Home Search
కోవిడ్ మందు - search results
If you're not happy with the results, please do another search
అంగన్వాడీలకు ఆదరణ…
పెరుగుతున్న చిన్నారుల సంఖ్య
ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బోధన
మద్యాహ్నం బోజనంతో సెంటర్ల వద్ద పిల్లల సందడి
వేతనాల పెంపుతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలోని అంగన్వాడీ కేంద్రాలకు రోజు...
‘ఔ’రా.. ఔషధ రవాణా
దేశంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా మెడిసిన్ విజయవంతం
డ్రోన్ సేవల వినియోగంలో లీడర్గా భారత్
మూడు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరణ
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు,
వికారాబాద్ ప్రజల అదృష్టంగా భావించాలి
‘మెడిసన్ ఫ్రం స్కై’ సేవలు ప్రారంభిస్తూ...
డెంగీ, మలేరియా
ఏది ఏ జ్వరమో తెలుసుకునేందుకు ప్రయాస
కలవరపెడుతున్న డెంగీ, మలేరియా కేసులు
ఒకవైపు కోవిడ్ భయం.. మరోవైపు విషజ్వరాలు
రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాలు, కొవిడ్ భయంతో వణుకుతున్న ప్రజలను కలవరపెడుతున్న సీజనల్ వ్యాధులు
మనతెలంగాణ/హైదరాబాద్...
400 స్థానాలు గెలుస్తాం
లక్నోలో అఖిలేష్ సైకిల్ సవారీ
లక్నో: యుపిలో విజయం లక్షంగా సమాజ్వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గురువారం సైకిల్ యాత్ర చేపట్టారు. రాష్ట్ర రాజధాని లక్నోలో ఈ మాజీ సిఎం తన...
కొత్త కొలువులకు జాబ్ క్యాలెండర్
50వేల ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదం
జోనల్ వ్యవస్థ మేరకు కొత్త జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపుకి గ్రీన్సిగ్నల్
గురుకుల పాఠశాలల్లో స్థానిక విద్యార్థులకు 50% సీట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నివేదికలను పరిశీలించిన సిఎం...
థర్డ్వేవ్ కట్టడికి వైద్యశాఖ ప్రత్యేక చర్యలు
జాతీయ వైద్యుల సంఘం హెచ్చరికలతో అప్రమత్తం
చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా పాటించాలి
పండగలు, వేడుకలకు దూరంగా ఉండాలంటున్న వైద్యులు
నిలోఫర్, గాంధీలో 25వేల పడకలు సిద్దం చేస్తున్న వైద్యశాఖ
వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు
హైదరాబాద్:...
జ్వరాలపై నిర్లక్ష్యం వహించవద్దు..!
ముసురు వాతావరణానికి విజృంభించనున్న వ్యాధులు
క్రమంగా నమోదవుతున్న విషజ్వరాలు
అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరిక
అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
ఎపిడమిక్ కంట్రోల్ నెంబరు 040-24651119 ప్రకటించిన అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: జ్వరాలపై ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్షం వహించవద్దని...
ఎఫ్ఆర్బీఎంను 5శాతానికి పెంచండి: మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ను అడ్డుకోవాలంటే కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు...
400 గిరిజన కుటుంబాలకు సాయం
కోవిడ్ -19 సెకండ్వేవ్ కారణంగా పేద ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో హీరో రానా దగ్గుబాటి 400 గిరిజన కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ మహమ్మారి సమయంలో ఇబ్బందులకు...
ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం…
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రివర్గం జూన్ 8 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. ఈ సమావేశంలో తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత లేదా పొడిగింపు, కరోనా స్థితిగతులు,...
థర్డ్వేవ్ పట్ల వైద్యశాఖ అప్రమత్తం: నిలోఫర్, గాంధీలో చిన్నారుల వైద్యం కోసం..
థర్డ్వేవ్ పట్ల వైద్యశాఖ అప్రమత్తం...
నిలోఫర్, గాంధీలో చిన్నారుల వైద్యం కోసం అదనపు పడకలు
వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు
ఆగస్టులో వైరస్ విస్తరించే అవకాశముందంటున్న వైద్యులు
చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని సూచనలు
మన...
కొడుకు కోసం 300 కిలో మీటర్లు సైకిల్ తొక్కిన తండ్రి
బెంగళూరు: తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలను కాపాడటానికి ఏదైనా చేస్తారు...ఎంతకైనా తెగిస్తారు. ఒక తండ్రి తన కొడుకుకు మందులు కోసం 300 కిలోమీటర్లు సైక్లింగ్ చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూర్లోని కొప్పలు...
మోడీ నాయకత్వం సంపూర్ణ వైఫల్యం
ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు పాలకుడు మార్గదర్శనం చేయాలి. ప్రజలు అయోమయంలో ఉన్నప్పుడు పాలకుడు దారి చూపాలి. ప్రజలు దుఃఖంలో ఉన్నప్పుడు పాలకుడు ఓదార్చాలి. ప్రజలు రేపు అనే దానిపై పై నిరాశతో ఉన్నప్పుడు...
బ్లాక్ ఫంగస్… నోడల్ సెంటర్గా కోఠి ఇఎన్టి: కెసిఆర్
హైదరాబాద్: బ్లాక్ ఫంగస్కి చికిత్స అందించడానికి నోడల్ సెంటర్ ఏర్పాటు చేశామని సిఎం కెసిఆర్ తెలిపారు. నోడల్ సెంటర్గా కోఠి ఇఎన్టి ఆస్పత్రిని కేటాయించామని, కంటి సమస్యలు ఉంటే సరోజిని దేవి కంటి...
కెటిఆర్ ఆధ్వర్యంలో కొవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం….
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ బుధవారం ఉదయం పది గంటల నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కు తెలంగాణ ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారు. కరోనా...
సరిహద్దుల్లో అంబులెన్స్లు ఆపొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...
ఒక్కరోజే రూ.122 కోట్ల విక్రయాలు
ఉదయం 6 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2216 మద్యం షాపులు ఓపెన్
11 రోజుల వ్యవధిలో 670.95 కోట్ల మద్యం విక్రయాలు
మంగళవారం ఒక్కరోజే ప్రభుత్వ డిపోల నుంచి రూ.122 కోట్ల...
సన్రైజర్స్ రూ.30 కోట్ల భారీ విరాళం
చెన్నై: కరోనా బాధితుల సహాయార్ధం కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం భారీ విరాళాన్ని ప్రకటించింది. కోవిడ్ మహమ్మరి కట్టడికి తనవంతు సాయంగా రూ.30 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా అందించేందుకు సన్రైజర్స్...
ప్రధానికి లేఖ రాసిన బెంగాల్ సిఎం మమత
కోల్కతా: కోవిడ్ మహమ్మారిపై పోరాడటానికి అవసరమైన మందులు, పరికరాల దిగుమతిపై పన్ను మినహాయింపులు కోరుతూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను...
ప్రధాని మోడీకి సిఎం ఫోన్
కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కేంద్రం కేటాయించిన ఆక్సిజన్ అందడం లేదు
సరఫరా 500 టన్నులకు పెంచండి
వ్యాక్సిన్, రెమ్డెసివిర్ల కొరత తీర్చండి
పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు భారీగా కరోనా రోగుల తాకిడి, హైదరాబాద్పై భారం...