Home Search
పార్లమెంట్ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
రేపు మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. శనివారం మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదీవెన సభ నిర్వహించనుంది. గుండ్లపోచంపల్లిలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న...
పాలమూరు పాలిట శాపాలు కాంగ్రెస్, చంద్రబాబే: హరీష్ రావు
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మహబూబ్ నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టిడిపి, కాంగ్రెస్ పాలన...
బిఎస్పితో బిఆర్ఎస్ పొత్తు: కెసిఆర్ మాస్టర్ ప్లాన్!
హైదరాబాద్: ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న క్రమంలో బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా...
బడే భాయ్.. చోటే భాయ్ బంధం బయట పడింది
బిఆర్ఎస్ ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ వేదికగా ప్రధాని మోదీ, సిఎం రేవంత్ రెడ్డి అలయ్ బలయ్ చేసుకున్నారని,బడే భాయ్, చోటా భాయ్ మధ్య సంబంధం బహిర్గతమైందని బిఆర్ఎస్ ఎంఎల్ఎ...
ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో కెసిఆర్ సమావేశం
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారంనాడు తెలంగాణ భవన్ లో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపి నియోజకవర్గాల ముఖ్య నేతలతో బేటీ అయ్యారు. ఈ సమావేశంలో...
కాసేపట్లో తెలంగాణ భవన్ కు కెసిఆర్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్ సభ స్థానాల నేతలతో కెసిఆర్ భేటీ కానున్నారు. బిఆర్ఎస్ లోక్ సభ...
కమలం గూటికి బిఆర్ఎస్ ఎంపి
మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపి పొతుగంటి రాములు గురువారం బిజెపి పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఢిల్లీ...
దమ్ముంటే ఒక్క సీటు గెలువు
కెటిఆర్ కు రేవంత్ సవాల్
కార్యకర్తల అండ ఉన్నంత వరకు నా కుర్చీని టచ్ చేయలేరు
మన తెలంగాణ/రంగారెడ్డి ప్రతినిధి: కాంగ్రెస్ కార్యకర్తల అండ ఉన్నంతవరకు నా కుర్చీని కూడా ఎవరూ తాకలేరని ముఖ్యమంత్రి రేవంత్...
ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా
రాజీనామా లేఖ సిఎంకు పంపించా
నాగర్ కర్నూలు లోక్సభ సీటు కోసం మల్లు డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి...
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదు : గులాం నబీ అజాద్
జమ్ము : రానున్న లోక్సభ ఎన్నికలకు తాను పోటీ చేయబోనని, అయితే కొత్తగా తాము ఏర్పాటు చేసిన డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ అజాద్ పార్టీ (డిపిఎపి) నుంచి పోటీ చేసే అభ్యర్థుల తరఫున ప్రచారం...
పథకాలు అమలు చేయొద్దని బిఆర్ఎస్ వాళ్లు కోరుకుంటున్నారు: శ్రీధర్ బాబు
హైదరాబాద్: తాము పథకాలు అమలు చేయొద్దని బిఆర్ఎస్ వాళ్లు కోరుకుంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై శాసన సభలో చర్చ సందర్భంగా కడియం వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్...
నమీబియా అధ్యక్షులు గింగోబ్ మృతి
హరారే: నమీబియా అధ్యక్షులు హేజ్ గింగోబ్ ఆదివారం మృతి చెందారు. 82 సంవత్సరాల ఈ నేత స్థానికంగా ఉన్న లేడీ పొహంబా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో...
500 కార్లతో గాంధీ భవన్కు బయలుదేరిన డిప్యూటీ సీఎం భార్య
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఎంపి టికెట్ల కోసం నేతలు పార్టీ ఆఫీసులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం నుంచి 500 కార్లతో గాంధీ...
అసెంబ్లీకి అస్త్రశస్త్రాలు
15 నుంచి 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు
ఇరకాటంలో పెట్టే భారీ ప్రణాళిక
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 6 గ్యారెంటీలపై, మేడిగడ్డ ప్రాజెక్టుపై భారీ ఫోకస్..
అసెంబ్లీకి విలెజెన్స్ నివేదిక
‘ధరణి’పై దద్దరిల్లనున్న...
రేవంత్ క్షమాపణ చెప్పాలి..
హైదరాబాద్ : రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. సిఎం దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన...
బిజెపిలో రెడ్లదే పెత్తనం!
బండ చాకిరిలోనే బిసి నేతలు
జిల్లా అధ్యక్షుల ఎంపికలో బిసిలకు మొండి చేయి, బిసి అధ్యక్షులను పక్కన పెట్టి రెడ్లకు అవకాశం, పార్లమెంట్ కన్వీనర్ రెడ్డినే పార్లమెంట్ ఇంచార్జీ రెడ్డినే
జితేందర్రెడ్డికి, శాంతికుమార్కు కనీస...
అయోధ్య రామమందిరంపై కాంగ్రెస్ తీరు నచ్చక.. పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా
గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకీ షాక్ తగిలింది. ప్రస్తుతం దేశం మొత్తం రామనామం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్య రామమందిరంపై కాంగ్రెస్ తీరు నచ్చకపోవడంతో ఆ పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా...
నామినేటెడ్ పదవుల కోసం హస్తం నేతల ఆరాటం
రంగారెడ్డి: హస్తం నేతలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. పది సంవత్సరాలుగా పదవులు లేక డీలా పడిన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో మాకు మంచిరోజులు వచ్చాయి.త్వరలోనే మాకందరికి పదవులు...
పిఎం కిసాన్ @ రూ. 8 వేలు
హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల మొత్తాన్ని పెంచేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో రైతులను ఆకర్షించేందుకు...
జిల్లాల పునర్విభజనపై స్వతంత్ర కమిషన్
అసెంబ్లీలో అందరితో చర్చించాకే జిల్లాల విభజన
మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై కమిషన్ వేస్తానని, ఆ కమిషన్ ఇచ్చే నివేదికపై అసెంబ్లీ చర్చ చేస్తామని, దీంతోపాటు...