Home Search
కృష్ణా నది యాజమాన్య బోర్డు - search results
If you're not happy with the results, please do another search
వాయిదా వేయండి
కృష్ణ నదీ యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసిన రజత్కుమార్
జల విద్యుత్ కేంద్రాలను
బోర్డుకు అప్పగించం ప్రాజెక్టుల
యాజమాన్య హక్కులు రాష్ట్రానివే
బోర్డు నుంచి ప్రతిపాదన
వచ్చాకే అప్పగింత నిర్ణయం
కృష్ణ...
20% మంచినీటినే లెక్కించాలి
కెఆర్ఎంబిని కోరిన ఇఎన్సి మురళీధర్
గురువారం నాడు హైదరాబాద్లో కృష్ణ,గోదావరి నదీ బోర్డుల చైర్మన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ
గెజిట్ నోటిఫికేషన్ అమలుపై...
జలాల మళ్లింపుపై ఎపి వాదన నిరాధారం
దానిని పట్టించుకోవద్దు, టెలిమెట్రీ అవసరం లేదు కెఆర్ఎంబికి తెలంగాణ లేఖ
కృష్ణ పరిధిలో ఆ నదీ
జలాలను అందించలేని
ప్రాంతాలకు మాత్రమే గోదావరి
నీటిని మళ్లిస్తున్నాం
అందుకోసమే శ్రీరాంసాగర్
మొదటి,రెండవ దశలు
ఎపి...
నీటి పరి’మితి’ మీరుతున్న ఎపి
పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణజలాలు తరలించకుండా ఎపిని ఆపాలి
కృష్ణనది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఇఎన్సి లేఖ
మనతె లంగాణ/హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. కెఆర్ఎంబీ చైర్మన్కు నీటి...
ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేం
కృష్ణ, గోదావరి బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీకి చెప్పిన ఆంధ్రప్రదేశ్
గెజిట్ నోటిఫికేషన్లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలున్నాయి కేంద్రం దృష్టికి
తీసుకువెళ్తున్నాం : ఎపి ఇఎన్సి అధికారులు సమావేశానికి గైర్హాజరైన తెలంగాణ అధికారులు
ముందుగా...
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఆగస్టు 1వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై...
బ్రజేష్ ట్రిబ్యునల్కు మరో ఇద్దరు నిపుణులు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల పంపిణీ సమస్యలను పరిష్కరించే ప్రక్రయలో వేగం పెంచుతున్నారు. కృష్ణానదిలో జల ప్రవాహాలను ఖచ్చితంగా అంచనా వేసి నివేదిక ఇచ్చేందుకు కేంధ్ర జల్శక్తిశాఖ జలవనరుల రంగానికి చెందిన ఇద్దరు నిపుణులను నియమించింది....
ఈ ఏడాదికి చెరి సగం
కృష్ణ నీటి పంపకంపై కెఆర్ఎంబికి ఇఎన్సి లేఖ, రాష్ట్రంలో మంచినీటి, సాగునీటి
అవసరాలు చాలా ఉన్నాయ్, ట్రిబ్యునల్ తుదితీర్పు వచ్చేదాక ఇలాగే వాడుకుంటాం
12వబోర్డు మీట్లో జరిగింది తాత్కాలిక ఒప్పందమే, క్యాచ్మెంట్ ప్రకారం 771టిఎంసిలు...
ఎపి ప్రాజెక్టుపై ఎన్జీటిలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా తనిఖీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను కోరింది. చెన్నై లోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ధర్మాసనంలో రాయలసీమ...
ఆర్డిఎస్ రైట్బ్యాంక్ పనులు నిలపండి
బోర్డుకు ఫిర్యాదు చేసిన తెలంగాణ
3న సీమ ఎత్తిపోతల పరిశీలన డౌటే
ఎపి స్పందనను బట్టి షెడ్యూల్ ఖరారు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల పంపిణీలో తెలుగు రాష్ట్రాల మధ్యన జలజగడాలు రోజురోజుకు ముదురుతున్నాయి. కృష్ణానది జలాలను ఉపయోగించుకోవటంలో తెలంగాణ,...
ఆంధ్రా జలదోపిడి ఆపండి
కృష్ణానదిలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను రక్షించండి
డిపిఆర్ సన్నాహకాల పేరిట ఏపి ప్రాజెక్టుల పనులే చేస్తోంది
దానికి సచిత్ర ఆధారాలు ఇదిగో చూడండి
పోతిరెడ్డిపాడు విస్తరణ పరిశీలనకు నిజనిర్ధారణ కమిటినీ పంపించలేకపోయారు...
ఎపికి కేంద్రం షాక్!
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇచ్చిన డిపిఆర్పై తీవ్ర అసంతృప్తి
మళ్లీ సమగ్ర నివేదికను పంపాలని ఆదేశం
ముందస్తూ అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడంపై నిషేధం
డిపిఆర్లో సిడిబ్లూసి మార్గదర్శకాలను పాటించాల్సిందేనని వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి ప్రభుత్వానికి...
నీటి విడుదల ఆపాలి
ఆంధ్రప్రదేశ్కు కృష్ణాబోర్డు తాఖీదు
కృష్ణ జలాలను ఇప్పటికే అధికంగా వాడుకున్నట్టు సష్టీకరణ
సాగర్ కుడికాలువ, హంద్రీనీవా, మచ్చుమర్రి నుంచి పరిమితికి మించి విడుదల చేసిన పొరుగు రాష్ట్రం
తాజా కేటాయింపులు చేసేంతవరకు నీరు వదలొద్దని నోటీసు
మన తెలంగాణ/హైదరాబాద్...
జీ.ఓ 203 తెలంగాణకు గొడ్డలిపెట్టు
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్కు తాగునీరు, దక్షిణ తెలంగాణ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించడానికి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో ఉంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రయత్నాలకు పూర్తి...
జలచౌర్యాన్ని ఆపండి
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలన్న ఎపి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ తెచ్చిన జీఓను వెంటనే నిలిపివేయండి
శ్రీశైలంపై కొత్త ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు తీరని అన్యాయం,...