Wednesday, May 1, 2024

ఆగ్రా ఎయిర్ పోర్టులో ట్రంప్ దంపతులకు అపూర్వ స్వాగతం..

- Advertisement -
- Advertisement -

 

అహ్మదాబాద్‌: అగ్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు, కూతురు ఇవాంకా, అల్లుడు కుష్నర్ ఆగ్రా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరికి ఉత్తర్‌ప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యుపి సాంప్రదాయ నృత్యాలు, సాంస్కతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా తాజ్‌మహల్‌ వద్దకు బయల్దేరిన ట్రంప్ కుటుంబ సభ్యలకు దారిపొడువునా 25 వేల మంది విద్యార్థులు ఎయిర్‌పోర్ట్ నుంచి తాజ్‌మహల్ వరకు భారత్, అమెరికా జాతీయ జెండాలను పట్టుకుని ట్రంప్‌కు స్వాగతం పలికారు.

 

Donald Trump and Melania reached Agra Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News