Home Search
అజింక్య రహానె - search results
If you're not happy with the results, please do another search
అతి విశ్వాసమే ముంచింది….
తక్కువ అంచన వేశారు.. మూల్యం చెల్లించారు
లీడ్స్: లార్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించడంతో ఇక సిరీస్లో కోహ్లి సేనకు తిరుగే ఉండదని అందరూ భావించారు. మరోవైపు...
కోహ్లి ఆ లోపాన్ని సవరించుకోవాలి
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ బ్యాట్స్మన్లలో విరాట్ కోహ్లి ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే ఇతర దిగ్గజాలతో పోల్చితే అతనిలో ఓ బలహీనత స్పష్టంగా కనిపిస్తుందని భారత మాజీ క్రికెటర్,...
విలవిల్లాడిన భారత బ్యాట్స్మెన్స్.. ఇంగ్లాండ్ 120/0
లీడ్స్: భారత్తో బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత బ్యాట్స్మెన్స్ ఘోరంగా విఫలమవడంతో తొలి ఇన్నింగ్స్లో 78 పరుగులకే కుప్పకూలింది....
అదరగొట్టిన రూట్ సేన
చెలరేగిన అండర్సన్,రాబిన్సన్, టీమిండియా 78 ఆలౌట్, మూడో టెస్టులో ఇంగ్లండ్ హవా
లీడ్స్: భారత్తో బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ పైచేయి సాధించింది. ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్...
సమరోత్సాహంతో కోహ్లి సేన
ప్రతీకారం కోసం ఇంగ్లండ్, నేటి నుంచి మూడో టెస్టు
లీడ్స్: ఇంగ్లండ్తో బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. లార్డ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ చిరస్మరణీయ విజయం...
ఆత్మవిశ్వాసం పెంచే గెలుపిది
విరాట్ సేనలో కొత్త జోష్
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్తో చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ...
తడబడిన టీమిండియా
రెండో ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ విఫలం
సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్న రహానే, పుజారా
ఆటముగిసే వేళకు 6 వికెట్ల నష్టానికి 181
చివరి రోజు భారమంతా పంత్పైనే
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్లో...
చేసిన తప్పులే చేస్తున్నారు
వివిఎస్.లక్ష్మణ్
ముంబై: ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెల వైఫల్యాలపై భారత మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ స్పందించాడు. వీరిద్దరూ చేసిన పొరపాట్లను పదేపదే చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. అందుకే...
కోహ్లి సేనకు పరీక్ష
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్, నేటి నుంచి తొలి టెస్టు
నాటింగ్హామ్: సుదీర్ఘ భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు బుధవారం తెరలేవనుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఇరు జట్ల మధ్య...
టీమిండియాకు ఎదురుదెబ్బ
మయాంక్ తలకు గాయం
నాటింగ్హామ్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గాయపడ్డాడు. సాధన సందర్భంగా సిరాజ్ వేసిన బంతి మయాంక్...
టీమిండియాకు కఠిన సవాల్!
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్ వంటిదేనని చెప్పాలి. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన డబ్లూటిసి ఫైనల్ సమరంలో ఓటమి పాలైన విరాట్ కోహ్లి సేనకు...
తేలిపోయిన టీమిండియా
వెంటాడిన బ్యాటింగ్ వైఫల్యం, నిరాశ పరిచిన బౌలర్లు, కివీస్ దెబ్బకు కోహ్లి సేన విలవిల
మన తెలంగాణ/క్రీడా విభాగం: సొంత గడ్డపై ఎంతటి పెద్ద జట్టునైనా చిత్తు చిత్తుగా ఓడించే టీమిండియా బౌన్స్కు సహకరించే...
జెమీసన్ ఉచ్చులో టీమిండియా
సౌతాంప్టన్: భారత్తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరంలో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకే ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ మూడోరోజు ఆట...
సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్.. సమరోత్సాహంతో కివీస్
నేటి నుంచే డబ్యూటిసి ఫైనల్ పోరు
సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ ప్రేమీకులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్...
కివీస్తో తలపడే టీమిండియా ఎంపిక
సౌతాంప్టన్ : న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో తలపడే టీమిండియాను భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సమరం కోసం భారత క్రికెటర్లు ఇప్పటికే సౌతాంప్టన్ చేరుకుంది. భారత్కివీస్ జట్ల...
టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా ఎంపిక
25 మందితో జంబో జట్టు, స్టాండ్బైలుగా మరో నలుగురు, ఇంగ్లండ్ సిరీస్కూ ఇదే టీమ్
ముంబై : ప్రతిష్టాత్మకమై ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును బిసిసిఐ ఎంపిక చేసింది. జూన్...
ఆత్మవిశ్వాసంతో ఢిల్లీ
నేడు ముంబైతో సమరం
చెన్నై : పంజాబ్పై చిరస్మరణీయ విజయం సాధించి జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ మ ంగళవారం ముంబైతో జరిగే మ్యాచ్కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇక ఇప్పిటికే వరుసగా రెండు మ్యాచ్లు...
రాజస్థాన్ ఉత్కంఠ విజయం
ముంబై: ఈ ఐపిఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయాన్ని అందుకుంది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో రాజస్థాన్ మూడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ...
భారత్ కు ఆధిక్యం
సొంతగడ్డపై ‘పంత్’ వీరవిహారం
n రెండోరోజూ టీమిండియాదే పైచేయి n సెంచరీతో అదరగొట్టిన -రిషభ్ పంత్ n అర్ధ సెంచరీతో రాణించిన వాషింగ్టన్
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది....
సమరోత్సాహంతో ‘భారత్’
ఇంగ్లండ్కు సవాల్, నేటి నుంచి చివరి టెస్టు
అహ్మదాబాద్: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా గురువారం నుంచి ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే నాలుగో, చివరి టెస్టుకు ఆత్మవిశ్వాసతో సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్లో 21 ఆధిక్యంలో ఉన్న...