Home Search
ఘోర రోడ్డు ప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
చనిపోయినా తొమ్మిది మందిని బతికించింది..
హైదరాబాద్: సాటి మనిషికి సాయం చేయాలంటే ఐశ్వర్యవంతులే కానవసరం లేదు. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ నేరెడ్మెట్కు చెందిన చరితారెడ్డి అవయవ దానంతో తొమ్మిది మందికి జీవితాన్ని ప్రసాదించింది....
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్ : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. తవణంపల్లి మండలం కమ్మపల్లి దగ్గర...
17సార్లు ఎన్నికలు.. 9 మంది ఎంపిలు
హ్యాట్రిక్ వీరులు ముగ్గురే
మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా ముగ్గురే మూడుసార్లు (హ్యాట్రిక్) విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటిదాకా 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటిదాకా 9...
కారును ట్రక్కు ఢీకొని కుటుంబంలో ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో బీహార్ కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గౌర బడా షాహ్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కర్జాగ్కేరాకట్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున...
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. తిరిగిరాని లోకాలకు
మిర్యాలగూడ ః నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు కాలనీకి వస్తుండగా, అద్దంకి ,నార్కట్పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్గా...
ఆదిభట్ల ఓఆర్ఆర్ పై వ్యక్తి సజీవదహనం
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై అర్థరాత్రి కారులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనలో వ్యక్తి సజీవదహనం కాగా, కారు పూర్తిగా దగ్థం అయింది....
బస్సు బోల్తా పడి మహిళ మృతి: 10 మందికి తీవ్రగాయాలు
నల్గొండ జిల్లాలోని చింతపల్లి శివారులో శనివారం ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. చింతపల్లి వద్ద నాగర్జున సాగర్ రోడ్డుపై...
జమ్మూకశ్మీర్లో లోయలో పడిన బస్సు: 30 మంది మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో బుధవారం ప్రయాణీకుల బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లు గుర్తించారు....
సూర్యాపేట: నాడు- నేడు
ఒక వ్యక్తిపై మరో వ్యక్తి, ఒక వర్గంపై మరో వర్గం ఆధిపత్యం ఉండకూడదు. భూమి భుక్తి విముక్తి కోసం సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టిన కేంద్రంగా నిలిచింది సూర్యాపేట. వెట్టిచాకిరీకి వ్యతిరేకం గా...
లోయలో పడిన బస్సు 25 మంది మృతి
లిమా: దక్షిణా అమెరికాలోని పెరూ దేశంలో సోమవార అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 200 మీటర్ల లోతు లోయలో బస్సు అదుపుతప్పి పడడంతో 25 మంది మృతి చెందగా 34 మంది...
బస్సు లోయలో పడి 9మంది జవాన్ల మృతి
లోయలో పడిన సైనికుల వాహనం
9 మంది జవాన్లు మృతి
లేహ్ సమీపంలో దుర్ఘటన
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి
లడఖ్: లడఖ్లో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సైనికులతో వెళ్తున వాహనం రోడ్డుపైనుంచి...
లోయలో పడిన సైనికుల వాహనం.. 9 మంది జవాన్లు మృతి
లడఖ్: లడఖ్లో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సైనికులతో వెళ్తున వాహనం రోడ్డుపైనుంచి జారి లోయలో పడి పోవడంతో తొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో పది మంది...
అంబులెన్సులో పేలిన ఆక్సిజన్ సిలిండర్, డ్రైవర్ మృతి
హైదరాబాద్: హృదయ విదారక సంఘటనలో, బిఎన్ రెడ్డి నగర్ వనస్థలిపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం అంబులెన్స్ డ్రైవర్ను బలిగొంది. రోడ్డు డివైడర్ను ఢీకొనడంతో వాహనం బోల్తా పడి మంటలు...
ఔటర్పై కూలీలను ఢీ కొట్టిన డిసిఎం..ఇద్దరు మృతి
కీసరః కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మొక్కలు నాటుతున్న మహిళా కూలీలను డిసిఎం ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందారు. కీసర...
హయత్నగర్లో దారుణ ఘటన..
హైదరాబాద్: హయత్నగర్లో దారుణం ఘటన జరిగింది. కొందరు గుర్తుతెలియన దుండగులు ఓ బాలికని కిడ్నాప్ చేసి ఔటర్ రింగ్రోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే, దుండగుల నుంచి బాలిక తప్పించుకొని రోడ్డుపైకి...
బతుకు పట్టాలు తప్పిన ఓ కూలీ కుటుంబం
బరూయిపూర్ : ఒడిషా రైలు ప్రమాదం రైల్వే చరిత్రలో కీలక విషాద మైలురాయి అయింది. ఇదే దశలో కొన్ని కుటుంబాలలో చెరిగిపోలేని చేదు ఘట్టాలను సృష్టించింది. పట్టాలు తప్పిన రైళ్లు చివరికి పలు...
బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
ఎంఎస్ఎస్ఓ చైర్మన్ మైనంపల్లి రోహిత్
పాపన్నపేట: ఇటీవల కొల్చారం సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్...
ఒకే కుటుంబానికి చెందిన 10 మంది దుర్మరణం
బెంగళూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది. ప్రైవేటు బస్సు ఇన్నోవా కారును ఢీకొట్టిన ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉ న్నారు. బాధితులంతా...
బొలెరోను ఢీకొన్న బైకు: ముగ్గురు మృతి
బైరాపూర్: గద్వాల జిల్లాలోని బైరాపూర్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బైకు బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను...
వనపర్తిలో ఆర్టీసీ బస్సు బోల్తా: 15 మందికి గాయాలు
కొత్తకోట : వనపర్తి జిల్లా మదర్ తెరిసా జంక్షన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను...