Wednesday, May 8, 2024
Home Search

పార్లమెంట్‌లో - search results

If you're not happy with the results, please do another search

డిసెంబర్ పోయి ఆగస్టు వచ్చె

మన తెలంగాణ/ మంచిర్యాల ప్రతినిధి: కాం గ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పి మోసం చే స్తోందని, రైతు లు, ప్రజలు మోసపోయి గోసపడవద్దని బిఆర్‌ఎస్ అధినేత...

వదిన మరదళ్ల పోరుపై ఉత్కంఠ

మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానంపై ఇప్పుడు రాజకీయ పరిశీలకులు, పార్టీల దృష్టి కేంద్రీకృతం అయింది. మరాఠా రాజకీయాలలో అత్యంత బలీయమైన పవార్ కుటుంబ సభ్యులు ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పుణే జిల్లాకు...
Mayawati Slams BJP and Congress Over Reservations

రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ శుష్క వాగ్దానాలు: మాయావతి

ఆగ్రా : రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ శుష్క వాగ్దానాలు చేస్తున్నాయని, ఏ పార్టీ కూడా ఈ ప్రయోజనాలు ఉద్దేశించిన వర్గాలకు చేరాలనుకోవడం లేదని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి శనివారం ఎద్దేవా...

వయనాడ్‌లో రాహుల్ ఓటమి ఖాయం

గతంలో జరిగిన అన్ని ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుచుకునే సీట్లు అత్యల్పమని ప్రధాని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. కేరళలోని వయనాడ్‌లో ఓడిపోతానన్న భయంతోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్...

కాస్కో…హరీశ్

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: ‘కొమురవెళ్లి మల్లన్న సాక్షిగా చె బుతున్నా,. ఆగస్ట్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి సిద్దిపేట పాత బస్టాండ్ వద్దనే లక్ష మంది రైతులతో సభ నిర్వహిస్తా’...
KCR Public Meeting Speech At Mahabubabad

ఫ్రీ బస్సు తప్ప అంతా తుస్సు

ఆరు గ్యారంటీలూ ఆగమాగం కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించింది ఇంటి పార్టీగా బిఆర్‌ఎస్‌ను ఆదరించండి నాపై నిషేధమా? 48గంటలు నిషేధం పెడితే కార్యకర్తలు 96గంటలు కష్టపడతారు అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై మౌనమా? ఇదేనా ఇసి...

తెలంగాణకు ఏమీ చెయ్యని మోడీకి ఎందుకు ఓటెయ్యాలి?

మన తెలంగాణ/ఎల్‌బినగర్: కేంద్రం లో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క పని కూ డా చేయలేదని, అలాం టి పార్టీకి ఓటు ఎందుకు వేయాలని రాష్ట్ర ము ఖ్యమంత్రి...

మాల్దీవుల ఎన్నికల్లో ముయిజ్జు పార్టీదే విజయం

మాల్దీవులలో ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అధికారంలో ఉన్న అధ్యక్షులు మెహమ్మద్ ముయిజ్జు పార్టీ ఘన విజయం సాధించింది. 93 మంది సభ్యుల పార్లమెంట్‌లో ముయిజ్జు పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పిఎన్‌సి)...
Smriti Irani comments on Rahul gandhi

రాహుల్ వచ్చి చీలికకు యత్నిస్తారు: స్మృతి ఇరానీ

ఆ మాయలో పడకండి అమేథీ వాసులతో స్మృతి ఇరానీ అమేథీ (యుపి) : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 26 తరువాత అమేథీకి వచ్చి, కులతత్వం పేరిట ప్రజలను విభజిస్తారని, ఒకదాని తరువాత...
CAA will be Cancelled if INDIA Bloc Govt Comes in Power: Chidambaram

ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే సిఎఎ రద్దు: చిదంబరం

తిరువనంతపురం: ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పార్లమెంట్ తొలి సెషన్‌లోనే వివాదాస్పద సిఎఎను రద్దు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆదివారం చెప్పారు. చిదంబరం తిరువనంతపురంలో...

వినోద్ కుమార్ గళం.. కరీంనగర్‌కు బలం : కెటిఆర్

బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ గళం కరీంనగర్‌కు బలం అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఆయన ఒక పోస్టు...
Vinod Kumar voice strength for Karimnagar

వినోద్ కుమార్ గళం… కరీంనగర్‌కు బలం: కెటిఆర్

హైదరాబాద్: వినోద్ కుమార్ గళం కరీంనగర్‌కు బలమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కెటిఆర్ తన ట్వీటర్ లో ట్వీట్ చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికవడంతో పాటు రైల్వే...

ఓట్ల వేటలో విలువలు పతనం

కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి...

తెలంగాణపై మోడీకి చిన్నచూపు

మన తెలంగాణ/హైదరాబాద్ :దక్షిణ భారతం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ద్వితీయ శ్రేణి పౌరుల మాదిరిగా వ్యవహరిస్తు న్నారని, రానున్న రోజుల్లో ఆయన ఇలాగే వ్యవహరిస్తే ఉత్తర, దక్షిణ భారత్‌ల మధ్య ఘర్షణలు...

తెలంగాణలో ముస్లింలు అనాథలు అయ్యారు: మహమూద్ అలీ

కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో ముస్లింలు అనాథలు అయ్యారని బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ షకీల్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం...
CM Revanth election campaign in telangana

ఐదు సీట్లపై చీకటి ఒప్పందం

మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఢిల్లీలో మోడీ.. తెలంగాణలో కేడీలను తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల...

మాది రాజనీతి.. వారిది అవినీతి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్ వే లాంటిదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. బిఆర్‌ఎస్ సర్కారు అవినీతి చేసి ప్రజల సొమ్మును లూటీ చేసిందన్నారు....

సామాజిక న్యాయం పేరుతో బడుగులకు అన్యాయం

ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలకు న్యాయం జరగలేదు సంఘ సంస్కర్తల కల సాఫల్యానికి కృషి చేస్తున్నా అమ్రోహా ర్యాలీలో ప్రధాని మోడీ ఇద్దరు యువరాజల జోడీకి ప్రజల తిరస్కరణ రాహుల్, అఖిలేశ్ ద్వయంపై పరోక్ష విమర్శ అమ్రోహా (యుపి) : పూర్వపు...
Bibi patil interview with mana telangana news paper

ఆశీర్వదిస్తే… హ్యాట్రిక్ కొడతా

జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పడిన నుంచి రెండుసార్లు బిఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన బీబీ పాటిల్ మూడవసారి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి హాట్రిక్ కొట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్‌లోని...

20మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు టచ్‌లో ఉన్నారు

బిఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో కెసిఆర్ తన పార్టీ నాయకులతో గురువారం సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, బస్సు యాత్రపై నేతలతో...

Latest News