Monday, May 6, 2024
Home Search

హెలికాప్టర్‌ - search results

If you're not happy with the results, please do another search
Ambati rambabu vs Chandrababu naidu

నేరాలు చేయడం చంద్రబాబుకు కొత్తకాదు: అంబటి

అమరావతి: అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ఇస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టబద్ధంగా మాత్రమే బాబును అరెస్టు చేసి జైలుకు...
Amit Shah arrived gannavaram airport

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా

అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ మంత్రి తానేటి వనిత స్వాగతం పలికారు. ఖమ్మం సభలో పాల్గొనేందుకు గన్నవరం చేరుకున్నారు. గన్నవరం నుంచి...

నేడు ఖమ్మంలో రైతు గోస.. బిజెపి భరోసా

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నేడు ఖమ్మంలో రైతు గోస.. బిజెపి భరోసా సభను నిర్వహిస్తున్నది. అదివారం జరిగే సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
CM KCR's visit to Suryapet

సూర్యాపేటలో కెసిఆర్ పర్యటన.. మెడికల్ కాలేజీని ప్రారంభించిన సిఎం

హైదరాబాద్: సిఎం కెసిఆర్ సూర్యాపేటలో ఆదివారం పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్‌లో సూర్యాపేట చేరుకున్న సీఎం.. తొలుత రూ.కోటితో నిర్మించిన వైద్య కళాశాల ప్రధాన భవనాలను ప్రారంభించారు. 500...
Suryapet.. Flag of progress

సూర్యాపేట.. ప్రగతి పతాక

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదివారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈసందర్భంగా ఉదయం 10.35గంటలకు సీఎం కేసీఆర్ బయలు దేరి 10.40గంటలకు బేగం పేట విమానాశ్రయానికి చేరుకుంటారు....
Cardiac arrest of Chinese in the sea

చిమ్మచీకట్లో భారత్ సాహసోపేత ఆపరేషన్… (వీడియో)

న్యూఢిల్లీ : నడి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ చైనా వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కార్డియాక్ అరెస్టుకు గురవడంతో అతడిని కాపాడేందుకు భారత కోస్ట్‌గార్డ్ ప్రతికూల వాతావరణంలో సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. చిమ్మచీకట్లో...

చితికిన బతుకులకు బాసట

పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న 5450మంది కంటికి రెప్పలా కాపాడుతున్న సిబ్బంది బాధిత ప్రాంతాలో ప్రత్యేక వైద్య శిబిరాలు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంల ఏర్పాటు యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు బాధితులకు పదిరోజులకు సరిపడా నిత్యావసరాలు ప్యాకెట్ల రూపంలో సరుకుల పంపిణీ హైదరాబాద్ :...

భద్రకాళి చెరువుకు గండి

హైదరాబాద్ :గోదావరి పరివాహంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను నిలువునా నీట ముంచిన భారీ వర్షాలు వరదలు ఘోర దృశ్యాలను మిగిల్చాయి. వర్షం తెరిపినిచ్చి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో గుట్టకొకరు చెట్టుకోకరుగా పరుగులు...
Telangana flood

వరద ఘోరం ..బురద బతుకులు దుర్భరం

హైదరాబాద్ : గోదావరి పరివాహంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను నిలువునా నీట ముంచిన భారీ వర్షాలు వరదలు ఘోర దృశ్యాలను మిగిల్చాయి. వర్షం తెరిపినిచ్చి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో గుట్టకొకరు చెట్టుకోకరుగా...
Kishan Reddy slams BRS and Congress

వరద బీభత్సంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం : కిషన్ రెడ్డి

కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో రెండు హెలికాప్టర్స్, 5 ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్ మనతెలంగాణ/ హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద బీభత్సంపై కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పందించారు....
15 killed in transformer explosion in uttarakhand

ఘోర ప్రమాదం.. ట్రాన్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో విద్యుదాఘాతానికి గురై 15 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీస్‌లు కూడా ఉన్నారు. పలువురు గాయపడ్డారు. చమోడీ జిల్లా లోని అలకనందా నది...
Food quality control system in India

ఉత్తరాదిలో వరద బీభత్సం!

రుతు పవనాలు, తుపానులు జంటగా విరుచుకుపడడంతో ఉత్తర భారతం చెప్పనలవికాని వరదలకు విలవిలలాడుతున్నది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్ష బీభత్సం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్ అత్యధికంగా...
Six killed in Nepal Everest helicopter crash

ఎవరెస్ట్ శిఖరం వద్ద హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి

కాఠ్మండ్ : నేపాల్‌లో ఎవరెస్ట్ శిఖరం సమీపంలో మంగళవారం ఉదయం ప్రైవేట్ వాణిజ్య హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న విదేశీయులు ఐదుగురు మెక్సికన్లతో సహా మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఆరుగురిలో హెలికాప్టర్...

నేపాల్‌లో కూలిన హెలికాప్టర్: ఐదు మృతదేహాలు లభ్యం

కట్మాండు: తూర్పు నేపాల్‌లోని పర్వత శ్రేణులలో మంగళవారం ఉదయం ఆరుగురు ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ వాణిజ్య హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఐదు మృతదేహాలు లభించినట్లు వార్తాసంస్థలు తెలిపాయి. మంగళవారం ఉదయం 10.04...

ఆరుగురు ప్రయాణికులతో హెలికాప్టర్ అదృశ్యం

న్యూస్ డెస్క్: ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ఒక హెలికాప్టర్ మంగళవారం ఉదయం నుంచి నేపాల్‌లో అదృశ్యమైంది. నేపాల్‌లోని నొలుఖుంబు నుంచి ఖట్మాండు వెళుతున్న ఈ హెలికాప్టర్‌కు ఉదయం 10 గంటల ప్రాంతంలో కంట్రోల్...
missing helicopter and 5 bodies recovered in Nepal

హెలికాప్టర్ అదృశ్య ఘటన విషాదాంతం.. ఐదుగురి మృతదేహాలు లభ్యం

నేపాల్ లో హెలికాప్టర్ తప్పిపోయిన ఘటన విషాదాంతమైంది. ఆరుగురు వ్యక్తులతో నేపాల్‌లోని నొలుఖుంబు నుంచి ఖట్మాండు వెళుతున్న హెలికాప్టర్‌ ఉదయం 10 గంటల ప్రాంతంలో తప్పిపోయినట్లు గుర్తించిన అధికారులు సెర్చ్ టీమ్ ను...
missing helicopter and 5 bodies recovered in Nepal

ఆకాశంలో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్..

ఖాట్మండు: నేపాల్‌లో గగనతలంలో ప్రయాణిస్తున్న ఓ హెలికాప్టర్ అదృశ్యమైంది. ఆరుగురు వ్యక్తులతో సోలుఖుంబు నుండి ఖాట్మండుకు ప్రయాణిస్తున్న ఛాపర్ మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మిస్ అయ్యంది. 9ఎన్ఎంవి హెలికాప్టర్ స్థానిక కాలమానం...

మణిపూర్ బాధితులకు రాహుల్ పరామర్శ

ఇంఫాల్: మణిసూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా మొయిరంగ్‌లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సందర్శించినట్లు కాంగ్రెస వర్గాలు తెలిపాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంఫాల్ నుంచి హెలికాప్టర్‌లో...
Mamata Banerjee chopper emergency landing

మమతాబెనర్జీ ఎమర్జెన్సీ ల్యాండింగ్

సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిలిగురి సమీపాన సెవోక్ విమానస్థావరం వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని, ముఖ్యమంత్రి...
Modi launched five Vande Bharat trains simultaneously

ఒకేసారి ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ

భోపాల్ : ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఒకేసారి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఒకే రోజు ఒకటి కంటే ఎక్కువ వందేభారత్ రైళ్లను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం....

Latest News

పంట నేలపాలు