Home Search
రాజశేఖర్ - search results
If you're not happy with the results, please do another search
విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతి
చిన్నచింతకుంట : విద్యుత్ షాక్తో ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండల పరిధిలోని పర్ధిపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కుర్వ...
సిఎం రేవంత్ రెడ్డి విజన్ 2050 బాగుంది
ప్రభుత్వ ప్రకటనలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు
వికారాబాద్ను రోల్మోడల్గా, జహీరాబాద్ దగ్గర 12 వేల ఎకరాల్లో ఫార్మాక్లస్టర్ల
ఏర్పాటుపై సిఎం ప్రకటన హర్షణీయం
నగరం నలువైపులా అభివృద్ధి చేయాలన్నదే సిఎం రేవంత్ నిర్ణయం
క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు వి.రాజశేఖర్...
పగిడిద్దరాజు పయనం
మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం/గుండాల : తెలంగాణ కుంభ మేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మ క్క, సారలమ్మ జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. గత నెల రోజులుగా...
విజన్ 2050
మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ఆర్, కెసిఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారని ముఖ ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ముప్పై ఏళ్లుగా గత ప్రభుత్వాలు హైదరాబాద్ నగరాన్ని...
అలా చేస్తే నగరమంతా కలుషితమవుతుంది: రేవంత్
హైదరాబాద్: ఫార్మా సిటీ కట్టలేదని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారని, అంతర్జాతీయ విమానాశ్రయం పక్కన ప్రమాద డ్రగ్ తయారీ కంపెనీ ఏర్పాటు సరైనది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకే ప్రాంతములో...
శ్వేతపత్రం తప్పుల తడక
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం పుస్తకం తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి టి.హరీశ్రావు ఆరోపించారు.అసెంబ్లీలో శనివారం శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఇరిగేషన్ మంత్రి ఎన్....
చేవెళ్ల చెల్లెమ్మ అన్నందుకు థ్యాంక్స్
ఎత్తైన ప్రాంతానికి నీళ్లు రావాలని వైఎస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు
బిఆర్ఎస్ ఎంఎల్ఎ సబితా ఇంద్రారెడ్డి
వీలైనంత తర్వాత కాలువలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించాలి
సిఎంకు సబితా...
తండ్రిని చంపిన తనయుడు..
పెద్దపల్లి: మద్యం తాగి ఇంట్లో గొడవలు సృష్టిన్నాడనే కారణంతో తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన పెద్దపల్లి మండల పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హన్మంతునిపేట గ్రామానికి చెందిన యాదగిరి ఓదెలు...
బిజెపితో పొత్తున్నా.. మల్కాజిగిరి భద్రం
మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపితో బిఆర్ఎస్కు పొత్తు ఉన్నా మల్కాజిగిరి ఎంపీ స్థానం తమదేనని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ చామకూర మల్లారెడ్డి తేల్చిచెప్పారు. అసెంబ్లీలో లాబీలో శుక్రవారం మల్లారెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్...
సిఎం రిలీఫ్ పండ్ కోసం పెండింగ్లో 60వేల దరఖాస్తులు
హైదరాబాద్: వివిధ రకాల ఆనారోగ్యసమస్యలకు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్)కింద ప్రభుత్వ ఆర్దిక సహాయం కొరుతూ ప్రజల నుంచి వచ్చిన 60వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది....
నన్ను సిఎంను చేస్తే మేడిగడ్డను పునరుద్ధరిస్తా
బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతోంది, మేడిగడ్డతో
కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కుంగిపోయిందనేలా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు
కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తోంది : ఎంఎల్ఎ హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగమైన...
‘లాల్ సలామ్’ ట్రైలర్ విడుదల
భారతదేశంలో ఎన్నో మతాలు, కులాల వాళ్లు ఇక్కడ ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. కానీ కొందరు స్వార్థ రాజకీయాలతో మనలో మనకు గొడవలు పెట్టారు. దీని వల్ల నష్టం జరిగింది. అయితే...
రెండో టెస్టులో భారత్ గెలుపు
విశాఖపట్నం: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. దీంతో ఐదు టెస్టులో సిరీస్ లో...
ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్…
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 67 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 280 పరుగులతో...
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్…
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 43 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు...
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 37 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులతో...
అద్భుతమైన క్యాచ్ పట్టిన శ్రీకర్ భరత్ (వీడియో)
విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులతో ఆటను...
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 64 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 227 పరుగులతో ఆటను...
గిల్ సెంచరీ… 346 పరుగుల ఆధిక్యంలో భారత్
విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 53 ఓవర్లలో 203 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్మన్...
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్ మూడో రోజు భారత జట్టు 34 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 129 పరుగులతో...