Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
డెల్టా వేరియంట్ వల్లే దేశంలో కేసులు అధికమయ్యాయి
జీనోమిక్స్ కన్సార్టియం
న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలల్లో కొవిడ్19 ఉధృతికి డెల్టా వేరియంటే ప్రధాన కారణమని భారత్లో సార్స్కొవ్2పై ఏర్పాటైన జీనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో కేసులు అత్యధికంగా నమోదు...
సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ భేష్
సుస్థిరాభివృద్ధిలో ఆరవ స్థానం, స్వఛ్చ విద్యుత్లో నెంబర్వన్
మెరుగైన పనితీరు కనబరిచిన తెలంగాణ
ఎస్డిజి సూచిలో 69 పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచిన రాష్ట్రం
భారత్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై నీతి ఆయోగ్ నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో...
హైదరాబాద్ కేంద్రంగా హెచ్1బి వీసా స్కామ్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా క్లౌడ్జెన్ అనే ఓ టెక్ కంపెనీ బెంచ్ అండ్ స్విచ్ పేరిట హెచ్1బి వీసా స్కామ్ పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ థర్డ్ పార్టీ...
స్పుత్నిక్ టీకా తయారీకి ‘సీరం’ సిద్ధం
న్యూఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్వి కరోనా వ్యాక్సిన్ను తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఇందుకోసం గ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు...
ఆందోళన కలిగిస్తున్న డెల్టా వేరియంట్ : డబ్ల్యుహెచ్వొ
జెనీవా : భారత్లో ఎక్కువగా వ్యాపించిన కరోనా డెల్టా (బి 1,617 ) వేరియంట్ మొత్తంలో ఒక స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియచేసింది. ఈ రకం వేరియంట్ వైరస్...
సమష్టి కృషివల్లే ఈ స్థాయికి: రవిశాస్త్రి
ముంబై: ప్రపంచ క్రికెట్లో టీమిండియా బలమైన శక్తిగా ఎదిగిందంటే దానికి సమష్టికృషినే కారణమని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. బిసిసిఐ ముందు చూపుతో వ్యవహరిస్తూ భారత క్రికెట్ను...
విదేశీ క్రికెటర్లకు షాక్ తప్పదా!
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మిగిలిన దశ మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే....
చోక్సీని రప్పించేందుకు ఇదే అదును..
న్యూఢిల్లీ: పిఎన్బి స్కామ్ నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని విచారణకు భారత్కు రప్పించవచ్చునని సిబిఐ మాజీ డైరెక్టర్ ఎపి సింగ్ తెలిపారు. డొమినికాలో ఆయన చోక్సీ పట్టుబడటం వల్ల...
టీమిండియా క్రికెటర్లకు ఊరట
టీమిండియా క్రికెటర్లకు ఊరట
ఇంగ్లండ్ టూర్కు కుటుంబ సభ్యులకు అనుమతి!
ముంబై: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు టీమిండియా క్రికెటర్లకు అనుమతి లభించినట్టు తెలిసింది. భారత క్రికెటర్లు సిరీస్ సందర్భంగా తమ...
పాక్ చెర నుంచి తెలుగు యువకుడు విడుదల.. ప్రేయసి కోసం వెళ్లి..
పాకిస్తాన్లో ఇరుక్కున్న తెలుగు యువకుడు విడుదల
ప్రేయసి కోసం దాయాది దేశంలో బంధీగా..
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రేయసి కోసం పాకిస్థాన్కు వెళ్లి అక్కడి చెరసాలలో నాలుగేళ్ల పాటు శిక్ష అనుభవించిన ఎపిలోని విశాఖకు చెందిన ప్రశాంత్ కథ...
గాల్వన్ దాడిపై వ్యాఖ్యలు :చైనా బ్లాగర్కు 8 నెలల జైలు
బీజింగ్ : లడఖ్ లోని గాల్వన్ లోయలో చైనా సైనికులు ఎక్కువ సంఖ్యలో మరణించగా, చైనా ప్రభుత్వం మాత్రం కేవలం నలుగురే చనిపోయినట్టు చెబుతోందని వ్యాఖ్యానించినందుకు క్వియు జిమింగ్ అనే బ్లాగర్కు నాన్జింగ్...
జైశంకర్ వాషింగ్టన్ పర్యటన
‘జై శంకర్ అమెరికా పర్యటనలో వ్యాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం’, ‘అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్తో వాణిజ్యం, వ్యాక్సిన్లు, చతుష్టయం, ఇండో ఫసిఫిక్ అంశాలపై జైశంకర్ చర్చ’, ‘చతుష్టయం, ఆఫ్ఘానిస్తాన్, వ్యాక్సిన్...
ముచ్చటగా ముగ్గురు
బీజింగ్: కమ్యూనిస్ట్ చైనా మరోసారి కుటుంబ నియంత్రణ నిబంధనలను సడలించింది. సంతాన పరిమితిని ముగ్గురికి పెంచింది. దీంతో, చైనాలో ఒక్కో మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చే వీలుంటుంది. ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న...
జెమీమా భావోద్వేగం..
ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగానికి గురైంది. ఇంగ్లండ్తో జరిగే ఏకైక టెస్టులో జెమీమా బరిలోకి దిగనుంది. జెమీమా కెరీర్లో ఇదే తొలి టెస్టు మ్యాచ్...
కొత్త ఐటి రూల్స్కు ట్విట్టర్ ఓకే
న్యూఢిల్లీ :సామాజిక మాధ్యమాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన ఐటి విధానాలకు ట్విట్టర్ యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. ఈచట్టం ప్రకారం ట్విట్టర్కు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రత్యేక అధికారిని మే 28న...
డొమినికాలో జెట్తో హై డ్రామా
చోక్సీని పట్టి తెచ్చేందుకు భారత్ కసరత్తు
సాక్ష్యాలు పత్రాలతో విదేశంలో వేట
అక్కడి జైలులో గాయపడ్డ వ్యాపారి
న్యూఢిల్లీ/డౌగ్లాస్ : పిఎన్బి స్కామ్ నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని పట్టి తీసుకువచ్చేందుకు భారత...
పొగ తాగేవారికి 50శాతం ముప్పు అధికం: డబ్ల్యూహెచ్ఒ
న్యూయార్క్: పొగ తాగే వారిలో కరోనా వల్ల మరణించే ముప్పు 50 శాతం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ బెడ్రోస్ అథనామ్ తెలిపారు. అలాగే క్యాన్సర్, గుండె...
వామ్మో.. చైనాలో కొత్త స్ట్రెయిన్
బీజింగ్ : కరోనాకు పుట్టిల్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాకు మరో కొత్త రకం స్ట్రెయిన్ కరోనా వైరస్ బయటపడడం శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. 1.5 కోట్ల మంది నివసించే గాంజావ్ నగరంలో ఈ...
99 శాతం కరోనా లోడు తగ్గించే నాసల్ స్ప్రే
కెనడా శానిటైజ్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ సంస్థ తయారీ
వాషింగ్టన్ : కొవిడ్ బాధితుల్లో వైరల్ లోడును 99 శాతం వరకు నిర్మూలించే నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రే ను కెనడా లోని శానిటైజ్...
టీమిండియాకు కొత్త జెర్సీ
ముంబై: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 18 నుంచి భారత్కివీస్ జట్ల మధ్య డబ్లూటిసి కప్ ఫైనల్ జరుగనున్న...