Home Search
నితిన్ - search results
If you're not happy with the results, please do another search
నిధులు లేకుండా ఏ పార్టీ బతకలేదు
ఎన్నికల బాండ్లను మంచి ఉద్దేశంతో తెచ్చాము
లోపాలు ఉంటే సుప్రీం సూచనతో సరిదిద్దుకోవచ్చు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు
అహ్మదాబాద్: నిధులు లేకుండా రాజకీయ పార్టీని నడపడం సాధ్యం కాదని, మంచి ఉద్దేశంతోనే కేంద్ర...
రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ. 850 కోట్లు మంజూరు
ఎంపి బండి సంజయ్ ప్రతిపాదనలకు మోడీ సర్కార్ ఆమోదం
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రూ.107 కోట్లు విడుదల
ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలిపిన బండి
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి...
జమిలికి జై
కేంద్రానికి కోవింద్ కమిట్ సిఫార్సు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయి న ఉన్నతస్థాయి కమిటీ...
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్
న్యూఢిల్లీ : ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం...
మా వైపు రండి గెలిపిస్తాం..పవరిస్తాం: ఉద్ధవ్ థాకరే
యవత్మాల్: బిజెపి వీడి ప్రతిపక్షంలోకి రావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి ఆహ్వానించారు. బిజెపిలో ఈ విధంగా ఎంతకాలం అని అవమానాలకు గురవుతారు? పట్టించుకోవడం...
జగమంతా మోడీ కుటుంబమే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కుటుంబమే లేదంటూ ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మోడీ కా పరివార్(మోడీ కుటుంబం) పేరిట బిజెపి నాయకులు, మోడీ అభిమానులు సోమవారం...
ఖర్గే , జైరాం తప్పుడు సోషల్ వేషాలు.. కేంద్ర మంత్రి గడ్కరీ లీగల్ నోటీసులు
నాగ్పూర్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్లకు లీగల్ నోటీసులు పంపించారు. తనపై తప్పుడు , అప్రదిష్ట...
పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరిగే రోజులు వస్తాయ్: కేంద్ర మంత్రి గడ్కరీ
నిజామాబాద్ : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి సంకల్ప యాత్ర ముగింపు...
బిజేపిలోకి యువరాజ్ సింగ్?
ప్రముఖ క్రికెటర్, టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ బిజేపిలో చేరనున్నారా? ఇటీవల యువరాజ్ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో కలసి ఒక సభలో పాల్గొనడంతో...
నామినేటెడ్ పోస్టుల పంపిణీ ఎలా?
ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్తో
సిఎం రేవంత్ భేటీ, పలు అంశాలపై చర్చ
చేరికలు, ఎంపి సీట్లపైనా కసరత్తు
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండోరోజూలో భాగంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి...
దక్షిణ ట్రిపుల్ ఆర్ కు పచ్చజెండా
మనతెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మం గళవారం సమావేశమయ్యారు. గడ్కరీని ఆయన అధికారిక నివాసంలో సుమారు గంటన్నరపాటు కొనసాగి న భేటీలో రాష్ట్రంలో...
కేంద్ర మంత్రి గడ్కరీతో రేవంత్ భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు....
మోదీ తర్వాత పిఎం అయ్యే అవకాశం వారిద్దరికే!
మోదీ తర్వాత ప్రధానమంత్రి అయ్యే అర్హత ఎవరికి ఉంది? సిఓటర్, ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్‘ పేరిట ఈ అంశంపై సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలువడ్డాయి. మోదీ...
మంచి పని చేసేవారికి గుర్తింపు దక్కదు
ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేది అదే
తప్పులు చేసేవారు తరచు శిక్ష తప్పించుకుంటున్నారు
హాస్యస్ఫూరకంగానే ఇలా అంటుంటా : గడ్కరీ
న్యూఢిల్లీ : ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, చక్కగా పని చేసేవారికి ఎన్నటికీ...
గమ్యంలేని మోడీ హామీల నావ
ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్ళలో 142 పథకాలను ప్రకటించారు. మోడీపై ఆరాధనను పెంచడానికి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలకు లెక్కే లేదు. ‘వికసిత్ భారత్’, ‘సంకల్ప్ యాత్ర’...
మంచి కమర్షియల్ సినిమాగా ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’: నిర్మాత చింతపల్లి రామారావు
‘గుర్తుందా శీతాకాలం’, ‘రంగ మార్తాండ’ చిత్రాల నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అందరికీ సుపరిచితమైన వ్యక్తి చింతపల్లి రామారావు. వరుస సినిమాలు నిర్మిస్తూ తెలుగు సినీపరిశ్రమలో దూసుకెళ్తున్నారు ఆయన. సంక్రాంతి నేపథ్యంలో అశేష ప్రేక్షకులకు...
31 సంవత్సరాల తరువాత నిందితుడిని పట్టుకున్న పోలీసులు
ముంబయి: ఓ మర్డర్ కేసులో 31 సంవత్సరాల తరువాత నిందితుడిని పోలీసులు పట్టుకున్న సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపారా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 1989లో దీపక్ భిసా...
కర్ణిసేన చీఫ్ను కాల్చి చంపిన దుండగుడి ఇల్లు కూల్చివేత
జైపూర్: రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపి హత్య చేసిన నిందితుల్లో ఒకరయిన రోహిత్ రాథోడ్ ఇంటిని అధికారులు గురువారం కూల్చివేశారు. అక్రమంగా నిర్మించారంటూ ఖతిపురలోని...
వివో కేసులో మరో ముగ్గురు అధికారుల అరెస్టు
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అనుబంధ వివో ఇండియా కష్టాల్లో పడినట్లు కనిపిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో వివో ఇండియాకు చెందిన మరో ముగ్గురు అధికారులను అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్...
ఆ కార్లను దేశంలోకి అనుమతించబోం: గడ్కరీ
న్యూఢిల్లీ : దేశం లోని డ్రైవర్ల ఉద్యోగాల భద్రత దృష్టా డ్రైవర్లెస్ కార్లను దేశం లోకి ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఐఐఎం నాగ్పూర్లో...