Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
లిక్కర్ స్కామ్పై రేవంత్ ఎందుకు స్పందించడంలేదు: బండి
హైదరాబాద్: దీక్షలు చేసే అర్హత ఎంఎల్సి కవితకు లేదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఇవాళ బండి మీడియాతో మాట్లాడారు. మహిళలపై సైబర్ నేరాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో...
రాయ్పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా...
బిఆర్ఎస్సే మహిళల కోటా తెస్తుంది
‘మహిళల ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుతంగా ప్రగతి సాధిస్తుంది, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ఈ దేశంలో అభివృద్ధి సాధ్యం’ బిఆర్ఎస్ పార్టీ అధినేత సిఎం కెసిఆర్ నాందేడ్ మీడియా సమావేశంలో అన్ని...
ప్రశ్నిస్తే దర్యాప్తు దాడులు
హైదరాబాద్: ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తానని, తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ...
ఢిల్లీ నడిబొడ్డున నేడు కవిత దీక్ష
హైదరాబాద్: జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. సాంకేతిక కారణాలతో పర్మిషన్ రద్దు చేస్తున్నట్లు పోలీసులు గురువారం మధ్యాహ్నం కవితకు సమాచారం అందించగా జాగృతి సంస్థ ప్రతినిధులు...
మడమతిప్పం.. ఎదుర్కొంటాం
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీపై, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి, కెటిఆర్ ఫైర్ అయ్యారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదనీ, అవి మోడీ సమన్లని...
అతిషికి విద్య, భరద్వాజ్కు ఆరోగ్య శాఖల కేటాయింపు..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అతిషికి విద్య, సౌరభ్ భరద్వాజ్ చేత కొత్త మంత్రులుగా ఢిలీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా గురువారం ప్రమాణ...
సిబిఐ కీలు బొమ్మ… ఇడి తోలు బొమ్మ: కెటిఆర్
హైదరాబాద్: ఎంఎల్సి కవితకు ఇడి నోటీసులు పంపించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కవితకు పంపినవి ఇడి సమన్లు కాదని మోడీ సమన్లు అని ఎద్దేవా చేశారు. మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని...
ఇది దేశ ద్రోహమే
సంపాదకీయం: ప్రాంతాల మధ్య చిచ్చు రగిలించి ఆ మంటల్లో చలి కాచుకోడం ఎంత అమానుషమో మానవత్వం వున్నవారికి వివరించవలసిన పని లేదు. గతంలో బొంబాయిలో, గుజరాత్లో అన్య రాష్ట్రాల, ప్రాంతాల వలస కార్మికులపై...
దర్యాప్తు సంస్థలు దారికి వచ్చేనా?
కాంగ్రెస్ పాలించిన 2004-14 మధ్య కాలంలో 72 మంది రాజకీయ నేతలపై సిబిఐ విచారణ చేపడితే అందులో 43 మంది విపక్షాలకు చెందినవారు కాగా, 2014 నుండి బిజెపి పాలనలో సిబిఐ దాడులు...
ఇడి నోటీసులు..
హైదరాబాద్ : ఎక్కడో ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ తెలుగ రాష్ట్రాల్లో పెను ప్రకంపనం సృష్టిస్తోంది. ఇప్పటికే సిబిఐ విచారణకు హాజరైన కవితకు ఇప్పుడు ఇడి కూడా నోటీసులు ఇవ్వడంతో ఏం...
తలొగ్గేది లేదు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నో టీసులివ్వడంపై ఎంఎల్సి కవిత స్పం దించారు. తాను ఈ నెల 10న మహి ళా రిజర్వేషన్ బిల్లును డిమాండ్ చేస్తూ...
ప్రియమైన కాదు.. పిరమైన ప్రధాని
వన్ నేషన్.. వన్ టాక్స్.. వన్ రేషన్ అని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభత్వం ‘ఏక్ దేశ్..ఏక్ దోస్త్’ పథకాన్ని తు.చ తప్పకుండా అమలు చేస్తు దేశ సంపదను తన దోస్త్ ఆధానికి...
తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ..
చెన్నై: బీజేపీ, ఎఐఎడిఎంకె పార్టీ నేతల మధ్య కార్మికుల వేధింపుపై విమర్శలు సాగుతున్నా బీజేపీకి చెందిన 13 మంది కీలక నేతలు బుధవారం ఆ పార్టీకి గుడ్బై చెప్పి ఎఐఎడిఎంకెలో చేరారు. వీరంతా...
త్రిపుర సిఎంగా మాణిక్ సాహా ప్రమాణం
అగర్తలా : త్రిపుర ముఖ్యమంత్రిగా బిజెపి నేత , 70 సంవత్సరాల డాక్టర్ మాణిక్ సాహా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ అత్యంత కీలకమైన సరిహద్దు ఈశాన్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి...
కవిత వల్ల తెలంగాణ తలవంచింది :ఎంపి అర్వింద్
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులివ్వడంపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించిన తీరును బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ తలవంచదంటూ స్పందించటాన్ని తప్పుబడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత ఒక్కరే...
ఆమెతో తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది….
హైదరాబాద్: ఎంఎల్సి కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బండి మీడియాతో మాట్లాడారు. ఇడి నోటీసులతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదన్నారు....
కవితకు ఈడి నోటీసులు.. మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట
మన తెలంగాణ/సూర్యాపేట: ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులపై స్పందించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. బిజెపి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థల దుర్వినియోగానికి...
ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత..
హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు ఢిల్లీలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు...
మోడీకి ఉల్లి ఘాటు
ధరల పతనంతో అన్నదాత ఆగ్రహం ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్
ఢిల్లీకి బాక్సుల్లో రైతుల ప్రత్యేక పార్శిళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీకి ఉల్లిఘాటు తగిలింది. ధర ల పతనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులు ఆవే దనతో...