Home Search
హెలికాప్టర్ - search results
If you're not happy with the results, please do another search
మణిపూర్ బాధితులకు రాహుల్ పరామర్శ
ఇంఫాల్: మణిసూర్లోని బిష్ణుపూర్ జిల్లా మొయిరంగ్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సందర్శించినట్లు కాంగ్రెస వర్గాలు తెలిపాయి.
ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంఫాల్ నుంచి హెలికాప్టర్లో...
మమతాబెనర్జీ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మంగళవారం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సిలిగురి సమీపాన సెవోక్ విమానస్థావరం వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని, ముఖ్యమంత్రి...
ఒకేసారి ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ
భోపాల్ : ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఒకేసారి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఒకే రోజు ఒకటి కంటే ఎక్కువ వందేభారత్ రైళ్లను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం విశేషం....
అజ్ఞాతం వీడిన పుతిన్..
మాస్కో : రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ అజ్ఞాతం వీడారు. దేశంలో విఫల తిరుగుబాటు పరిణామాల తరువాత ఆయన తిరిగి కన్పించారు. వాగ్నర్ గ్రూప్ రష్యా సైన్యంపై తిరుగుబాటుకు దిగింది. ఈ దశలో...
అమిత్షా తెలంగాణ టూర్ ఖరారు..
హైదరాబాద్ ః రాష్ట్రంలో ప్రధాన పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ ఫోకస్ అంతా తెలంగాణ...
దివ్యాంగులకు దశాబ్ది కానుక
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల ఆసరా పింఛన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. వచ్చే నెల నుంచి వికలాంగులకు రూ. 4,116 పింఛను చెల్లిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ...
కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం
మన తెలంగాణ/హైదరాబాద్/నాగర్కర్నూల్ ప్రతినిధి: కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యమని కొత్త రాగం పట్టి...కొత్త వేషాలతో వచ్చి మోసం చేయడానికి మీ ముం దుకు వస్తున్నారని మోసపోతే గోసపడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు....
మణిపూర్లో కాల్పులు: బిఎస్ఎఫ్ జవాను మృతి
ఇంఫాల్: మణిపూర్లోని సెరోవ్ ప్రాంతంలోమంగళవారం తెల్లవారుజామున కుకీ తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల పోరులో ఒక బిఎస్ఎఫ్ జవాను మరణించగా ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు గాయపడ్డారు. కక్చింగ్ జిల్లాలోని...
బాధ్యులపై కఠిన చర్యలు.. ఘటనాస్థలికి వెళ్లి ప్రధాని సమీక్ష
న్యూఢిల్లీ : ఒడిషాలోని బాలాసోర్జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలకు బాధ్యులు అయిన వారిని తీవ్రంగా శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తెలిపారు. ఘటనాస్థలికి వైమానిక దళ హెలికాప్టర్లో వెళ్లి పరిస్థితిని...
బాలాసోర్లో ప్రధాని మోడీ!
బాలాసోర్(ఒడిశా): ప్రధాని నరేంద్ర మోడీ భారత వాయుసేన హెలికాప్టర్లో శనివారం ఒడిశాలోని బాలాసోర్కు చేరుకున్నారు. అక్కడ రెండు ప్యాసింజర్ రైళ్లు, ఓ గూడ్స్ బండి ఢీకొట్టుకోవడంతో 250కిపైగా మంది చనిపోయారు. 900 మందికి...
పేదలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ పాలనా : ప్రధాని మోడీ ధ్వజం
జైపూర్ : కాంగ్రెస్ తన పాలనాకాలంలో పేదరికం నిర్మూలిస్తామని చెప్పి పేద ప్రజలను తప్పుదోవ పట్టించిందని, అదే తన పాలనా విధానంగా అనుసరించిందని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ధ్వజమెత్తారు. “ ఏభై ఏళ్ల...
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
ఇంఫాల్/చురాచంద్పూర్: మణిపూర్లో ఇటీవల చెలరేగిన హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించాయి. అదే విధంగా మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని...
తిరుమలకు ‘ఉగ్ర’ ముప్పు!?
హైదరాబాద్ : తిరుమలకు ‘ఉగ్ర’ ముప్పు పొంచి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బయటపడ్డ భద్రతా లోపాలపై మంగళవారం తిరుమల కొండపై అన్నమయ్య భవన్ లో టిటిడి విజిలెన్స్ అధికారులు, పోలీసులు, కేంద్ర...
స్టూడెంట్ మాదిరిగానే ప్రిపేర్ అవుతున్నా : కెటిఆర్
హైదరాబాద్ : జిల్లాల్లో పర్యటిస్తూ తీరిక లేకుండా గడుపుతున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తన బిజి షెడ్యూల్ గురించి ఓ ట్వీట్ చేశారు. గత వారం రోజుల నుంచి...
రేపు రామగుండంలో మంత్రి కెటిఆర్ పర్యటన
హైదరాబాద్: పోలీసు కమిషనరేట్ ప్రారంభం నేపథ్యంలో నేడు రామగుండానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుడం నియోజకవర్గంలో కెటిఆర్ పర్యటించనున్నారు. రాష్ట్ర...
హుస్నాబాద్లో షటిల్ ఆడిన మంత్రి కేటీఆర్
సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో హుస్నాబాద్...
జమ్ముకశ్మీర్లో కుప్పకూలిన ధ్రువ్ హెలికాప్టర్
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని కిష్తార్ జిల్లా లో గురువారం భారత సైన్యానికి చెందిన ఎఎల్హెచ్ ధ్రువ్ అనే తేలికపాటి హెలికాప్టర్ కుప్ప కూలింది. సమాచారం తెలుసుకున్న ఆర్మీ సహస్రబల్, పోలీస్లు హుటాహుటిన...
బురదలో కూరుకుపోయిన మోడీ హెలికాప్టర్..
బురదలో కూరుకుపోయిన మోడీ హెలికాప్టర్
డికె శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను ఢీకొన్న పక్షి
రాయ్చూర్: ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కర్ణాటకలోని సింధనూర్లో బురదలో కూరుకుపోయింది. మంగళవారం భారీ వర్షాల కారణంగా కొంత సమయం...
ప్రజల ఆశీస్సులతో బయటపడ్డాం: డీకేఎస్ ట్వీట్
డీకే శివకుమార్కు తృటిలో తప్పిన ప్రమాదం..
హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను డేగ ఢీకొట్టడంతో తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో హెలికాప్టర్ను బెంగళూరు...
ఇడి చార్జ్షీట్లో రాఘవ్ చద్దా పేరు: ఖండించిన ఆప్ ఎంపి
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) సోమవారం స్థానిక ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన రెండవ అనుబంధ చార్జ్షీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పేరును...