Home Search
పార్లమెంట్ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
బిజెపిలో రెడ్లదే పెత్తనం!
బండ చాకిరిలోనే బిసి నేతలు
జిల్లా అధ్యక్షుల ఎంపికలో బిసిలకు మొండి చేయి, బిసి అధ్యక్షులను పక్కన పెట్టి రెడ్లకు అవకాశం, పార్లమెంట్ కన్వీనర్ రెడ్డినే పార్లమెంట్ ఇంచార్జీ రెడ్డినే
జితేందర్రెడ్డికి, శాంతికుమార్కు కనీస...
అయోధ్య రామమందిరంపై కాంగ్రెస్ తీరు నచ్చక.. పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా
గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకీ షాక్ తగిలింది. ప్రస్తుతం దేశం మొత్తం రామనామం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్య రామమందిరంపై కాంగ్రెస్ తీరు నచ్చకపోవడంతో ఆ పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా...
నామినేటెడ్ పదవుల కోసం హస్తం నేతల ఆరాటం
రంగారెడ్డి: హస్తం నేతలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. పది సంవత్సరాలుగా పదవులు లేక డీలా పడిన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో మాకు మంచిరోజులు వచ్చాయి.త్వరలోనే మాకందరికి పదవులు...
పిఎం కిసాన్ @ రూ. 8 వేలు
హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల మొత్తాన్ని పెంచేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో రైతులను ఆకర్షించేందుకు...
జిల్లాల పునర్విభజనపై స్వతంత్ర కమిషన్
అసెంబ్లీలో అందరితో చర్చించాకే జిల్లాల విభజన
మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై కమిషన్ వేస్తానని, ఆ కమిషన్ ఇచ్చే నివేదికపై అసెంబ్లీ చర్చ చేస్తామని, దీంతోపాటు...
తెలంగాణలో 8 నుంచి 12 సీట్లు పక్కా: బండి సంజయ్
కరీంనగర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదంతోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్...
రేపు కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన
హైదరాబాద్ ః భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్ధాయి సమావేశం గురువారం ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోని కొంగర కలాన్ నిర్వహిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి తెలిపారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ...
నేడు ఢిల్లీకి సిఎం
డిప్యూటీ సిఎం భట్టితో కలిసి సాయంత్రం 4.30 గంటలకు ప్రధానిని కలవనున్న రేవంత్
విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చకు అవకాశం
కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతోనూ సమావేశం కానున్న రేవంత్, భట్టి...
ఎన్నికల్లో బిజెపికి గణనీయంగా ఓటు బ్యాంక్ పెరిగింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మాత్రమే ఓటింగ్ శాతం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 14 శాతం ఓటు బ్యాంకును కైవసం చేసుకున్నట్లు...
ఐపిఎల్పై లోక్సభ ఎన్నికల ఎఫెక్ట్!
ముంబై: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్పై లోక్సభ ఎన్నికల ప్రభావం పడనుంది. 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపిఎల్ షెడ్యూల్ను ప్రకటించడంలో...
జాతీయ జెండాను ఆవిష్కరించి సిడబ్ల్యూసి
సమావేశాలను ప్రారంభించిన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే
నాలుగు రాష్ట్రాల సిఎంలతో పాటు పలువురు ప్రముఖ నాయకుల హాజరు
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరుగుతోన్న సిడబ్ల్యూసి సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమయింది. ఏఐసిసి చీఫ్...
భారీగా పెంచి కొద్దిగా తగ్గించారు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనుండటం, మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఎవరూ అడగకుండానే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై.. సిలిండర్ రూ. 200 ధర తగ్గించింది....
రేపు బిజెపి దక్షిణాది రాష్రాల సమావేశం
హైదరాబాద్ : రానున్న పార్లమెంట్ ఎన్నికలు, దక్షిణాదిలో భారతీయ జనతాపార్టీ విస్తరణ తదితర అంశాలు ఎజెండాగా దక్షిణాది రాష్రాల ముఖ్యనేతలతో బిజెపి అగ్రనేతలు భేటికానున్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బిజెపి రాష్ట్ర...
వలస పాలన అవశేషం దేశానికి అవసరమా?
మన తెలంగాణ/సిరిసిల్లా/హైదరాబాద్: గవర్నర్ల వ్యవస్థ వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వ్యాఖ్యానించారు. బ్రిటీష్ కాలం నాటి ఈ వ్యవస్థ ప్రస్తుతం...
జాతీయ రాజకీయాల్లో ఇక ‘గులాబీ’ శకం
దూసుకొస్తున్న జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా
తీర్చిదిద్దుతున్న కెసిఆర్ జాతీయ చక్రం తిప్పనున్న మరో తెలుగు
బిడ్డ నాడు ఎన్టిఆర్.. నేడు చంద్రశేఖర్ రావు పార్టీ మారిన
తర్వాత కొత్త...
బడ్జెట్ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళదాం
పాక్ ప్రధానికి హోం మంత్రి సూచన
ఇస్లామాబాద్: వార్షిక ఆర్థిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తాను ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు సలహా ఇచ్చినట్లు పాకిస్తాన్...
టోక్యో వీధులలో కత్తివ్యక్తి పలువురిపై దాడి.. రైలుకు నిప్పు
టోక్యో : జపాన్లో చేతిలో కత్తిపట్టుకుని ఓ ఆగంతకుడు భయానక స్థితిని సృష్టించాడు. ఎనమండుగురిని గాయపర్చాడు. టోక్యోలో ఓ ట్రైన్కు నిప్పుపెట్టాడు. ఆదివారం ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసు బృందాలు రంగంలోకి...
బిజెపి చేతిలో చెయ్యి
హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి
దీనిని కాదు అనే దమ్ము రేవంత్రెడ్డికి ఉందా?
పిసిసి అధ్యక్షుడైన తర్వాత నిరూపించుకోవాలి కదా!
మరి ఆయన హుజూరాబాద్కు ఎందుకు వెళ్లడం లేదు?
కాంగ్రెస్, టిడిపిలు...
25న టిఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక
పార్టీకి 20సం॥లు, అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినందున వచ్చే నెల 15న వరంగల్లో తెలంగాణ విజయ గర్జన భారీ బహిరంగ సభ
అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ 17న విడుదల అధ్యక్ష ఎన్నిక తర్వాత...
పెట్రో మంటలు ఆరేదెప్పుడు?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ప్రత్యక్ష పన్నులు వేయడానికి వెనకాడుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులతో సహా ప్రజలకు తెలియకుండా వెనకనుంచి పరోక్ష...