Thursday, May 30, 2024
Home Search

ఢిల్లీ డిసిపి - search results

If you're not happy with the results, please do another search
2000 children who lost their mother or father

తల్లి లేదా తండ్రిని కోల్పోయిన 2000 మంది చిన్నారులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల ఢిల్లీలో 2000కుపైగా చిన్నారులు తల్లిదండ్రులిద్దరినీ లేదా ఒకరిని కోల్పోయారని ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(డిసిపిసిఆర్) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 67మంది తల్లిదండ్రులిద్దరినీ, 651మంది...

రట్టయిన జ్యోతిష్యుడి అసలు రంగు

  రంగు రాళ్లతో పాటు నకిలీ నోట్ల దందా రూ.17.72 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం అసలు నోట్లుగా భావించి చోరీకి పాల్పడ్డ స్నేహితుడు, దుండగుల బృందం రంగు రాళ్లు చోరీకి గురైనట్లు జ్యోతిష్యుడు మురళీకృష్ణ శర్మ ఫిర్యాదు,...

రేల్వే ఉద్యోగాల పేరుతో ఛీటింగ్

హైదరాబాద్: రైల్వే ఉద్యోగాల ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన ఇద్దరు నిందితులను సైబరాబాద్, శంషాబాద్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు....
Cyberabad police have arrested an interstate thieves

పేరుమోసిన అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

హైదరాబాద్: పేరు మోసిన అంతరాష్ట్రదొంగలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు గన్స్, 36 తులాల బంగారు ఆభరణాలు, 36 గ్రాముల వెండి...
Cheating case against YouTuber Gaurav Wasan

యూట్యూబర్ గౌరవ్ వాసన్‌పై చీటింగ్ కేసు

న్యూఢిల్లీ: యూట్యూబర్ గౌరవ్ వాసన్‌పై ఢిల్లీ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. దక్షిణ ఢిల్లీ మాలవ్యానగర్‌లోని బాబా కా ధాబా నిర్వాహకుడు కాంతా ప్రసాద్(80) ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు డిసిపి...
Sub inspector shoots woman in Alipur

సహజీవనం… మహిళను తుపాకీతో కాల్చిన ఎస్ఐ

ఢిల్లీ: తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఎస్ఐ గన్ తో కాల్చి నడిరోడ్డుపై పడేసిన సంఘటన ఢిల్లీలోని అలీపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లాహోరీ గేట్‌లో ఎస్‌ఐగా సందీప్ దహియా...
Three Killed In Road Accident At UP

బస్సు బీభత్సం: ముగ్గురు మృతి

ఢిల్లీ: ఢిల్లీలోని వజిరాబాద్ రహదారిపై నంద్ నగరి డిపో ఎదుట  బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టిన అనంతరం దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయగా మరో ముగ్గురు...
Delhi Cop dead As Car Rams Police Vehicle

పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు

న్యూఢిల్లీ: ఓ యువకుడు పూటుగా మద్యం సేవించి కారును వేగంగా నడుపుతూ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఢిల్లీ యూనివర్సిటీ ఖల్సా కళాశాల సమీపంలో సోమవారం తెల్లవారుజూమున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్...
Indian army colonel santosh funeral at kesaraml

కేసారంలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు

  హైదరాబాద్: సూర్యాపేట మండలం కేసారంలోని వ్యవసాయక్షేత్రంలోని కల్నల్ సంతోష్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆర్మీ అధికారులు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్‌పి భాస్కరన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ కల్నల్ కుటుంబ సభ్యులను...
fire-accident

తుగ్లకాబాద్ మురికివాడల్లో అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు వెయ్యి నుంచి 12వందల ఇళ్లు ఇల్లు కాలి బూడిదయ్యాయి. స్థానికుల...

ఖాకీలను వెంటాడుతున్న కరోనా

  ఆరుగురు సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి ఏకంగా మహారాష్ట్రలో 714 మందికి వైరస్ రాష్ట్రంలో పోలీసుల అప్రమత్తం మనతెలంగాణ/హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తూ దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు....
ASI dead with corona virus in Maharashtra

కరోనాతో ఎఎస్ఐ మృతి

  ముంబయి: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఎఎస్‌ఐ (50) కరోనా వైరస్‌తో మృతి చెందాడు.  సదరు ఎఎస్ఐతో పని చేసిన వారిని క్వారంటైన్ కు తరలించారు. ఎఎస్ఐ లో కరోనా లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో...
Head constable killed his cop wife in meerut

భార్యను చంపి….. ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్

  లక్నో: ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మనోజ్...
Horse-Racing

హార్స్ రేసింగ్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్టు

హైదరాబాద్: హార్స్ రేసింగ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్, కామాటిపుర పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.81,000, టివి, సెట్‌టాప్ బాక్స్, 20మొబైల్ ఫోన్లు,...

పొటాటో కట్టర్ కొంటే.. కారు వచ్చిందని ఆశపడితే.. రూ.2.30లక్షలు స్వాహా

  హైదరాబాద్ : బహుమతుల పేరుతో అమాయకుల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారీలో...

Latest News