Home Search
శ్రీవారి దర్శనం - search results
If you're not happy with the results, please do another search
శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంటులో భక్తులు వేచి ఉన్నారు. దీంతో మంగళవారం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి...
తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. ఆదివారం వీకెండ్ కావడంతో భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో శ్రీవారి దర్శనం కోసం...
శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్మెంటులో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి...
శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. బుధవారం శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి...
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి...
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు...
శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి...
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో...
లక్ష్మీనరసింహుని దర్శనంలో భక్తులు
యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న భక్తజనులు శ్రీవారి ఆలయంలో జరుగు నిత్యపూజలలో పాల్గొని తమ మోక్కుబడులను చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయం తెరిచిన ఆర్చకులు సుప్రభాత సేవతో...
శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
తిరుమల: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన కుటుంబ సమేతంగా అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని గురువారం దర్శించుకున్నారు. వేంకటేశ్వరునికి మాల సమర్పించే ఆచారంతో కూడిన పవిత్రమైన...
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి...
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి...
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి సర్వదర్శం కోసం భారీగా...
తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి సర్వదర్శం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు...
శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో వైకుంఠ క్యూకాంప్లెక్సులన్ని...
సిద్దిపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టిటిడి ఆమోదం
తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు . వివరాలు...
యాదాద్రీశుడి దర్శనంలో పంజాబ్ మంత్రి
యాదాద్రి భువనగిరి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని పంజాబ్ రాష్ట్ర క్యాబినేట్ మంత్రి బల్జిత్ కౌర్తోపాటూ పంజాబ్ రాష్ట్రనికి చెందిన ఐఎఎస్, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనానికి...
యాదాద్రిలో వైభవంగా శ్రీవారి స్వాతి నక్షత్రపూజలు
శ్రీలక్ష్మీనరసింహుడికి శతఘటాభిషేకం, గిరిప్రదక్షిణ చేసి తరించిన భక్తులు
ఆలయ నిత్యపూజలో భక్తులు
నిత్యరాబడి రూ.28.41 లక్షలు
యాదాద్రి : తెలంగాణ ప్రసిద్ధ్ది కేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రీవారి జన్మనక్ష్రతం స్వాతి...
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ..
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం స్వామివారి సర్వదర్శనం కోసం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు...
భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు జారీ
తిరుమల : కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే...