Home Search
ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
ఏప్రిల్ సెషన్ జెఇఇ మెయిన్ వాయిదా
కరోనా విజృంభన నేపథ్యంలో ఎన్టిఎ నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశం మొత్తం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మూడవ విడత జెఇఇ మెయిన్ వాయిదా పడింది. జాతీయ విద్యాసంస్థలైన ఐఐటి, ఎన్ఐటిల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే...
టీకా రియాక్షన్లు సహజమే
ఆందోళన అవసరం లేదు
క్లినికల్స్లో సమర్ధతను పరీక్షించిన తర్వాతనే వినియోగిస్తున్నాం
కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలి
శరీరాన్ని బట్టి వ్యాక్సిన్ స్పందన కనిపిస్తుంది
వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
మన తెలంగాణ/హైదరాబాద్ :వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రీయాక్షన్లు సహజమేనని, ఎలాంటి...
కొవిడ్ పాస్పోర్టుల జారీకి బోరిస్ జాన్సన్ యోచన
లండన్ : బ్రిటన్లో లాక్డౌన్ ఆంక్షలను తొలగించే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అనేక చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు. ఈమేరకు కొవిడ్ పాస్ పోర్టుల ద్వారా సామూహిక కార్యక్రమాలను,...
సెకండ్ వేవ్!
కొవిడ్ కొరివి వెంట తరుముతుండడంతో పాఠశాలలను, కళాశాలలను మళ్లీ మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందించదగినది. పరిణత నేత సారథ్యంలోని ప్రభుత్వం కీడెంచి మేలెంచే విజ్ఞతతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు బోధపడుతున్నది....
నెల రోజుల్లో రెట్టింపు
24 గంటల్లో సుమారు 400 కేసులు, ముగ్గురు మృతి
విద్యాసంస్థలపై కొనసాగుతోన్న వైరస్ పంజా
హైదరాబాద్ పాతబస్తీలోని బిసి హాస్టల్లో 9మంది బాలికలకు, శంషాబాద్ గురుకుల స్కూల్లో మరో 21 మందికి పాజిటివ్
వ్యాక్సిన్ కోసం క్యూ...
నేటి నుంచి అసెంబ్లీ
నేటి నుంచి అసెంబ్లీ.. 18న వార్షిక బడ్జెట్
కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు, సందర్శకులకు నో ఎంట్రీ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శాసన సభ, శాసన మండలి...
ఆగస్టు 1న నీట్
నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్రకటన
న్యూఢిల్లీ: ఎంబిబిఎస్, బిడిఎస్తో సహా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత కమ్ప్రవేశ పరీక్ష( నీట్)ను ఈ ఏడాది ఆగస్టు 1న నిర్వహిస్తారు....
కేంద్రం శీతకన్ను
నాన్ బిజెపి ప్రభుత్వాలపై కేంద్రం శీతకన్ను.. ఇందుకు తెలంగాణయే తార్కాణం
కేంద్రం అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసింది
ఎటువంటి చర్చకైనా సిద్ధమని మరోసారి చెబుతున్నాను
పునర్విభజన చట్టం హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
కేంద్రం నుంచి ఈ ఆరున్నరేళ్లలో...
టిఎస్ ఐసెట్ షెడ్యూల్ విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బుధవారం విడుదల చేసింది. ఆగస్టులో ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉన్నత...
పిఇసెట్ షెడ్యూల్ ఖరారు
జూన్ 6 నుంచి ఫిజికల్ టెస్టులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యూకేషన్(బిపిఇడి), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యూకేషన్(డిపిఇడి) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పిఇసెట్ పరీక్షలను జూన్ 6 నుంచి నిర్వహించనున్నారు....
దేశంలో కొత్తరకం కరోనాలు
తెలంగాణలో ఎన్ 440కె, ఇ484కె వేరియంట్లు
కరోనా పెరుగుదలకు ఈ రెండు వేరియంట్లు కారణమని చెప్పలేం : కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు చెందిన స్ట్రెయిన్ కరోనా వైరస్లను గుర్తించినట్లు...
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం
ముఖ్యమంత్రి నారాయణసామి రాజీనామా
గవర్నర్ తమిళిసైకు రాజీనామా లేఖ సమర్పణ
ఓటింగ్ జరగకుండానే వీగిన విశ్వాస తీర్మానం
ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిపక్షాల సమాలోచనలు
పుచుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం...
చింతమడక నుంచి సిఎం దాకా…
మొన్నామధ్య ప్రత్యూషకు ప్ళ్ళైంది. సిఎం కెసిఆర్ దంపతులు అంగరంగ వైభవంగా ఆమె పెళ్ళి జరిపించారు. కట్న కానుకలు సమర్పించారు. కానీ ఆమేమీ కెసిఆర్ కన్నబిడ్డ కాదు. 2015లో గృహ హింసకు గురైన ప్రత్యూషని...
తొలి దళిత సిఎం సంజీవయ్య
ఫిబ్రవరి 14వ తేదీకి సంజీవయ్య శత జయంతి పరిసమాప్తి అవుతున్నది. సంజీవయ్య యావద్భారత దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. తొలి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. తెలంగాణ రాష్ట్రంలో పివి నరసింహారావు...
జూలై 5 నుంచి 9వరకు ఎంసెట్
జూలై 5 నుంచి 9వరకు ఎంసెట్
జూన్ 20న పిజిఇసెట్...జూలై 1న ఇసెట్
మరో నాలుగు సెట్లకు ఖరారు కాని షెడ్యూల్
ఈసారి ఇసెట్, ఎడ్సెట్, పిజిఇసెట్లకు కొత్త కన్వీనర్లు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ బిఎస్సి,...
డెంటల్ కోర్సుల కటాఫ్ మార్క్లకు బ్రేక్
7 వేల సీట్ల భర్తీకి కేంద్రానికి అనుమతి
న్యూఢిల్లీ : డెంటల్ సర్జరీ కోర్సులలో కటాఫ్ మార్కులకు సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు బ్రేకేసింది. కటాఫ్ మార్క్లను తగ్గించరాదనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
ఖాళీ స్టేడియాల్లోనే.. తొలి రెండు టెస్టులు
చెన్నై: ఇంగ్లండ్తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి రెండు టెస్టు మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో బిసిసిఐ ఈ నిర్ణయం...
సిలబస్పై వారంలో స్పష్టత
9, ఆ పై తరగతులకు ప్రత్యక్ష బోధన
డిజి, పిజి విద్యార్థులందరికీ ఆఫ్లైన్ క్లాసులు
ఇంటర్ పరీక్షలు, సిలబస్పై వారంలో స్పష్టత
విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
ప్రారంభంపై ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల...
ఎర్రకోట వద్ద సందర్శకులపై ఆంక్షలు
మృత కాకికి బర్డ్ఫ్లూ పాజిటివ్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద మరణించిన ఒక కాకి నమూనాను పరీక్షకు పంపగా దానికి బర్డ్ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో చారిత్రాత్మక ఎర్రకోట వద్దకు సందర్శకులను అనుమతించడంపై...