Home Search
శంషాబాద్ - search results
If you're not happy with the results, please do another search
కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
మనతెలంగాణ, హైదరాబాద్ : క్యాన్సర్తో మృతిచెందిన కానినస్టేబుల్ చంద్రయ్య కుటుంబ సభ్యులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆర్థిక సాయం అందజేశారు. గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో శనివారం కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు...
చిక్కని.. చిరుత
జీవికేలో చిరుత సంచారం ఉత్తిదే..!
రాజేంద్రనగర్: అదిగో చిరుత అంటే, ఇదిగో పులి అన్న పుకార్లు గ్రేటర్ మహానగరంలోని శివారు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి...
బిస్కెట్ కంపెనీలో అగ్నిప్రమాదం
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండంలోని మేకగూడ శివారులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. బిస్కెట్ పరిశ్రమలో గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి...
విదేశాల నుంచి వచ్చిన ఎపి ప్రజలను పెయిడ్ క్వారంటైన్లకు పంపకండి
సిఎం కెసిఆర్కు ఎపి సిఎం జగన్ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి తెలుగు ప్రజలు ప్రత్యేక విమానాల్లో భారీ సంఖ్యలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన...
బహ్రెయిన్లో జగిత్యాల వాసి గుండెపోటుతో మృతి
పొట్టకూటికోసం విదేశాలకు వలసవెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు. ఆ వ్యక్తి మృతదేహాన్ని బహ్రెయిన్లోని టిఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో స్వగ్రామానికి చేర్చారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన ఎడ్ల...
క్రైం ‘డౌన్’
హత్యలు, అత్యాచారాలు నిల్
ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2
సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1
లాక్డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు
సోషల్ మీడియాపై 10కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్...
ఘోర ప్రమాదం
దుర్ఘటనలో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం
ఓఆర్ఆర్పై కూలీల ట్రక్కును ఢీకొట్టిన లారీ, బాధితులు కర్నాటక వాసులు
మన తెలంగాణ/శంషాబాద్ : రోడ్డుపై వెళ్తున్న బొలేరో ట్రక్ను వెనుక నుంచి వ చ్చిన లారీ బలంగా...
రాష్ట్రంలోని వ్యక్తికి పాజిటివ్
పి.14 పేషెంట్తో సన్నిహితంగా మెలిగిన స్థానిక వ్యక్తికి సోకిన వైరస్
ఈ తరహాలో కేసు నమోదు కావడం ఇదే మొదటి సారి
21కి చేరిన కరోనా బాధితులు
వైద్యాధికారులు మరింత అప్రమత్తం
మన తెలంగాణ /హైదరాబాద్...
రాష్ట్రంలో 19
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం మరో మూడు కొత్త కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 19 కి చేరింది. లండన్ నుంచి...
కరోనా కట్టడిలో పోలీసుల కీలక పాత్ర
ఇండోనేషియా, వియత్నాం బృందాలపై ఆరా.!
నకిలీ శానిటైజర్ కంపెనీలపై నిఘా
వైరస్పై అవగాహన కోసం పోలీసుల పల్లెబాట
ప్రతి గ్రామానికి ఓ అధికారి నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో...
రాష్ట్రంలో 16 కేసులు.. కరీంనగర్ లో హైఅలర్ట్
ఇండోనేషియా బృందం తిరిగిన ప్రాంతాలను గుర్తిస్తున్న అధికారులు, కలెక్టరేట్ వద్ద ఇంటింటా వైద్య పరీక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గురువారం మరో మూడు కొత్త కేసులు నమోదుకావడంతో...
రాష్ట్రంలో 13 కరోనా కేసులు
ఇండోనేషియా బృందంలో ఏడుగురితో పాటు స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, 12 మందికి ఐసొలేషన్లో చికిత్స
40 బస్సులతో ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తాం
వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు
కోఠి కమాండ్ సెంటర్...
మరింత నిఘా
శంషాబాద్ నుంచి క్వారంటైన్కే
రాష్ట్రంలో ఐదో కేసు, ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్
స్థానికంగా ఎవరికీ సోకలేదు
సోకిన వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే
పరీక్షలకు ఆరు ల్యాబ్లు
ఫైనల్ టెస్టులు కూడా హైదరాబాద్లోనే
కోఠి కంట్రోల్ రూం...
అత్యాచారం చేసి బండతో కొట్టి
మరో సామూహిక హత్యాచారం
మృతురాలు సాఫ్ట్వేర్ ఉద్యోగిని n చేవెళ్లలో దారుణ ఘటన
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద దిశ తరహాలోనే ఓ యువతిని దుండగులు...
దారి మృత్యువుకు 9 మంది బలి
13 మందికి తీవ్ర గాయాలు, మృతుల్లో ఆరుగురు మహిళలు
n మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఏడుపాయలకు వెళుతున్న డిసిఎంను ఢీ కొట్టిన ఆర్టిసి బస్సు, ఆరుగురు మృతి, 11 మందికి తీవ్ర...
లారీని ఢీకొట్టిన వ్యాన్: ముగ్గురు మృతి
మెదక్: మెదక్లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని వ్యాన్ ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. వ్యాన్ శంషాబాద్ నుంచి గంభీరావుపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది....
తెలంగాణలో కరోనా వైరస్ లేదు: సజ్జనార్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ లేదని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని, విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికున్ని క్షుణ్ణంగా...
5వేల కోట్లైనా వెనుకాడం
బాధ్యతను వందశాతం చిత్తశుద్ధితో నెరవేరుస్తాం
దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే
కేంద్రం, రాష్ట్రం కర్తవ్య స్పృహతో వ్యవహరిస్తున్నాయి
కేంద్ర ఆరోగ్యమంత్రితో మాట్లాడుతున్నాను
బయటి దేశాలనుంచి వచ్చిన వారికే కరోనా వస్తోంది
శంషాబాద్లో 200 మంది ఆరోగ్యసిబ్బంది పనిచేస్తున్నారు
వందేళ్లకు ఒక...
ఎఫ్ఎస్టిసి పైలెట్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: విమానయాన రంగంలో అత్యుత్తమ శిక్షణ ఇచ్చే సంస్థగా పేరొందిన ఎఫ్ఎస్టిసి (ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్) గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యేకంగా పైలెట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది....
కరోనాపై మరింత నిఘా
ఎయిర్పోర్టులో నేటి నుంచి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు : మంత్రి ఈటల
విమానాశ్రయంలో నేటి నుంచి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాం, అనుమానితులను గాంధీకి తరలిస్తాం
వైరస్ నియంత్రణ కోసం 24 గంటలు...