Home Search
అసెంబ్లీ ఎన్నికలు - search results
If you're not happy with the results, please do another search
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.....
మత్స్యరంగాన్ని బలోపేతం చేయాలి!
గడచిన పది సంవత్సరాల టిఆర్ఎస్/ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనా కాలంలో తెలంగాణ మత్స్యరంగం గతం లో ఎన్నడూ లేని విధంగా పురోభివృద్ధిలో ప్రయాణించడం ప్రారంభించింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ...
కశ్మీర్ ఎన్నికలకు బిజెపి వ్యూహం!
జమ్ముకశ్మీర్లో ఎన్నికలు వచ్చే ఏడాది, 2024 సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం గత...
స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం
ఒకే నామినేషన్ దాఖలు...
తమ అభ్యర్థులను నిలపని మిగతా పార్టీలు
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న
సిఎం రేవంత్ రెడ్డి, కెటిఆర్
గడ్డం ప్రసాద్ కుమార్కు కాంగ్రెస్తో
పాటు బిఆర్ఎస్, ఎంఐఎం మద్దతు
నేడు అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించనున్న
ప్రొటెం...
మూడు కొత్త ముఖాలు!
ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుచుకొన్న మూడు ప్రధానమైన రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల నియామకంలో భారతీయ జనతా పార్టీ చేసిన జాప్యం అర్థం లేనిది కాదని రుజువవుతున్నది. ఎంతో మథనం చేసి...
పదవుల కోసం పైరవీలు!
కాంగ్రెస్లో భారీగా ఆశావహుల జాబితా
కార్పొరేషన్ చైర్మన్, రాజ్యసభ ఎంపి, ఎంఎల్సిలుగా అవకాశం ఇవ్వాలని పలువురి విజ్ఞప్తి
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాబితాను సిద్ధం చేస్తున్న సిఎం రేవంత్
మనతెలంగాణ/ హైదరాబాద్ : కార్పొరేషన్ల చైర్మన్లు,...
రాష్ట్ర ఖజానాకు వరాల సవాలు
చెప్పిన గడువు తొమ్మిదవ తేదీకి రైతు బంధు నిధుల విడుదల చేయకపోవటంతో ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. దీంతో సోమవారం నుంచి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సిఎం ఆదేశించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి....
పరాకాష్ఠకు కాంగ్రెస్ పరాజయాలు
తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి...
వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా టిటిడిపి
కంభంపాటి రామమోహన్ రావు వెల్లడి
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా టిటిడిపి నిలుస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమన్వయక కర్త కంభంపాటి రామమోహన్ రావు అన్నారు....
కశ్మీర్లో బిజెపి ఓట్ల రాజకీయం!
పాక్ ఆక్రమిత కశ్మీరుకు 24 స్థానాలు పక్కన పెట్టడం బిజెపి ఘనతేమీ కాదు. కశ్మీరు మన దేశంలో విలీనమైనప్పటి నుంచీ వున్నాయి. 1988 వరకు వాటితో సహా అసెంబ్లీలో వంద సీట్లు వున్నాయి....
అవినీతి సొమ్ము కక్కిస్తాం.. ఇది మోడీ గ్యారంటీ
కాంగ్రెస్పై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై శుక్రవారం మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల నుంచి లూటీ చేసిన ప్రతి పైసాను వెనక్కు రప్పిస్తామని, ఇది మోడీ...
పంచాయతీ పోరుకు ఏర్పాట్లు వేగం
వివరాలు పంపించాలని కలెక్టర్లకు ఇసి ఆదేశాలు
పాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న అధికారులు
మన తెలంగాణ/ హైదరబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముగియగానే పంచాయతీ ఎన్నికల పోరు సందడి ప్రారంభం కానుంది. సర్పంచ్ ఎన్నికలకు అతి...
మోడీజీ అనకండి..మోడీ అంటే చాలు
న్యూఢిల్లీ : తనను మోడీజీ అనకండి, మోడీ అంటే సరిపోతుంది. పార్టీలో ఏకనాయకత్వం కాదు సమిష్టిత్వం అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్బోధించారు. గురువారం ఆయన ఇక్కడ బిజెపి ప్రధాన కార్యాయంలో...
మిజోరంలో కొత్త గాలి!
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూమెంట్ (జెడ్పిఎం) సాధించిన విశేష విజయం ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షను పుష్కలంగా ప్రతిబింబిస్తున్నది. మిజో జాతీయ వాదంపై అతిగా ఆధారపడి పోటీ...
భారతరాష్ట్ర సమితికే భారీ ఆధిక్యం : కెపి…, హరీశ్ లకు 82 వేలకుపైగా మెజారిటీ !
268 ఓట్లతో బయటపడ్డ కాలె యాదయ్య
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలు రికార్డులమీద రికార్డులు సృష్టించాయి. నాలుగు నియోజకవర్గాల్లో సమీప ప్రత్యర్ధులకు దిమ్మెదిరిగిపోయేంతగా మెజారిటీలను అందించిన ఓటర్లు తమ నేతలపై ఎనలేని...
రాష్ట్ర శాసన మండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ
కాంగ్రెస్ నుంచి ఒకే ఒక్కరు...
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీలుగా ఏర్పడనున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో పాటు గవర్నర్ కోటాలో రెండు...
ఫామ్ హౌజ్లో కెసిఆర్తో ఎంఎల్ఎల భేటీ
మర్కూక్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ క్షే్రత్రం సోమవారం బిఆర్ఎస్ నేతలతో సందడిగా కనిపించింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తోపాటు తాజా...
‘ఇండియా’ కూటమిపై ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదు : ఖర్గే
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం , ఎట్టిపరిస్థితుల్లోనూ ఇండియా కూటమిపై ప్రభావం చూపబోదని విపక్షాలు సోమవారం పేర్కొన్నాయి. అయితే వచ్చే సంవత్సరం జరగనున్న లోక్సభ ఎన్నికల...
ఎన్నికల్లో బిజెపికి గణనీయంగా ఓటు బ్యాంక్ పెరిగింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మాత్రమే ఓటింగ్ శాతం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 14 శాతం ఓటు బ్యాంకును కైవసం చేసుకున్నట్లు...
తెలంగాణ కొత్త మంత్రివర్గం సిద్ధం – హోం శాఖ ఖరారు: జాబితాలో!!
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నెల 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రేపు (సోమవారం) తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాలని సూత్ర...