Home Search
జాతీయ విద్యా విధానం - search results
If you're not happy with the results, please do another search
గ్రామీణ ఆంధ్రా పిల్లలను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్న ఎన్ఎక్స్ప్లోరర్స్
తిరుపతి: షెల్ ఇండియా మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి స్మైల్ ఫౌండేషన్ తిరుపతిలో ఎన్ఎక్స్ప్లోరర్స్ కార్నివాల్ని నిర్వహించింది. జాతీయ విద్యా విధానం(NEP) 2020కి అనుగుణంగా గ్రామీణ పాఠశాల పిల్లలకు స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ,...
శ్రద్ధను కబళిస్తున్న క్షుద్ర ప్రభావాలు
‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’ అని పండిత సూక్తి. శ్రద్ధ వల్లనే జ్ఞానం లభిస్తుందని అర్థం. పిల్లలకు చదువు రావట్లేదు అంటే, కిందకి పరీక్షల్లో కంటే మార్కులు తగ్గినాయంటే, హోం వర్క్ అసైన్మెంట్ హ్యాండ్...
బాలికను ఎదగనిద్దాం
మనిషి జీవితంలో బాల్యం ఎంతో మధురమైనది. స్వేచ్ఛగా జీవించి, ఎదిగే హక్కు, బాలుడితో పాటు బాలికకు ఉంది. కానీ, ఇది ఆచరణలో అమలు కావడం లేదు. తల్లి గర్భంలో నలుసుగా పడింది మొదలు...
భ్రూణ హత్యలు వద్దు
భారతీయ కుటుంబాల్లో బాలికల కంటె బాలురకు ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి రాజ్యమేలుతున్నది. కుటుంబంలోనే బాలుర బాలికల మధ్య వివక్ష చోటుచేసుకున్నది. బాలుర బాలికల మధ్య సామాజిక, ఆర్థిక, అసమానతలు ఉన్నాయి. కుటుంబ సామాజిక,...
యుజిసి నూతన కార్యక్రమాలు
విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యుజిసి) న్యూఢిల్లీ, దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీలని నియంత్రణ, నిధులు, పర్యవేక్షణ చేసే అత్యున్నత జాతీయ సంస్థ. నూతన విద్యా విధానం -2020 ప్రకారం దేశంలో నూతన విద్యా సంస్కరణలకు...
‘చంగతి’ మనకూ అవసరం
‘India’s education system, despite notable progress in recent years, continues to face significant inequalities. These dispari ties are rooted in various factors such as...
ఉపాధ్యాయులదే కీలకపాత్ర: ఎవిఎన్ రెడ్డి
హైదరాబాద్ : విద్యార్థులలో నైతిక విలువలు, దేశభక్తి భావాలు పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రెండు రోజుల శిక్షణా తరగతులు...
సమగ్ర వికాసానికి పాఠ్యాంశాలే పునాది
సమర్థ మానవ వనరుల నిర్మాణానికి విద్య అత్యంత కీలకమైనది. విద్యార్జనకు కేంద్ర బిందువు పాఠశాల. ఇక్కడ అభ్యసించే పాఠ్య, సహ పాఠ్యాంశాలు విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. పాఠశాల విద్య...
సమాఖ్య విధానానికి స్వస్తి!
దాదాపు తొమ్మిదేళ్ళ నాడు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ పాలనలో సమాఖ్య వ్యవస్థ అనే అంశం తరచుగా ప్రస్తావనకు వస్తున్నది. మోడీ...
మాతృభాషల్లో పరీక్షలు!
ఒక దేశం, ఒక భాష సిద్ధాంతాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ పాలనలో విద్యార్థులు తమ మాతృభాషల్లో లేదా స్థానిక భాషల్లో పరీక్షలు రాయడానికి అనుమతించడం విశేషమే....
మాతృభాషలో పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : యూనివ ర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) డిగ్రీ చ దివే విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఇ క నుంచి తాము ఇంగ్లీష్ మీడియంలో కో ర్సు చదువుతున్నప్పటికీ పరీక్షలను మాతృ...
ఆరేళ్లు ఉంటేనే అడ్మిషన్
హైదరాబాద్: పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కనీసం ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. కనిష్ఠ వయసును ఆరేళ్లుగా పేర్కొన్న నిబంధన...
300లకు పైగా పాఠశాలలకు విస్తరించాలనే యోచనలో యులిప్సు..
బెంగళూరు: భారతదేశపు ప్రప్రధమ బహుముఖ, బహుళ సామర్థ్య ఒటిటి తరహా శిక్షణా వేదిక యులిప్సు. రాబోయే 3 నెలల్లో భారతదేశం అంతటా 300+ పాఠశాలలను కలుపుకోవడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించడానికి సిద్ధంగా...
స్కూల్లో చేరేందుకు ఆరేళ్లు తప్పనిసరి: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరేందుకు కనిష్ఠ వయసును ఆరేళ్లుగా ఖరారు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను కేంద్ర విద్యా శాఖ బుధవారం ఆదేశించింది. నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఇపి) ప్రకారం మూడేళ్ల...
మాతృభాషల మనుగడ పోరాటం
భాష కేవలం భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సాధనం కాదు ఒక జాతి ఉనికిని, సంస్కృతిని మొత్తంగా జీవన విధానాన్ని పరిచయం చేస్తుంది. ఒక జాతి విశిష్టత, వారసత్వం, నైతికత ఆ జాతి...
విదేశీ వర్శిటీలు వస్తున్నాయ్!
విధివిధానాలతో ముసాయిదా విడుదల చేసిన యుజిసి
18వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరణ జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా
ఏర్పాటు యుజిసి అనుమతి తప్పనిసరి హర్షం వ్యక్తం చేసిన యుజిసి చైర్మన్...
సెంట్రల్ సిలబస్ లో పాఠ్యాంశంగా భగవద్గీత
దేశంలో ఇక నుంచి సెంట్రల్ సిలబస్లో 6, 7 తరగతుల్లో భగవద్గీతను పాఠ్యంశంగా చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుని వస్తున్న నూతన విద్యా విధానంలో భాగంగా ఇక...
సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు సృష్టిస్తోంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారతదేశం సౌర, అంతరిక్ష రంగాలు "అద్భుతాలు చేస్తున్నాయని" ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు, వాటి విజయాలను చూసి ప్రపంచం మొత్తం "ఆశ్చర్యపోతోంది" అని అన్నారు. ప్రధాని మోడీ తన నెలవారీ 'మన్...
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే?
దేశంలో ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ అయినా అలహాబాద్ యూనివర్శిటీలో విద్యార్థులు ఉద్యమ బాటపట్టారు. గత 15 రోజులుగా యూనివర్శిటీ మెయిన్ గేట్ దగ్గర ఆరుగురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. యూనివర్శిటీ ఆవరణలో...
ఎంబిబిఎస్ ఇన్ హిందీ?
భోపాల్: 2022-2023 అకడమిక్ సెషన్ నుండి హిందీలో ఎంబిబిఎస్ కోర్సును ప్రారంభించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మార్గం సరికొత్త నిర్ణయం తీసుకున్నప్పటికీ, హిందీలో పుస్తకాలు లేనందున వైద్య రంగంలో నిపుణులు ఈ చర్యపై అభ్యంతరాలు...