Home Search
కేరళ సిఎం పినరయి విజయన్ - search results
If you're not happy with the results, please do another search
30 మందితో కూడిన కర్నాటక కేబినెట్
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఆయన 30 మందితో కూడిన కేబినెట్ను నడిపించనున్నారని సమాచారం. కర్నాటక కాంగ్రెస్కు 136 సీట్లు ఉన్నాయి. కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్...
ఓట్ల కోసం మైనారిటీల వెంట మోడీ!
వెంపలి చెట్టుకు (నేల మీద పాకే ఒక మొక్క) నిచ్చెన వేసి ఎక్కే రోజులు వస్తాయని పోతులూరి వీరబ్రహ్మం చెప్పారన్న ప్రచారం గురించి తెలిసిందే. అల్లుడికి బుద్ధి చెప్పిన మామ అదే తప్పు...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
దక్షిణాదిపై వివక్ష ఎందుకు?
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...
రాజస్తాన్ దర్జీ దారుణ హత్య
నోటి దూల మాటలు ఎలాంటి పరిణామాలు పర్యవసానాలకు దారి తీస్తాయోనని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తుండగానే రాజస్తాన్లోని ఉదయపూర్ పట్టణంలో దుండగులు కనయలాల్ అనే వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నారు. ఈ దారుణాన్ని...
మీడియా ముందు బోరుమన్న స్వప్న సురేశ్
బంగారం స్మగ్లింగ్ కేసు నిందితుల్లో ఒకరైన స్వప్న సురేష్ జూన్ 11న కేరళ ముఖ్యమంత్రి విజయన్పై తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ పాలక్కాడ్లో మీడియా ముందు విరుచుకుపడ్డారు.
పాలక్కాడ్(కేరళ): ముఖ్యమంత్రి పినరయి విజయన్పై తన వైఖరిని...
నక్సల్స్పై నాలుగు అస్త్రాలు
శాంతిభద్రతల కోణంలో మావోయిస్టులను కట్టడి చేయడం నిధులు అందకుండా చూడడం అనుబంధ సంఘాలకు కళ్లెం వేయడం మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం
కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపు,
టెలికమ్యూనికేషన్స్ బలోపేతం,...
దైవభూమిలో విషాదాలు
కేరళను అతలాకుతలం చేసిన వరదలు, ఘోర విమాన ప్రమాదం
కోజికోడ్లో ల్యాడింగ్ సమయంలో జారిపడి రెండు ముక్కలైన బోయింగ్
16మంది దుర్మణం, వంద మందికిపైగా గాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం
మృతుల్లో పైలట్ సహా...
ముస్లిం పెద్దల సాయంతో హిందూ వివాహం
అలప్పుజా (కేరళ) : కేరళ లోని ఒక మసీదు ఆవరణలో అరుదుగా హిందూ వధూవరుల వివాహ కార్యక్రమం ఆదివారం జరిగింది. అలప్పుజాకు సమీపాన చెరువల్లి ముస్లిం జమాత్ మసీదు లో వధువు అంజుకు,...
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. రెండో విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్ కోట శక్తినగర్ లో లోక్ సభ స్వీకర్ ఓం బిర్లా...
ఇసి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు
ముస్లింలపై మోడీ వ్యాఖ్యలపై ఇసి చర్య లేదు
కేరళ సిఎం విజయన్ ఆరోపణ
కమిషన్ తీరు శోచనీయమని వ్యాఖ్య
కన్నూర్ (కేరళ) : ముస్లింలపై ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వెంటనే చర్య...
‘భారత్ మాతా కీ జై’ నినాదం ఒక ముస్లింది
సంఘ్ పరివార్ దానిని విడనాడుతుందా?
కేరళ సిఎం విజయన్
మలప్పురం (కేరళ) : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలను ముందుగా చేసింది ఇద్దరు ముస్లింలు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...
మలయాళ రచయితకు సరస్వతి సమ్మాన్
మలయాళ కవి, సాహితీవేత్త ప్రభావర్మకు సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారం దక్కింది. ఆయన రాసిన నవల రౌద్ర సాత్వికంలోని కవితాత్మకత విలువలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు పురస్కార వ్యవస్థాపకులు అయిన...
కోడ్ ముందు కాక
అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని అ మలులోకి తీసుకువచ్చింది. సోమవారం సా యం త్రం కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్ వెలువరించింది.పౌరసత్వ సవరణ...
నౌకారంగంలో భారత్ విజయకేతనం:ప్రధాని మోడీ
కొచ్చి : నౌకా రవాణా సామర్థంలో భారతదేశం ఇప్పుడు అగ్రగామి అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నౌకల టర్న్ అరౌండ్ విషయంలో ( లోడింగ్, అన్లోడింగ్ , వ్రయాణాలు )లో భారతదేశం...
పలు ఘనతల జస్టిస్ ఫాతిమా బీవి కన్నుమూత
కొల్లాం: సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, తమిళనాడు మాజీ గవర్నరు అయిన జస్టిస్ ఫాతిమా బీవి కేరళలో గురువారం కన్నుమూశారు. ఆమె వయస్సు 96 సంవత్సరాలు. వయోవృద్ధ అనారోగ్య సమస్యలతో ఫాతిమా బీవిని...
జెమినీ సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ మృతి
కన్నూర్ ( కేరళ ): జెమినీ సర్కస్ వ్యవస్థాపకుడు శంకరన్ (99) అనారోగ్యంతో ఆదివారం రాత్రి చనిపోయినట్టు ఆయన కుటుంబీకులు సోమవారం వెల్లడించారు. వృద్ధాప్యం కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన కన్నూర్ లోని...
రానిభాషలో రాసేదెట్ల?
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సిఆర్పిఎఫ్)లో 1.3 లక్షల కానిస్టేబుళ్ల నియామకం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినప్పటినుంచి అనేక రాష్ట్రాల అభ్యర్థుల్లో నిరసన జ్వాలలు...
ప్రజల దృష్టి మళ్లించడానికే..
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. మోడీ, అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి...
ఆర్ఎస్ఎస్-జమాతే చర్చలు!
ప్రస్తుతం మన దేశంలో ఆర్ఎస్ఎస్కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమ దారికి తెచ్చుకోవటం అసాధ్యమా? కొద్ది వారాల క్రితం...