Home Search
ప్రవేశ పరీక్ష - search results
If you're not happy with the results, please do another search
జూలై 5 నుంచి 9వరకు ఎంసెట్
జూలై 5 నుంచి 9వరకు ఎంసెట్
జూన్ 20న పిజిఇసెట్...జూలై 1న ఇసెట్
మరో నాలుగు సెట్లకు ఖరారు కాని షెడ్యూల్
ఈసారి ఇసెట్, ఎడ్సెట్, పిజిఇసెట్లకు కొత్త కన్వీనర్లు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ బిఎస్సి,...
డెంటల్ కోర్సుల కటాఫ్ మార్క్లకు బ్రేక్
7 వేల సీట్ల భర్తీకి కేంద్రానికి అనుమతి
న్యూఢిల్లీ : డెంటల్ సర్జరీ కోర్సులలో కటాఫ్ మార్కులకు సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు బ్రేకేసింది. కటాఫ్ మార్క్లను తగ్గించరాదనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
ఖాళీ స్టేడియాల్లోనే.. తొలి రెండు టెస్టులు
చెన్నై: ఇంగ్లండ్తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి రెండు టెస్టు మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో బిసిసిఐ ఈ నిర్ణయం...
సిలబస్పై వారంలో స్పష్టత
9, ఆ పై తరగతులకు ప్రత్యక్ష బోధన
డిజి, పిజి విద్యార్థులందరికీ ఆఫ్లైన్ క్లాసులు
ఇంటర్ పరీక్షలు, సిలబస్పై వారంలో స్పష్టత
విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
ప్రారంభంపై ప్రైవేట్ యాజమాన్యాలతో సమావేశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల...
ఎర్రకోట వద్ద సందర్శకులపై ఆంక్షలు
మృత కాకికి బర్డ్ఫ్లూ పాజిటివ్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద మరణించిన ఒక కాకి నమూనాను పరీక్షకు పంపగా దానికి బర్డ్ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో చారిత్రాత్మక ఎర్రకోట వద్దకు సందర్శకులను అనుమతించడంపై...
బర్డ్ ఫ్లూ వణుకు
అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
ఆ నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు
గ్రుడ్లు, చికెన్ బాగా ఉడికించి తినాలని సలహా
ఐరోపాలోనూ విబృంభిస్తున్న ఏవియన్ ఇన్ఫ్లూయంజా
చికెన్ దిగుమతిపై మధ్యప్రదేశ్లో నిషేధం
న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని...
7న జెఇఇ అడ్వాన్స్డ్ షెడ్యూల్
7న జెఇఇ అడ్వాన్స్డ్ షెడ్యూల్
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్
మనతెలంగాణ/హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) అడ్వాన్స్డ్ షెడ్యూల్ను ఈ నెల 7వ తేదీన ప్రకటించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్...
జాగా ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: హరీష్ రావు
హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. స్వంత ఇల్లు మాదిరిగా పేదల ఆత్మగౌరవ ప్రతీకల నిర్మాణం పూర్తి...
కొత్త స్ట్రెయిస్పై ఆరోగ్యశాఖ అలర్ట్
హైదరాబాద్: కొత్త స్ట్రెయిస్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతుండటంతో వైద్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు వేగం చేసింది. ప్రజలకు వైరస్పై అవగాహన కల్పించేందుకు బస్తీ,కాలనీ, మహిళ సంఘాలతో ప్రచారం చేసేందుకు అధికారులు...
తలైవా వెనుకడుగు!
సూపర్ స్టార్గా, తలైవా (విప్లవ నాయకుడు) గా అనితర సాధ్యమైన అభిమాన జన బాహుళ్యాన్ని ఆకట్టుకొని తన విలక్షణ విశిష్ట నటనా కౌశలంతో కట్టిపడేసిన రజనీకాంత్ ఆగి ఆగి ఆగి అత్యంత ఆలస్యంగా...
నగరాన్ని వణికిస్తున్న కొత్త కరోనా….
బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనం
విదేశాల నుంచి వచ్చిన వారిలో 184 మంది దొరకని ఆచూకీ
ట్రెస్ చేయడం వైద్యశాఖకు సవాల్గా మారిన వైనం
వారి కోసం జల్లెడ పడుతున్న అధికారులు
ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
చిన్న పిల్లలపై...
వాజ్పేయి కపట వైఖరులు
నెహ్రూ తనను ప్రథమ సేవకునిగా ప్రకటించుకున్నారు. మోడీ తాను ప్రధాన సేవకున్నన్నారు. వాజపేయి సంఘ్ ప్రధానిగా పని చేశారు. ప్రధానిని కాకు న్నా ఆజన్మ సంఘీయున్నని ప్రకటించారు. ఆయన ప్రధానిగా తక్కువ సంఘ్...
నెల రోజుల్లో వైస్ ఛాన్స్లర్ల నియామకం
నెల రోజుల్లో వైస్ ఛాన్స్లర్ల నియామకం
వర్సిటీలలో 1,061 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బి.వినోద్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న వైస్ చాన్సలర్ల పోస్టులను త్వరలోనే...
స్ట్రెయిన్ వైరస్ పై వైద్యశాఖ అప్రమత్తం
విదేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్పోర్టులో పరీక్షలు
పాజిటివ్ వస్తే ఆసుపత్రికి, నెగిటివ్ వస్తే ఐసోలేషన్కు తరలింపు
పాత వైరస్కి ఇచ్చే చికిత్సే కొత్త వైరస్ ఇస్తామంటున్న వైద్యులు
పెద్దవారికంటే చిన్నపిల్లలకే త్వరగా సోకే ప్రమాదంటున్న నిపుణులు
మన...
కరోనా – 2
కరోనాతో యుద్ధరంగంలో టీకా సైన్యాలు మోహరిస్తున్నాయన్న శుభవార్త ప్రపంచ ప్రజల చెవులకు విందు చేస్తుంటే బ్రిటన్లో కోవిడ్ కొత్త అవతారం మొదలై భయోత్పాతాన్ని సృష్టించడం దేశదేశాల్లో వణుకు పుట్టిస్తున్నది. సార్స్ కొవ్ 2...
97 శాతానికి పెరిగిన రికవరీ రేటు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ పెరిగింది. రాష్ట్రంలోకి వైరస్ ప్రవేశించి పది నెలల తర్వాత ఏకంగా రికవరీ రేట్ 97 శాతానికి చేరుకుంది. అంటే వైరస్ సోకిన ప్రతి వంద మందిలో...
గురువే పశువు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుగురు చిన్నారి విద్యార్థినులపై హెచ్ఎం అతాచారం
లక్ష్మీదేవీపల్లి మండలం మైలారం పంచాయతీలోని చింతవర్రే ప్రాథమిక పాఠశాలలో అమానుషం
ఆన్లైన్ క్లాసుల పేరుతో రప్పించి స్కూల్లోనే రోజుకి ఒక్కో బాలికపై అఘాయిత్యం
అనారోగ్యానికి గురైన...
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
నీట్ రద్దు చేసే ఆలోచన లేదు
విద్యార్థులకు సౌకర్యవంతగా ఉండేలా సిలబస్పై నిర్ణయం
నీట్ రద్దు చేసే ఆలోచన లేదు
ఆన్లైన్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తాం
పరిస్థితులు మెరుగుపడకపోతే సిబిఎస్ఇ పరీక్షల వాయిదా
విద్యార్థులు, తల్లిదండ్రులతో వెబినార్లో
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్
మనతెలంగాణ/హైదరాబాద్ : జెఇఇ...