Home Search
జాతీయ విద్యా విధానం - search results
If you're not happy with the results, please do another search
జెఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటిన గిరిజన విద్యార్థులు
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జెఈఈ మెయిన్ 2023 ఫలితాల్లో గిరిజన విద్యార్థులు సత్తా చాటారు. ఈ నెల...
యాదాద్రి, వర్గల్ ఆలయాలకు ఫుడ్ సేఫ్టీ జాతీయ గుర్తింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, సిద్ధిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవస్థానాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల...
దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానం కోసం ఉద్యమం
హైదరాబాద్ : నూతన విద్యా విధానం రద్దు , దేశ వ్యాప్తంగా వికాలంగులకు ఒకే పెన్షన్ విధానం సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఎన్పిఆర్డి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ ప్రకటించారు....
భవిష్యత్ విద్యావిధానం ఇండియాలోనే రూపొందిస్తున్నాం: మోడీ
రాజ్కోట్(గుజరాత్): కొత్త జాతీయ విద్యా విధానం(ఎన్ఈపి) ద్వారా భవిష్యత్ విద్యావిధానాన్ని దేశంలో తొలిసారి రూపొందించడం జరిగిందని ప్రధాని మోడీ అన్నారు. రాజ్కోట్లో శ్రీ స్వామినారాయణ్ గురుకుల్లో 75వ ‘అమృత్ మహోత్సవ్’ లో వీడియో...
శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాటాలు చేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ఎండగడుతూ.. శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థి సంఘాలు పోరాటాలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి...
పరిశోధనావకాశాలకు చేతులు కలిపిన మద్రాస్, మెల్బార్న్ విశ్వవిద్యాలయాలు
న్యూఢిల్లీ: బోధన, పరిశోధన అవకాశాలను మరింత అన్వేషించడానికి మద్రాస్ విశ్వవిద్యాలయం సోమవారం మెల్బోర్న్ విశ్వవిద్యాలయంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాల్లో సమానమైన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని...
మాతృభాషలో విద్యాబోధనతో ఉత్తమ ఫలితాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధ
46మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల అందజేత
తెలంగాణ నుంచి ముగ్గురికి అవార్డులు
రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారాలు అందుకున్న కె రామయ్య, టిఎన్ శ్రీధర్, సునీతారావు
న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యార్థులకు విద్యా బోధన...
సేవకుల తయారీకే బ్రిటిష్ విద్యావిధానం: ప్రధాని మోడీ
సేవకుల తయారీకే బ్రిటిష్ విద్యావిధానం
ఈ అవశేషాలు గతిస్తేనే భవిష్యత్తు
స్పష్టం చేసిన ప్రధాని మోడీ
కొత్త విద్యావిధానంపై మూడురోజుల సదస్సు
వారణాసి: బ్రిటిష్ విద్యావిధానం దేశంలో పలు అవలక్షణాలను అవశేషాలుగా మిగిల్చిందని ప్రధాని...
‘ప్రజాస్వామ్యార్థం’ జాతీయ ధర్మార్పణం
ప్రజాస్వామ్యార్థం జాతీయ ధర్మార్పణం (నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ - ఎన్.ఇ.డి.) అమెరికా ప్రభుత్వ నిధులతో ప్రైవేట్లు నడిపే సంస్థ. రాజకీయ- వ్యాపార సమూహాలు, కార్మిక సంఘాలు, స్వేచ్ఛా మార్కెట్లు వగైరా ప్రజాస్వామ్య...
విద్యార్థుల్లో విశ్లేషణ సామర్థ్యం
‘The art of descriptive writing helps translate a child’s knowledge and ability on paper. written answers also become the primary mode of checking a...
మెయిన్, అడ్వాన్స్డ్ షెడ్యూల్పై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ
డిసెంబర్ ముగుస్తున్నా వెలువడని జెఇఇ షెడ్యూల్
కరోనాతో గత కొన్నేళ్లుగా షెడ్యూల్ ప్రకటనలో జాప్యం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్...
ఐకోడ్ గ్లోబల్ హ్యాకథాన్ అంతర్జాతీయ ఫైనల్స్లో సికింద్రాబాద్ విద్యార్థి..
ఐకోడ్ గ్లోబల్ హ్యాకథాన్ అంతర్జాతీయ ఫైనల్స్కు దూసుకువెళ్లిన సికింద్రాబాద్ విద్యార్థి
భారతీయ చాప్టర్కు నేతృత్వం వహించిన టియర్ 2 మరియు టియర్ 3 విద్యార్థులు
హైదరాబాద్: ప్రపంచంలో సుప్రసిద్ధ కోడింగ్ పోటీ మరియు ఎస్సెస్మెంట్ ఆర్గనైజేషన్...
హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి
జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
రాష్ట్ర సోషలిస్టు విద్యార్థి సంఘం సమావేశం డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహాలు,- గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర సోషలిస్టు విద్యార్థి...
వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెంట్రల్ యూనివర్సిటీల ప్రవేశాలకు సెట్: యుజిసి
న్యూఢిల్లీ: కేంద్ర విశ్వవిద్యాలయాల్లోని యుజి,పిజి కోర్సులకు 2022-2023 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) ద్వారా ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)ను నిర్వహించనున్నట్టు యుజిసి తెలిపింది. 13 భాషల్లో సెట్ నిర్వహించనున్నట్టు యుజిసి...
44 మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: విద్యాబోధనలో వినూత్న పద్ధతులను అవలంబించి విద్యార్ధుల జీవితాలను సుసంపన్నం చేయడానికి అంకితభావంతో కృషి చేసిన దేశం లోని 44 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ఆదివారం జాతీయ ఉత్తమ...
విద్యారంగ నిపుణులనుద్దేశించి రేపు ప్రధాని మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం-2020 కింద సంస్కరణలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం విద్య, నైపుణ్యాభివృద్ధి రంగానికి చెందిన విధాన రూపకర్తలతోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి వీడియా...
అవాస్తవికమైన విద్యావిధానం
34 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానం గతంలోని విధానాల వలెనే క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం, విధానంలో పేర్కొన్న ఉన్నత ఆశయాల అమలుకు...
విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు
5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన
10+2 స్థానంలో 5+3+3+4 విధానం
ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్
డిగ్రీలో ఎప్పుడు ఎగ్జిట్ అయినా సర్టిఫికెట్
విద్యార్థులు సాధించిన క్రెడిట్లను ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటు కల్పన
ఎంఫిల్ రద్దు, సంస్కరణలు...
విద్యారంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం
న్యూఢిల్లీ: విద్యా రంగంలో అనేక నూతన మార్పులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వార్షిక బడ్జెట్లో ప్రకటించారు. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆమె విద్యారంగానికి రూ. 99,300 కోట్లు...
సిఎఎపై నిషేధం… నీట్ రద్దు: మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్
చెన్నై : లోక్సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కెస్టాలిన్ బుధవారం మేనిఫెస్టోని విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్రహోదా, నీట్ పరీక్షలపై నిషేధం, ముఖ్యమంత్రికి గవర్నర్ను నియమించే అధికారం వంటి ఇతర...