Sunday, May 5, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
Covaxin Vaccine is working effectively on new types of Corona

పిల్లలపై కొవాగ్జిన్ ప్రయోగం: డిసిజిఐ ఆమోదం

న్యూఢిల్లీ : చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి తీసుకురాడానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ తో క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)...
India-China Hold 11th Round Of Military Talks

వైద్య సరఫరాల ధరల పెంపును చైనా అరికట్టాలి భారత ప్రభుత్వం విజ్ఞప్తి

న్యూఢిల్లీ: భారతీయ ప్రైవేట్ వ్యాపారులు చైనా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న అత్యవసర వైద్య సరఫరాల ధరల పెంపును అరికటి భారత దేశంలో కొవిడ్-19 విజృంభణను ఎదుర్కొందేందుకు సాగిస్తున్న పోరాటానికి సహాయపడవలసిందిగా చైనాకు...
Corona virus has a right to life Says Former Uttarakhand CM

కరోనా వైరస్ కు జీవించే హక్కు ఉంది: ఉత్తరాఖండ్ మాజీ సిఎం

డెహ్రాడూన్: భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కోవిడ్-19పై ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కూడా మనలాంటి జీవిగా త్రివేంద్రసింగ్ పేర్కొన్నారు. మనలాగే కరోనా...
ICC World Test Champion: IND vs NZ Final Match in June

టీమిండియాకు సవాల్ వంటిదే…

ముంబై : వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరం భారత్‌కు సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. ఎందుకంటే కొంతకాలంగా భారత క్రికెటర్లు ఎడతెరిపి లేని క్రికెట్ ఆడుతున్నారు....

నేపాల్ ప్రతిష్టంభన

  ప్రజలు పువ్వుల్లో పెట్టి అధికారం అప్పగించినా నాయకులు వ్యక్తిగత స్వార్థ అహంకారాలతో దానిని బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తున్న ప్రత్యక్ష ఘట్టం మన పొరుగునున్న నేపాల్‌లో కళ్లకు కడుతున్నది. అధికార నేపాల్ కమ్యూనిస్టు...
Priyanka Gandhi criticized centre govt on Tika Utsav

టీకా ఉత్సవ్ అన్నారు.. వ్యాక్సిన్లు అందించలేకపోయారు

ప్రియాంకాగాంధీ న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏప్రిల్ నెలలో టీకా ఉత్సవ్ జరిపింది. కానీ, వ్యాక్సిన్లు ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేయలేకపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ విమర్శించారు. గత 30 రోజుల్లో దేశంలో...

కరోనాకు అన్నదమ్ములు బలి

  లక్నో: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెలబ్రిటీలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కరోనా వైరస్  బలి తీసుకుంటుంది. కరోనాతో చనిపోయిన కుమారుడికి చితికి నిప్పు పెట్టగానే రెండో కుమారుడు దుర్మరణం...
34703 new covid-19 cases reported in india

దేశంలో మరో 3,48,421 మందికి కరోనా

న్యూఢిల్లీ: భారత్ లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు బుధవారం కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,48,421 కొత్త కోవిడ్-19 కేసులు, 4205 మరణాలు...
actor Madampu Kunjukuttan passed away

కరోనాతో నేషనల్ అవార్డ్ విన్నర్ కన్నుమూత

హైదరాబాద్: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కరళానృత్యం చేస్తోంది. ప్రతి రోజు వేలాది మంది వైరస్ కారణంగా మరణిస్తున్నారు. అయితే, ఈసారి కరోనా మహమ్మారి ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలను కూడా...

రాష్ట్రాలకు కొవాగ్జిన్ పంపిణీ

జాబితాల్లో తెలంగాణ సహా 14 రాష్ట్రాలు భారత్ బయోటెక్ వెల్లడి న్యూఢిల్లీ : ప్రముఖ కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవాగ్జిన్ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి సిద్ధమైంది. కేంద్ర...
Covid norms flouted in Uttar Pradesh Budaun

కరోనా నిబంధనలు తుంగలో తొక్కిన జనం

లక్నో: భారత్ లో కరోనా విజృంభిస్తున్న వేళ పలుచోట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తల తీసుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని బదాయు జిల్లాలో ఇలాంటి ఓ సంఘటనే చోటుచేసుకుంది....
India safe with vaccine: Fauci

టీకాతోనే ఇండియా సేఫ్: ఫౌచీ

దండిగా ఔషధ ఉత్పత్తి శక్తి వాషింగ్టన్: ప్రజలకు అత్యధిక స్థాయిలో వ్యాక్సినేషన్ల ప్రక్రియతోనే భారతదేశంలో కొవిడ్ 19 సంక్షోభానికి పరిష్కారం ఏర్పడుతుందని అమెరికా ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తెలిపారు. త్వరితగతిన అత్యధిక...
Sun Risers donates Rs 30 Cr against Covid 19

సన్‌రైజర్స్ రూ.30 కోట్ల భారీ విరాళం

చెన్నై: కరోనా బాధితుల సహాయార్ధం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం భారీ విరాళాన్ని ప్రకటించింది. కోవిడ్ మహమ్మరి కట్టడికి తనవంతు సాయంగా రూ.30 కోట్ల భారీ మొత్తాన్ని విరాళంగా అందించేందుకు సన్‌రైజర్స్...
Cipla to make and sell Eli Lilly’s baricitinib to treat Corona

సిప్లా నుంచి మరో కొవిడ్ ఔషధం ‘బారిసిటినిబ్ ’

భారత్‌లో తయారీకి అమెరికా సంస్థ ఎలీలిల్లీతో ఒప్పందం హైదరాబాద్ : రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే బారిసిటినిబ్ ఔషధాన్ని కరోనా రోగుల చికిత్సకు కూడా వినియోగించడానికి వీలుగా అమెరికా కు చెందిన ఎలీ...

కోవిడ్ సెంటర్ కోసం అమితాబ్‌ రూ.2 కోట్ల విరాళం

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా అల్లకల్లోలం చేస్తున్న వేళ ఎంతో మంది ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలు ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ కరోనా రోగులకు అండగా...
Telangana Reports 161 New Corona Cases

దేశంలో మరో 3,66,161 మందికి వైరస్

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,66,161 కొత్త కోవిడ్-19 కేసులు, 3,754 మరణాలు సంభవించాయి....
Variant accelerating India's Covid-19 explosion: Soumya Swaminathan

అప్పటి వేరియంట్ ఇప్పుడు కొంపముంచింది

అక్టోబర్‌లోనే ఆనవాళ్లు అజాగ్రత్తలు సమ్మేళనాలతో ముప్పు భారత్‌లో కరోనా స్పీడ్‌వేవ్ అత్యంత సంక్లిష్టం ప్రపంచ ఆరోగ్యసంస్థ సైంటిస్టు సౌమ్య న్యూయార్క్ : భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్లు తీవ్రస్థాయి ఆరోగ్య విషమపరిస్థితిని సృష్టిస్తున్నాయని ప్రపంచ...
Prime Minister Modi visits Lumbini on May 16

నాలుగు రాష్ట్రాల సిఎంలతో మాట్లాడిన ప్రధాని

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆదివారం పంజాబ్, కర్ణాటక, బీహార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19 పరిస్థితులపై ప్రధాని మోడీ...
10,000 Oxygen concentrator for India, one crore Medical masks: UN

భారత సంతతి అమెరికా డాక్టర్ల నుంచి 5000 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు

 ఎఫ్‌ఐపిఎ నుంచి 5000 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన అమెరికా డాక్టర్ల బృందం 5000 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లను నౌకల ద్వారా భారత్‌కు పంపిస్తోంది. ఇటీవలనే ఏర్పడిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్...
Young man attack on women in Jagtial

యువతిపై ప్రేమోన్మాది దాడి….

జగిత్యాల: ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసిన అనంతరం అతడు పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మేడిపల్లి మండలం...

Latest News