Home Search
భారీ వర్షాలు - search results
If you're not happy with the results, please do another search
24 గంటల వ్యవధిలో సగటున 20 సెం.మీ వాన
అనేక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్థం
లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు కరువు
మానేరు వాగులో చిక్కుకున్న గొర్రెల కాపరిని రక్షించిన పోలీసులు
నిజామాబాద్ జిల్లాలో బాలిక గల్లంతు
మానేరు వాగులో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆర్టీసీ...
ఉప్పొంగిన వాగులు
9 మంది దుర్మరణం
రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు
పొంగిపొర్లుతున్న వాగులు
దాటే యత్నంలో మునిగి బలైపోయిన 9మంది
ఆదివారం ఏడుగురు, సోమవారం ఇద్దరు
పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
ఆదివారం వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో గల్లంతైన కారు...
ఎడతెరిపి లేని వర్షాలకు పలు చోట్ల విషాదం
వాగులను దాటుతూ వరదనీటిలో కొట్టుకుపోయిన పలువురు
ఆదివారం ఏడుగురు...సోమవారం ఇద్దరు...
పలు గ్రామాల్లో స్తంభించిన రాకపోకలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు చోట్ల విషాధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు పలు...
నీటి ప్రవాహంలో కొట్టుకపోయిన కారు… కాపాడిన పోలీసులు
సిద్దిపేట: కారు నీటి ప్రవాహంలో ఇరుక్కున్న సంఘటన సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ కాలనీవాసులు కూడవెల్లి సంతోష్, మురం భాను ఇరువురు కలసి సిద్దిపేట నుండి వరంగల్...
రాష్ట్రమంతటా కుండపోత
మనతెలంగాణ/హైదరాబాద్ : శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో 104.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, యాదాద్రి భువనగిరి 87.5, సూర్యాపేటలో 62, నల్లగొండలో 61.3, జోగుళాంబ గద్వాల్లో...
వరుస వర్షాలతో అప్రమత్తమైన విద్యుత్శాఖ అధికారులు
అదనపు ట్రాన్స్ఫార్మర్లును ఏర్పాటు చేశాం: అధికారులు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా నగరంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో విద్యుత్శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పటిష్టమైన...
ఒరిస్సా తీరంలో ఉపరితల ఆవర్తనం
చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ శాఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఒరిస్సా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ...
హైతీలో భూకంపం మృతులు 1297
వేలాది మందికి గాయాలు..కిక్కిరిసిన ఆస్పత్రులు
ములెస్ కేయస్(హైతీ): హైతీలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో మరణించిన వారి సంఖ్య ఆదివారం 1,297కు పెరిగింది. రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైన భూకంపం తీవ్రతకు వేలాది ఇళ్లు...
మధ్యప్రదేశ్లో 1200 ఊళ్లు జలమయం
భోపాల్: మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 1200కు పైగా గ్రామాలు జలవిలయంతో దెబ్బతిన్నాయి. పలు చోట్ల అత్యంత వేగంగా దూసుకువచ్చిన వరదలతో గేట్లు ఇళ్లు దూర ప్రాంతాల వరకూ కొట్టుకుపొయ్యాయి. దాదాపు...
బెంగాల్లో జలవిలయం
డివిసి తీరుపై మమత ఫిర్యాదు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలతో జనం నానా బాధలకు గురయ్యారు. మహానగరం కోల్కతాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కుండపోత...
దేశంలో సాధారణం కంటే 7 శాతం తక్కువ…
రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు
జూన్, జూలై, ఆగష్టు కలిపి 548.1 మిల్లీమీటర్ల వర్షపాతం
గత సంవత్సరం కన్నా ఇది అధికం
9 జిల్లాలో 60 శాతానికి పైగా....
18 జిల్లాలో 20 శాతం అధిక వర్షపాతం...
నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల….
నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని సాగర్ కు విడుదల చేశారు. సాగర్ కు ఇన్...
జమ్మూ, హిమాచల్లో వరద బీభత్సం.. 16మంది మృతి
జమ్మూ , హిమాచల్లో వాన వరద బీభత్సం
16 మంది దుర్మరణం...జాడతెలియకుండా ఏడుగురు
కార్గిల్ ప్రాంతంలో దెబ్బతిన్న విద్యుత్ కేంద్రం
మరో రెండు మూడు రోజులు వర్షాలు?
ఉత్తరంలో విపరీతం
ఉత్తరభారతం ఉన్నట్లుండి అసాధారణ...
ప్రజలకు కష్టం రాకుండా చూసుకుంటా: స్వర్ణలత
హైదరాబాద్: భక్తులకు సంతోషాన్ని ఆశీర్వాదంగా ఇస్తున్నానని భవిష్యవాణి స్వర్ణలత తెలిపింది. లష్కర్ బోనాల్లో రంగం వేడుక సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తోంది. కరోనా అనే మహమ్మారి ఇబ్బంది పెట్టినా జనం తనని నమ్మినందుకు...
బురద గుంటలో ఇరుక్కున్న యువతి…
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో దీపా అనే యువతి ప్రమాదవశాత్తూ బురదలో జారిపడింది. యువతి ఇంటర్ కౌన్సిలింగ్ వెళ్లి తిరిగొస్తుండగా రోడ్డుపై ఉన్న నీటి గుంటలో పడింది. బురుదలో ఆమె చిక్కుకపోవడంతో స్థానికులు దీపాను...
ఉగ్ర గోదావరి
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
రాష్ట్రాన్ని అలర్ట్ చేసిన కేంద్ర జలవనరుల సంఘం
కృష్ణకు వరదలు, జూరాల ప్రాజెక్టుకు 3.33లక్షల క్యూసెక్కుల నీరు రాక
శ్రీశైలానికి భారీగా పెరిగిన ప్రవాహాలు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర జలవనరుల సంఘం...
కొండచరియలు విరిగిపడి 32 మంది మృతి
ముంబయి: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు విలయతాండవం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి రాయగఢ్ జిల్లాలోని మహడ్ తలైలో కొండచరియలు విరిగిపడడంతో 32 మంది మృతి చెందారు. గల్లంతైన 100 మంది ...
ప్రళయ వాన
ఒకటే వర్షాలు.. గుండెల్లో రైళ్లు
జలదిగ్భందంలో నిర్మల్ పట్టణం, భైంసా పలు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
హైదరాబాద్లో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
రంగంలోకి డిఆర్ఎఫ్ బృందాలు కడ్తాల్ జాతీయ రహదారి 44పై భారీగా నిలిచిపోయిన వరదనీరు
ములుగు,...
జనంతో ఉండండి
పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
ఉన్నతాధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం
పశ్చిమకనుమల్లో భారీ వర్షాలు కురిశాయి, మహాబలేశ్వరంలో 70సెం.మీ రికార్డయింది
ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు వరద ఉధృతి
యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి
కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో తక్షణ రక్షణ...
ప్రాజెక్టులు ఫుల్
గోదావరిలో పెరిగిన వరద
శ్రీరాంసాగర్, కడెం, మానేరు గేట్లు ఎత్తివేత
కృష్ణనదికి భారీ వరద హెచ్చరిక
జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
శ్రీశైలంలో 846 అడుగుల వరకు
అప్రమత్తంగా ఉండాలని అంతటా హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక...