Home Search
సివిల్ సర్వీసెస్ - search results
If you're not happy with the results, please do another search
యుపిఎస్సి: సివిల్స్తో పాటు ఇతర పరీక్షలకు కొత్త షెడ్యూల్
న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) అన్ని నియామక పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఎన్డిఎ, ఎన్ఎ, సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్, ఐఈఎస్, ఐఎస్ఎస్ ఎగ్జామ్స్, రిక్రూట్మెంట్ టెస్టులకు కొత్త...
యూపిఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపిఎస్సి) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ -2020 వాయిదా పడింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ను ఎప్పుడు నిర్వహిస్తామనేది మే 20వ తేదీన...
యుపిఎస్సి మార్కుల జాబితా విడుదల
టాపర్ ఆదిత్యకు 54.2 శాతం
అనిమేష్ ప్రధాన్కు 52.69 శాతం
దోనూరు అనన్య రెడ్డికి 52.59 శాతం
న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాపర్ ఆదిత్య...
మీ కృషి మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అభినందించారు. వారి కృషి మున్ముందు మన దేశం భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ...
యుపిఎస్సి, 2024 నోటిఫికేషన్ విడుదల
మే 26న ప్రిలిమ్స్, సెప్టెంబర్ 20 నుంచి మెయిన్స్
న్యూఢిల్లీ: నివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సిఎస్ఇ), 2024కు సంబంధించిన నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్సి) దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన,...
ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలు సవరించిన కేంద్రం
న్యూఢిల్లీ: వైవాహిక బంధం తెగిపోయిన పక్షంలో తన భర్తకు బదలుగా తన పిల్లలను లేదా పిల్లలలో ఒకరిని ఫ్యామిలీ పెన్షన్కు ఇక నామినేట్ అవకాశం మహిళా ఉద్యోగికి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం...
28 నుంచి ప్రజా పాలన
జనవరి 6 వరకు గ్యారెంటీలకు గ్రామసభల్లో దరఖాస్తులు
తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం
మొదటి గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు
రెండో గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల...
గ్రేట్ రుద్ర
రుద్ర రచనను అభినందించిన మంత్రి కెటిఆర్
సిఎం రిలీఫ్ ఫండ్కు రూ.లక్ష విరాళం ఇచ్చిన యువతి
మంత్రి కెటిఆర్ సాయంతో ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం పొందిన రచన
తనలాంటి అనాథలను ఆదుకోవడానికే ఈ విరాళం...
పిల్లల సంరక్షణ సెలవులు 730 రోజులు
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నమహిళా, ఒంటరి పురుష ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పిల్లల సంరక్షణ నిమిత్తం ఏకంగా 730 రోజులు సెలవులకు అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది...
ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఢిల్లీ ఆర్డినెన్సు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సివిల్ సర్వీసెస్ అధికారులపై పెత్తనాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్సును సవాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ...
రిషి సునాక్కు పెన్ను పోటు..
లండన్ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా పెన్నుల వివాదంలో చిక్కారు. సాధారణంగా రిషి చెరిగిపొయే ఇంక్తో కూడిన పెన్నులు వాడుతారు. దీనితోనే అధికారిక పత్రాలపై తన నోట్స్ పెడుతారు. అయితే...
కోచింగ్కై దరఖాస్తుకు మరో ఐదురోజులే
మెదక్ ప్రతినిధిః షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖకు చెందిన రాష్ట్ర స్టడీ సర్కిల్లో సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్(పదినెలల రెసిడెన్షియల్) కోచింగ్కై దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ జూలై 2వ తేదీయే అని స్టడీ...
కేబినెట్ కన్నా.. మీ సెక్రెటరీ గొప్పనా
న్యూఢిల్లీ : ప్రజలతో ఎన్నుకోబడ్డ చట్టబద్ధ ప్రభుత్వం కన్నా ప్రధాన కార్యదర్శి గొప్పనా? అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రశ్నించారు. ఢిల్లీలో అధికారిక వ్యవస్థ నియామకాలు, సేవల అధీకృత బాధ్యతలను...
యూపిఎస్సి ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: 2023 సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలో మొత్తం 14,624 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపిఎస్సి) సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్...
యుపిఎస్సి ప్రిలిమ్స్- 2023 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2023 ఫలితాలను సోమవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్సి) ప్రకటించింది. ప్రిలిమ్స్లో విజేతలైన అభ్యర్థుల రోల్ నంబర్లతోపాటు వారి సేర్ల జాబితాను కూడా యుపిఎస్సి విడుదల...
ఐఎంఏ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
బీబీనగర్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ (ఎకనామిక్స్)లో చేర దలుచుకున్న మహిళా...
ఘనకీర్తి చాటాలి
అమరుల త్యాగాలను స్మరిస్తూ..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 'దశాబ్ది' ఉత్సవాలు
వేడుకల నిర్వహణకు రూ.105 విడుదలకు ఆదేశం
మంత్రులు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహించాలి
పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు చాటిచెప్పాలి
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ...
కేంద్రం పెత్తనంపై విపక్ష సంఘటిత ప్రతిఘటన
కోల్కతా : దొడ్డిదారి ఆర్డినెన్స్ల ద్వారా రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి, ఢిల్లీ సిఎం , ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరసన వ్యక్తం...
ఆధునిక వ్యక్తిత్వ వికాస కావ్యం
చిన్నపని చేయాలంటేనే ఎన్నో అవరోధాలు ఎదురవుతున్న కాలమిది. ప్రతి మంచి పనిలోనూ చెడును వెతికే రంధ్రాన్వేషకులున్న సందర్భం. అందులోనూ ప్రభుత్వ రంగ సంస్థలోని ఉన్నత పదవిలో పుష్కరకాలానికి పైగా కొనసాగడం దుస్సాధ్యమైన పరిస్థితులు....
దేశాభివృద్ధికి అధికారులే సారథులు
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశాభివృద్దికి అధికారులు సారథులు.. భవిష్యత్తుకు వారథులుగా నిలవాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో...