Home Search
ఆలయం - search results
If you're not happy with the results, please do another search
అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజలు
శంకర్పల్లి: శంకరపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...
ఆలయం వద్ద వడదెబ్బతో యాచకుడి మృతి
బాసర : బాసర ఆలయ పరిసరాలలోని ఆలయానికి చెందిన బస్టాండ్ వద్ద శనివారం వడదెబ్బకు గురై యాచకుడు మృతి చెందాడు. వేసవి ఎండలు మండుతుండడంతో బాసర పరిసరాలు సుమారు 42 డిగ్రీల ఎండల...
బాసర అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ
బాసర : నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. పౌర్ణమి శుభ ముహుర్తం ఉండడం, ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుండే భక్తులు క్యూలైన్లలో...
మైసమ్మ ఆలయంలో పూజలు
కడ్తాల్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 2వ రోజు శనివారం కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయంలో ఆలయ ఫౌండరీ ట్రస్టీ చైర్మన్ రమావత్ సిరోలి ఫంతు నాయక్, ఆలయ ఈఓ...
రాష్ట్రంలో రెండో శ్రీవారి ఆలయం..
హైదరాబాద్ : వైఖానసం ఆగమ శాస్త్రం ప్రకారం... కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గత సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు...
నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం…..
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీలకంఠేశ్వర ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. రథసప్తమి అనంతరం కొలనులో విగ్రహాలకు అభిషేకం చేశారు. అభిషేకం జరుగుతుండగానే కొలను ఇఒ వేణు ఈతకొట్టారు. ఇఒ వేణు ఈతకొట్టిన వీడియోలు...
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో శ్రీవారి సర్వదర్శనానికి...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం స్వామివారి సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు...
త్రయంబకేశ్వర ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు యత్నం!
నాసిక్: దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాసికా త్రయంబకేశ్వరుడి ఆలయంలోకి ఇతర మతాలకు చెందిన కొందరు ప్రవేశించడానికి ప్రయత్నించడం ఇప్పుడు వివాదంగా మారింది. అయితే ఇదంతా రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి హిందుత్వ...
హనుమాన్ ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర నేతలు హైదరాబాద్లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. వారి పర్యటనలో, వారు ప్రత్యేక ప్రార్థనలు...
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం
బద్రీనాథ్: ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయాన్ని గురువారం తెరిచారు. చార్ధామ్ యాత్రలోభాగమైన ఈ ఆలయాన్ని ఉదయం 7.10 గంటలకు తెరిచారు. చిరుజల్లులు, కొద్దిపాటి మంచు కురుస్తున్నప్పటికీ పెద్దసంఖ్యలో భక్తులు ఈ శుభముహూర్తాన్ని తిలకించడం కోసం...
యాదాద్రి ఆలయంపై మరోసారి డ్రోన్ కలకలం..
యాదాద్రి భువనగిరి: యాదాద్రి ఆలయంపైన మరొసారి డ్రోన్ కలకలం సృష్టించింది. ఆలయంపై డ్రోన్ ఎగరవేసిన ఇద్దరు యువకులను ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులుగా గుర్తించారు.
ప్రస్తుతం ఎస్పీఎఫ్...
ఆలయంలో ప్రమాదం.. మెట్లబావిలో పడిన 25 మంది భక్తులు
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని పటేల్ నగర్ పరిసరాల్లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామ నవమి శుభ సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మెట్ల బావి పైకప్పు కూలి...
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 31 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే....
బాసర ఆలయంలో ఆన్లైన్ సేవలు
బాసర : బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఇ హుండీ సేవలను దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో...
మార్చి 22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
హైదరాబాద్ : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం,...
యాదాద్రిని ప్రఖ్యాత ఆలయంగా తీర్చిదిద్దారు: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్: యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్చిదిద్దారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఈ...
కొండగట్టు అంజన్న ఆలయంలో భారీ చోరీ
జగిత్యాలః జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు శుక్రవారం తెలిపారు. ఆలయం తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డ దొంగలు స్వామి వారి మూల...
ఏప్రిల్ 25న తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ఎగువ గర్వాల్ హిమాలయాల్లోఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం భకుల్త కోసం ఏప్రిల్ 25న తెరుచుకోనుంది. ప్రతి ఏటా శీతాకాలంలో ఆరు నెలల పాటు ఈ ఆలయాన్ని మూసి ఉంచుతారు....
ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు (వీడియో)
అల్లంపూర్: దక్షిణ కాశీ అని పిలవబడే ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని శనివారం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ మేరకు...