Saturday, May 4, 2024
Home Search

ఆలయం - search results

If you're not happy with the results, please do another search

సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలని ఆలయంలో మంత్రి మల్లారెడ్డి పూజలు

మేడ్చల్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సాయిబాబాను మొక్కినట్లు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని...

ఆలయంలో విగ్రహాలు చోరీ

అయిజ : మండల పరిధిలోని వేణిసొంపురం గ్రామంలో శ్రీ సంతాన వేణు గోపాల స్వామి ఆలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను చోరీ చేశారు. ఆలయ ధర్మకర్తలు పట్టణ పోలీస్టేషన్...
Huge Devotees Visit Yadadri Temple

యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ..

యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహా స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు.దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు...

విఠోబా ఆలయంలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు

గోషామహల్: ఆషాడ మాసంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్బంగా రాష్ట్ర పశు సంవర్దక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉస్మాన్‌షాహీలోని జంగల్ విఠోబా ఆలయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన...

రంగనాథస్వామి ఆలయంలో తొలి ఏకాదశి మహోత్సవాలు ప్రారంభం

ఖమ్మం : ఖమ్మం నగరంలోని త్రీటౌన్ రంగనాయకుల గుట్టపై గల శ్రీలక్ష్మీ రంగనాథ స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి సందర్బంగా 3వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలు గురువారం ప్రారంభించారు. ఈ...

బాసర అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ

బాసర : హిందువుల తొలిపండుగ ఏకాదశిని పురస్కరించుకొని గురువారం భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బాసర గోదావరి నదిలో ఇంటిల్లిపాది పుణ్యస్నానాలు ఆచరించి జలాలను వెంట తీసుకెళ్లారు. గంగమ్మ తల్లికి భకుత్లు...

జంగల్ విఠోబా ఆలయంలో ప్రారంభమైన ఏకాదశి పూజా మహోత్సవాలు

గోషామహల్: ఉస్మాన్‌షాహీలోని చారిత్మ్రాక జంగల్ విఠోబా ఆలయంలో ఆషాడమాస తొలి ఏకాదశి పూజా మహోత్సవాలు ఘనం గా ప్రా రంభమయ్యాయి. పూజా మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ విఠలేశ్వర బాలభక్త సమాజం ఆధ్వర్యంలో...

నేటి నుంచి జంగల్ విఠోబా ఆలయంలో ఆషాఢ మాస బోనాలు

గోషామహల్: ఉస్మాన్‌షాహీలోని చారిత్రాత్మక శ్రీ జంగల్ విఠోబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాడ మాసం తొలి ఏకాదశి పూజా మహోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ నుండి...

నల్లజానమ్మ ఆలయంలో చోరీ

మక్తల్ : మక్తల్ పట్టణంలోని నల్లజానమ్మ ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ పూజారి నాగేందర్ ఎప్పటిలాగే మంగళవారం తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఆలయాన్ని శుభ్రపరిచి నిత్యపూజలను నిర్వహిస్తున్న క్రమంలో గుర్తు...
CM KCR visit Pandharpur Temple

విఠల్ రుక్మిణి దేవీ ఆలయంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు..

సోలాపూర్‌ లోని పంఢరపూర్ దేవాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సందర్శించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్న సిఎం కెసిఆర్ మంగళవారం ఉదయం పంఢరపూర్ లోని శ్రీ విఠల్...

నాంపల్లి పోచమ్మ ఆలయంలో వచ్చే 12 నుంచి బోనాల సంబరాలు

నాంపల్లి : నగర ప్రజల ఆధ్యాత్మికతకు తలమానికంగా నిలుస్తూ..ఈ ప్రాంత భక్తి సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి ప్రతీకైన బోనాల సంబరాలు ఈ సారి అత్యంత ఘనంగా, భక్తి భావాలతో రెండు రోజుల పాటు...
Huge Devotees visit Yadadri Temple

యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ..

యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మినరసింహ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో యాదాద్రి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన...
Investigation on Gold Plating Scam in Kedarnath Temple

కేదార్‌నాథ్ ఆలయం “బంగారు తాపడం” స్కామ్‌పై దర్యాప్తు

డెహ్రాడూన్: కేదార్‌నాథ్ ఆలయం బంగారు తాపడం ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, రూ.125 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని వచ్చిన ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీచే దర్యాప్తు చేయించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక,...

అక్కన్న మాదన్న ఆలయం ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబికకు పట్టువస్త్రాలు

చాంద్రాయణగుట్ట : పాతబస్తీ హరిబౌలిలోని చారిత్రక శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం వజ్రోత్సవాల (75వ)ను పురస్కరించుకొని గురువారం గోల్కొండ శ్రీ జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాలయ అధ్యక్షులు రాందేవ్...

ఢిల్లీలో ఆలయం తొలగింపు..పోలీసులతో స్థానికుల ఘర్షణ(వీడియో)

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని మండవలి ప్రాంతంలో గురువారం ఒక ఆలయానికి చెందిన కొంత భాగాన్ని పోలీసులు తొలగించడానికి ప్రయత్నించడంతో స్థానికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి...

రంగనాథ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

జోగిపేట: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందోల్ మండలంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. అందోల్‌లోని చరిత్రాత్మమైన రంగనాథ ఆలయంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన దేవాలయాల్లో...

బాసర ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవం

బాసర : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం దేవాలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో జరిగిన వేడుకల్లో ముథోల్ ఎమ్మెల్యే...

లక్ష్మీనరసింహుని ఆలయంలో నిత్యపూజలు

యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తులు ఆలయ నిత్యపూజలలో పాల్గొని దర్శించుకున్నారు. గురువారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించిన అర్చకులు అర్చన, అభిషేకం అనంతరం భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు....

అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజలు

శంకర్‌పల్లి: శంకరపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...

ఆలయం వద్ద వడదెబ్బతో యాచకుడి మృతి

బాసర : బాసర ఆలయ పరిసరాలలోని ఆలయానికి చెందిన బస్టాండ్ వద్ద శనివారం వడదెబ్బకు గురై యాచకుడు మృతి చెందాడు. వేసవి ఎండలు మండుతుండడంతో బాసర పరిసరాలు సుమారు 42 డిగ్రీల ఎండల...

Latest News