Home Search
ఉత్తర ప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
భారత్లో 4లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 306 మరణాలు, అత్యధికంగా 15,413 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ...
20 రోజులు.. 2 లక్షల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్19 కేసులు 24 గంటల్లో 14,516 నమోదయ్యాయి. గత తొమ్మిది రోజులుగా కేసుల సంఖ్య వరుసగా 10 వేలకుపైగా నమోదవుతోంది. శనివారం ఉదయం 8 గంటల వరకు 24...
నీవు నేర్పిన విద్యయే…!
పట్ట పగలు నడి బజారులో ప్రజల తీర్పును పరాభవించే దుర్మార్గం కేంద్రంలోని పాలక పక్షాన్నే పూనకంలా ఆవహించినపుడు ప్రజాస్వామ్యానికి పట్టే దుర్గతి అంతా ఇంతా కాదు. రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి, రాజ్యసభలో సీట్లు...
గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన ప్రారంభం
న్యూఢిల్లీ: వలస కార్మికుల ఉపాధి కోసం గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభిమాన్ పథకాన్ని బిహార్ ఖగరియా జిల్లా తెలిహార్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ...
వైద్యులే ప్రాణ రక్షకులు
లాక్డౌన్తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
కరోనా పరీక్ష ధరలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలి
జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
పేషెంట్లకు అందే సేవలపై రాష్ట్రాలు తనిఖీ చేయాలి
న్యూఢిల్లీ: కొవిడ్19 నిర్ధారణ పరీక్షల ధరల విషయంలో రాష్ట్రాల మధ్య ఉన్న వ్యతాసాలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేంద్రం జోక్యం...
వలస కార్మికుల కోసం.. ‘గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్’ పథకం
న్యూఢిల్లీః వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు 'గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్' పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.50 వేల కోట్లతో చేపట్టనున్న ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర...
రెచ్చగొడితే బద్లా తప్పదు
సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక
గుంపులతోనే సమస్య
వైరస్ పట్ల పారాహుషార్
రాష్ట్రాల సిఎంలతో పిఎం
ముగిసిన సమీక్షల ఘట్టం
న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
ఒక్కరోజే 2003 కరోనా మరణాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 1409 మంది మృత్యువాత
ఢిల్లీలో కొత్తగా మరో 437 మంది బలి
తాజాగా 10,974 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు: 3,54,065
న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటిసారి అత్యధికంగా 2003 కరోనా...
పెళ్లి వేడుకలో విషాదం.. బామ్మర్దిని చంపిన వరుడు..
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో స్వీట్ల కోసం గొడవపడిన వరుడు తన బామ్మర్దిని చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివారాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని...
భారత్-చైనా హింసాత్మక ఘర్షణ
కల్నల్ సహా 20 మంది మృతి
పరస్పరం బాహాబాహీ
అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి
పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష
45 ఏళ్ల తరువాత జగడం
చైనా సైనికులు ఆరుగురు మృతి?
న్యూఢిల్లీ/లడఖ్: భారత్-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
కరోనా రోగులకు ప్రైవేట్ వైద్యంలో తెలంగాణ కృషి: కేంద్రం
న్యూఢిల్లీ : కోవిడ్-19 రోగులకు వైద్య సౌకర్యాన్ని సమకూర్చేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ రంగానికి చెందిన వైద్య సంస్థలతో...
తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని...
మన నీళ్లు పాకిస్థాన్కు వెళ్లకుండా ఆపనున్నాం: నితిన్ గడ్కరీ
నాగపూర్ : మన వాటా నీళ్లు పాకిస్థాన్కు వెళ్లకుండా నిలిపి వేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దాంతో, జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్కు...
ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల తనిఖీకి ఆదేశం
ఉత్తరప్రదేశ్ : అనామిక శుక్లా అనే ఉపాధ్యాయురాలు ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్నట్లు మోసగించి కోటి రూపాయలకుపైగా వేతనం పొందుతున్న విషయం ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఈ...
రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, కర్ణాటక, గోవాల్లో రానున్న 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాలతో పాటు...
అన్ని ప్రాంతాలకు ‘నైరుతి’
హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు శుక్రవారం నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం మాదిరిగా అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా...
శ్రామిక్ రైళ్ళ సబ్సిడీ ఒక భ్రాంతి!
వలస కూలీల కోసం ప్రత్యేకంగా వేసిన శ్రామిక్ రైళ్ళలో 85 శాతం సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంత భారీ సబ్సిడీతో వలసకూలీలను వారి స్వంత ఊళ్ళకు పంపించామని చెప్పుకుంది. మిగిలిన...
7 రాష్ట్రాల నుంచి 63 శ్రామిక్ స్పెషల్ రైళ్లు
న్యూఢిల్లీ: వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఎన్ని శ్రామిక్ స్పెషల్ రైళ్లు కావాలో తెలియచేయాలంటూ రైల్వే బోర్డు చైర్మన్ వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసిన దరిమిలా మొత్తం 63...
మ్యాట్రిమోని అడ్డాగా.. మోసాలు
వివాహం చేసుకుంటానని
నకిలీ ప్రొఫైల్స్తో మోసం
ఎన్ఆర్ఐల నుంచి రూ.1.67కోట్లు
వసూలు చేసిన నిందితురాలు
గతంలో నైజీరియన్ ముఠా మోసాలు
హైదరాబాద్: మ్యాట్రిమోని వెబ్ సైట్ల ను అడ్డాగా చేసుకుని పలువురు మోసాలు తెరలేపుతున్నారు. గతంలో నైజీరియన్ ముఠాలు వైద్యులుగా...