Home Search
సోమేశ్కుమార్ - search results
If you're not happy with the results, please do another search
సచివాలయ సంఘం అధ్యక్షుడిగా నరేందర్రావు
తెలంగాణ రాష్ట్ర సచివాలయ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
మనతెలంగాణ/ హైదరాబాద్ : సచివాలయ ఉద్యోగుల పదోన్నతులలో ఏర్పడిన అడ్డంకులను తొలగించి, 200 మందికి పదోన్నతులను సాధించుకున్నామని రాష్ట్ర సచివాలయ సంఘo అధ్యక్షుడు...
జనంతో మమేకం
19 నుంచి సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటన
17 మ.2గం.కు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన పార్టీ ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, జడ్పి చైర్పర్సన్లు, డిసిఎంఎస్, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల...
ధాన్యంపై దద్దరిల్లాలి
కేంద్రం ద్వంద్వ విధానంపై పార్లమెంటు వేదికగా పోరాడుదాం
కేంద్రం అయోమయ, అస్పష్ట విధానం వ్యవసాయ రంగానికే ఇబ్బందికరం ఇప్పటికైనా ధాన్య సేకరణపై జాతీయ సమగ్ర విధానాన్ని తీసుకురావాలి
ద్వంద్వ వైఖరిని విడనాడాలి వరిధాన్యం సాగు విస్తీర్ణం...
రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
సిఎం కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్లో ప్రారంభం
కొత్త వేరియెంట్, ధాన్యం కొనుగోళ్లు, యాసంగ పంటల సాగుపై ప్రధాన చర్చ
దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి...
అమ్మకాలు ఎక్కువగా ఉన్నచోటే కొత్త మద్యం షాపులు!
పాత లైసెన్స్ ఫీజు, దరఖాస్తు రుసుములనే వర్తింపజేయాలని నిర్ణయం
ఎస్సి, ఎస్టి, గౌడలకు రిజర్వేషన్లు
ఎక్సైజ్ పాలసీ జిఒ జారీ
మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నచోటే కొత్త దుకాణాలకు అనుమతి ఇవ్వాలని,...
10లక్షల లావాదేవీలు
లక్షా80వేల ఎకరాలకు పాస్పుస్తకాలు
విజయవంతమైన ధరణి, ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సిఎం కెసిఆర్ హర్షాతిరేకం, ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న పోర్టల్ అని ప్రకటన
ధరణి అవతరణతో రాష్ట్రంలో
574 తహసీల్దార్
కార్యాలయాలకు విస్తరించిన
భూముల...
పోస్టల్ సేవలు అభినందనీయం: సిఎస్
మనతెలంగాణ/హైదరాబాద్ : గ్రామీణ,గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యుత్తమ సేవలు చేరువయ్యేందుకు పోస్టల్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో 2021...
పోడు సాగు అడవి బయటే
నవంబర్ నుంచే అటవీ భూముల సర్వే
అటవీ రక్షణకు ఎటువంటి కఠిన చర్యలకైనా వెనుకాడం
పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల 3వ వారం నుంచి
కార్యాచరణ అటవీ పరిరక్షణ...
పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక?
మూడు దఫాలుగా చర్చించి రూపొందించిన సమగ్ర నివేదిక
ముఖ్యమంత్రికి చేరినట్టు సమాచారం
మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడు దఫాలుగా...
సిఎంకు చేరిన పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక?
మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడు దఫాలుగా చర్చించి రూపొందించిన సమగ్ర నివేదిక ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుకు చేరినట్లుగా...
అందరి అండతో హరిత నిధి
ఆకుపచ్చ తెలంగాణ కోసం ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి ప్రతి నెలా విరాళం
ఐఎఎస్, ఐపిఎస్ల జీతాల నుంచి నెల నెల రూ.100 ఎంఎల్ఎలు, ఎంపిలు రూ.500 ఆస్తుల రిజిస్ట్రేషన్ల నుంచి...
27న అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
మనతెలంగాణ/ హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్బాపూజీ జయంతి వేడుకలను ఈ నెల 27న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జయంతి వేడుకలను అన్ని జిల్లాల కలెక్టర్లు,...
మెట్రోను ఆదుకుంటాం
పూర్వవైభవ పునరుద్ధరణ చర్యలపై
అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు
కమిటీలో మంత్రి కెటిఆర్, రాజీవ్శర్మ,
సోమేశ్కుమార్ తదితరులు
సమీక్ష సమావేశంలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా...
‘111పై’ నిర్ణయం ఇప్పుడే తీసుకోలేం
హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటోంది, పరిసర ప్రాంతాల ప్రజల భవిష్యత్ దృష్ట్యా జలాశయాల రక్షణ, పచ్చదనం, అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం, ఇందుచేత...
ఢిల్లీ నుంచి సిఎం కెసిఆర్ సమీక్ష
అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలి : సిఎస్ సోమేశ్కుమార్కు ఆదేశాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులపై మంగళవారం ఢిల్లీ నుంచి సిఎం...
23 నుంచి గ్రేటర్ పరిధిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్
సిఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని వందశాతం వ్యాక్సినేషన్ నగరంగా రూపొందించేందుకు నగరంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాచరణ...
ఎఎఫ్ఎస్ అధికారి కుటుంబానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఎఎఫ్ఎస్ అధికారి భార్యకు మరో ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ మేరకు బుధవారం...
సచివాలయ నిర్మాణం సుపరిపాలనకు అద్దంపట్టాలి
ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించేలా ఉండాలి
త్వరితగతిన నిర్మాణపనులు పూర్తిచేయండి
ముందస్తు వ్యూహంతో సామగ్రి సమకూర్చుకోండి
నూతన సెక్రటేరియెట్ నిర్మాణ పనులను నలుమూలలా తిరుగుతూ పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ స్వయం పాలనలో ప్రజా పరిపాలన...
వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి: సిఎస్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సాధించిన పురోగతిని శనివారం...
ఉచిత విద్యుత్ పథకంపై సమీక్షించిన సిఎస్
హైదరాబాద్ : నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై గురువారం బిఆర్కెఆర్ భవన్లో సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సమీక్షా సమావేశం...