Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో హంగ్ ఖాయం: కోమటి రెడ్డి
ఢిల్లీ: తెలంగాణలో హంగ్ రావడం ఖాయంగా కనిపిస్తోందని ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. హైదరాబాద్-విజయవాడ హైవేను ఆరు...
వివేక హత్యపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : వైఎస్ వివేకానంద చనిపోతే దినం ఖర్చులు.. కాఫీ, టీ ఖర్చులు తప్పితే ఏం లాభం లేదని ఎపి మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా...
తెలంగాణ అప్పుల చిట్టా విప్పిన కేంద్రం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.4.33 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పులు గణనీయంగా పెరిగాయని కేంద్ర సర్కార్ చెప్పింది. అవిర్భావ సమయంలో అతి...
త్వరలో నా పాదయాత్ర షెడ్యూల్ ప్రకటిస్తా: భట్టి
హైదరాబాద్: త్వరలోనే తన పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించనున్నట్టుగా సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హత్ సే హత్ జోడో అభియాన్’ కార్యక్రమానికి సంబంధించి,...
ఇది చారిత్రక నవలే
చరిత్ర సాహిత్యాల సంగమం
పులికొండ సుబ్బాచారి గారు ‘రేవు తిరిగబడితే’ నవలను చారిత్రక నవల అనడానికి సంశయిస్తున్నారు గానీ ఇది చారిత్రక నవలే. వారిది వినయం వల్ల వచ్చిన సంశయం మాత్రమే. ఇందులో చారిత్రక...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
7 రోజులు.. 56 గంటలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శాసనసభను నిరవధికంగా వాయిదా వేయగా, ఆర్ధికమంత్రి హరీష్రావు ప్రసంగం అనంతరం...
అదానీ కోసం ప్రధాని.. ప్రధాని సేవలో గవర్నర్లు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ బిలియనీర్ అదానీ కోసం పనిచేస్తారు. ఇక గవర్నర్లు మోడీ బాగుకోసం పాటుపడుతారు. ఇదీ ఇప్పటి వ్యవస్థ తమాషా అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆదివారం ఏకంగా 12...
కులమే అతిపెద్ద రాజకీయ శత్రువు : కమల్ హాసన్
చెన్నై : తనకు అతిపెద్ద రాజకీయ శత్రువు కులమేనని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్హాసన్ అన్నారు. ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున...
మోడీ, రాహుల్ గాంధీలపై సిఎం కెసిఆర్ సెటైర్లు..
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సెటైర్లు వేశారు. ఆదివారం అసెంబ్లీలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ లో అదానీ అంశంపై చర్చ...
2024లో బిజెపి ఖతం: సిఎం కెసిఆర్
2024లో భారతీయ జనతా పార్టీ(బిజెపి) కుప్పకూలిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం రాష్ట్ర అసెంబ్లీలో సిఎం కెసిఆర్, బిజెపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.....
తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాశ్ ఎన్నిక ఏకగ్రీవం!
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మండలిలో డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగింది. ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు...
ఉపాధి, ప్రేమను కోరితే బుల్డోజర్నిచ్చింది బిజెపి: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో బిజెపి ఆక్రమణల నిరోధక డ్రైవ్(యాంటీఎంక్రోచ్మెంట్ డ్రైవ్)ను కొనసాగించడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ధ్వజమెత్తారు. ఆ కేంద్ర పాలిత ప్రాంతం ఉపాధి, వ్యాపారం, ప్రేమను కోరుకుంటోంది, కానీ బిజెపి...
పార్లమెంటులో ఎన్నికల అజెండా!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చల సరళిని గమనిస్తే 2024 ఎన్నికల ప్రచారం తీరుతెన్నులను సూచిస్తున్నది. ముఖ్యంగా లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో...
తెలంగాణ మీకు శత్రుదేశమా?: కెటిఆర్
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో 35 పనులలో 11 పూర్తి చేశామని, హైదరాబాద్లో 985.45 కోట్లతో నాలాల అభివృద్ధి చేపట్టామని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. శాసన సభలో కెటిఆర్ మాట్లాడారు....
ఆత్మస్తుతి, పరనింద
వేదిక తనదైతే వెయ్యి అబద్ధాలైనా ఆడొచ్చని అంటారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రధాని మోడీ అనర్గళంగా, హావభావయుక్తంగా చేసిన ప్రసంగం దీనినే గుర్తు...
సెస్సు బుస్సుల మోడీ పాలన!
గ్రామీణుల కొనుగోలు శక్తి తగ్గుదల
కేంద్ర ప్రభుత్వం 202324 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. మేం చెప్పాల్సింది చెప్పాం ఇక మీ ఇష్టం అని మంత్రి నిర్మలా సీతారామన్ సెలవిచ్చారు. రెండవసారి తిరుగులేని మెజారిటీతో...
‘పోడు’ పండుగ
మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ అన్నారు. ఈ నెలాఖరులో పోడు భూముల పట్టాలు పంపిణీ ప్రారంభిస్తామని సిఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు....
నీట్పిజి పరీక్ష ముందు నిర్ణయించినట్లు మార్చి5నే జరుగుతుంది
న్యూఢిల్లీ: పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారి కోసం నిర్వహించే నీట్ పిజి పరీక్ష ముందు నిర్ణయించినట్లుగా మార్చి 5నే నిర్వహించడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ...
బిబిసిని పూర్తిగా నిషేధించాలన్న పిటిషన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు!
న్యూఢిల్లీ: గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లపై బిబిసి డాక్యుమెంటరీని రూపొందించింది. దానిపై కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిబిసి కార్యకలాపాలను భారత్లో పూర్తిగా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ను భారత సర్వోన్నత...