం

  ఎవరేమన్నా సిఎఎ, 370 రద్దు నిర్ణయాలు మారవు : వారణాసిలో ప్రధాని మోడీ జాతీయ ప్రయోజనాల కోసమే ఆ రెండూ బెదిరింపులు, ఒత్తిళ్లు తట్టుకున్నాం ఎన్నో ఏళ్లుగా జాతి ఎదురుచూసింది రామాలయ నిర్మాణం ఇక శరవేగం వారణాసి: ఎటువంటి...
protest

హైదరాబాద్ తరహా ఎన్‌కౌంటర్ కోసం యుపి విద్యార్థుల డిమాండ్

మీరట్: ఉత్తర్ ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలియడంతో చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీకి చెందిన వందలాది మంది విద్యార్థులు శనివారం ఉదయం ఇక్కడి ఇన్స్‌పెక్టర్ జనరల్...
Accident

యుపిలో ఘోర రోడ్డుప్రమాదం.. 13మంది మృతి

బోపాల్: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదమూడు మంది మృతిచెందగా... మరో 31మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ప్రమాదం...

లారీ – టూరిస్ట్‌ బస్సు ఢీ: ఇద్దరు మృతి

భువనేశ్వర్‌: ఒడిశాలోని భద్రక్‌ జిల్లా బారిక్‌పూర్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ, టూరిస్ట్‌ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా... మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను...

అకాల వర్షఘాతం

  మరి రెండు రోజులు వర్ష సూచన తమిళనాడు నుంచి చత్తీస్‌గఢ్ వరకు ఏర్పడి, బలహీనపడిన వాయుగుండం ఎపిలో కూడా పలుచోట్ల వర్షాలు వానలకు తోడైన చలిగాలులకు హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో...

ఎపి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కుమారుడి వ్యాపారాలపై దర్యాప్తు

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఎబి వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన వ్యాపారం సంస్థలపై విచారణ చేపట్టాలని ఎపి ప్రభుత్వం పోలీసు శాఖకు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది. ఎపి రాష్ట్రంలోని అత్యంత...

ఇరు రాష్ట్రాల్లో మారిపోయిన వాతావరణం

  హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడింది. చలికాలంలో వర్షాలు పడుతున్నాయి. ఆకాశమంతా మబ్బు పట్టి అక్కడక్కడ వర్షం కురుస్తోంది. అయితే మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీ...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
make-in-india

‘మేక్ ఇన్ ఇండియా’కు మేలే

 కరోనాతో చైనా నుంచి వస్తువుల దిగుమతులు నిలిపివేత దేశీయంగా కంపెనీలు ఉత్పత్తులను పెంచాయి కరోనా వైరస్ చైనాలో మానవ జీవితానికి ముప్పుగా పరిణమించింది. కానీ ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనను ప్రోత్సహించడానికి భారతీయ వ్యాపారవేత్తలకు...

రాష్ట్రాల తిరుగుబాటు బావుటా

  మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....

Latest News