Home Search
జూనియర్ పంచాయతీ - search results
If you're not happy with the results, please do another search
కెటిఆర్ చిత్ర పటానికి వినతి పత్రం
బీబీపేట్ : మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం విద్యార్థులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్ చిత్ర పటానికి వినతి పత్రం సమర్పించారు. మూడు సంవత్సరాల క్రి...
ముగ్గురు అధికారులు… ముగ్గురు అటెండర్లు
తంగళ్లపల్లి : మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు సెలవుల్లో ఉండటంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.వివిధ పనులపై ఇక్కడికి వచ్చే ప్రజలకు అటెండర్లే సమాధానం చెబుతున్నారంటూ ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.ఉన్న సిబ్బంది...
బాల్కొండలో ఘనంగా హరితహారం
బాల్కొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బాల్కొండ మండల కేంద్రంలో 18వ రోజు ‘హరితహారం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ భూస...
తాగునీటి పండగను ఘనంగా నిర్వహించాలి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న తాగునీటి పండుగ, హరిత దినోత్సవం, విద్యాదినోత్సవం, ఆధ్యాత్మిక దినోత్సవాలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం...
తాండాలను జీపీలుగా చేసిన ఘనత బిఆర్ఎస్దే
మహబూబ్నగర్ / హన్వాడ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఎనిమిది తండాల్లో సుమారు కోటీ 27 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ...
టిఎస్పిఎస్సి గ్రూప్ 3, 4 ఎగ్జామ్స్పై స్టేకు హైకోర్టు నిరాకరణ
ప్రభుత్వానికి, టిఎస్పిఎస్సికి నోటీసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీల తరువాత ప్రస్తుతం పరీక్షలు మొదలయ్యాయి. అయితే గ్రూప్ 3, గ్రూప్4 ఎగ్జామ్స్ నిర్వహణపై స్టే ఇవ్వాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును...
కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం
మన తెలంగాణ/హైదరాబాద్/నాగర్కర్నూల్ ప్రతినిధి: కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యమని కొత్త రాగం పట్టి...కొత్త వేషాలతో వచ్చి మోసం చేయడానికి మీ ముం దుకు వస్తున్నారని మోసపోతే గోసపడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు....
పర్యావరణహిత జీవనశైలిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
యాదాద్రి భువనగిరి : పర్యావరణరహిత జీవనశైలిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అన్నారు.సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భువనగిరి మున్సిపల్ పట్టణంలో గల...
దశాబ్ది తెలంగాణ సంబురాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని జూన్ 2న దశాబ్దిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం సంబురాలు 21 రోజుల పాటు రోజుకు ఒక ప్రత్యేకతతో...
దోచి దోస్తు ఖాతా నింపుతుండు
మన తెలంగాణ/బాన్సువాడ/పిట్లం: మోడీ మహానటుడు అని, ఆస్కార్ అవార్డుకు ఆయనను పంపితే పురస్కారం కూడా వచ్చేదని దేశ సంపదను ప్రజలకు పంచుతా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ లాంటి వారికి...
26వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్లు
మన తెలంగాణ/ఎల్లారెడ్డిపేట: గుణాత్మకమైన బోధన కోసం రాష్ట్రంలో 26వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించారు. విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి సిఎం కెసిఆర్...
జూ.ఎన్టీఆర్ ను సిఎం చేయాలి: ఎర్రబెల్లి
హనుమకొండ: చంద్రబాబు తెలంగాణలో ఫెయిల్ అయి..అటు ఆంధ్రలో ఫెయిల్ అయి ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి...
700 కోట్లతో జగిత్యాల అభివృద్ధి
జగిత్యాలః జగిత్యాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.700 కోట్లు వెచ్చించిందని, లక్ష జనాభా ఉన్న ఏ పట్టణానికి ఇవ్వనంతగా జగిత్యాలకు 4500 డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చి పేదల సొంతింటి కల...
నిరుద్యోగులకు గుడ్న్యూస్
నిరుద్యోగులకు గుడ్న్యూస్
9,168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తుల స్వీకరణ
2023 ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్....
భారత రాజ్యాంగం జాతీయ సమైఖ్యతకు హామీ
సదాశివనగర్ : 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సాన్ని పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపిపి గైని అనసూయ రమేష్, ఎంపిడిఓ కొండ లక్ష్మీ డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల...
9,168 కొలువులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్- 4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు...
యువకుడికి అండగా నిలిచిన ఎర్రబెల్లి
మనతెలంగాణ/ హైదరాబాద్ : తొర్రూరుకు చెందిన అబ్బోజు ప్రమోద్కుమార్కు ఉద్యోగం రాగా.. అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించిన ప్రైవేట్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి, సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఒప్పించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి...
మత విద్వేశాలు రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు: మంత్రి కెటిఆర్
సిరిసిల్ల: సంక్షేమానికి ట్రేడ్ మార్కుగా తెలంగాణ నిలుస్తోందని, పలువురి త్యాగాలతో సిద్ధించిన తెలంగాణను కులం,మతం పేరిట విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాలని ఐటి,పురపాలక, పట్టణాభివృధ్ధి, పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిరిసిల్లలో...
కొలువుల ‘పండుగ’
నిరుద్యోగులకు చవితి కానుక
మరో 2,910 పోస్టుల భర్తీకి అనుమతులు ఇప్పటికే 49,550 ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్లు మూడు నెలల్లో 50వేల పోస్టుల మైలురాయిని దాటాం : హరీశ్
ఇప్పటి వరకు రాష్ట్ర...
విఆర్వోల సర్దుబాటు
రెవెన్యూ మినహా ఇతర శాఖలకు
బదిలీ జూనియర్ అసిస్టెంట్
హోదాలో పోస్టింగ్ జిఓ 121
జారీ కలెక్టర్లకు బాధ్యతలు
మనతెలంగాణ/హైదరాబాద్ : విఆర్ఓలను రెవెన్యూ శాఖ మినహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ఆయా...