Home Search
అజింక్య రహానె - search results
If you're not happy with the results, please do another search
టీమిండియాకు కలిసివచ్చిన 2021
టెస్టుల్లో భారత్ చారిత్రక ప్రదర్శన
మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత క్రికెట్ చరిత్రలోనే 2021 సంవత్సరం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. ఈ ఏడాది టీమిండియా టెస్టు క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను సొంతం...
పట్టుబిగించిన టీమిండియా
బుమ్రా మ్యాజిక్, కష్టాల్లో సౌతాఫ్రికా
సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత్ రెండో ఇన్నింగ్స్లో 174 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని ఆతిథ్య సౌతాఫ్రికా...
మూడో రోజు బౌలర్లదే..
చెలరేగిన షమి, సౌతాఫ్రికా 197 ఆలౌట్, తొలి టెస్టులో భారత్ పైచేయి
సెంచూరియన్: భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్డే టెస్టులో మూడో రోజు బౌలర్ల హవా నడిచింది. మంగళవారం ఏకంగా 18 వికెట్లు...
రెండో రోజు ఆట వర్షార్పణం
భారత్-సౌతాఫ్రికా టెస్టుకు వర్షం అడ్డంకి
సెంచూరియన్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా సోమవారం రెండో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే పూర్తిగా...
‘సమరానికి’ సై!
భారత్కు సవాల్, భారీ ఆశలతో సౌతాఫ్రికా, నేటి నుంచి తొలి టెస్టు
సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి సిరీస్ చాలా...
ఈసారైనా ఆ లోటు తీరుతుందా?
టీమిండియాకు కీలకంగా మారిన టెస్టు సమరం!
మన తెలంగాణ/క్రీడా విభాగం: కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఎదురులేని జట్టుగా మారిన విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా వరుస విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకుంది. ఆస్ట్రేలియా,...
టీమిండియా వైస్ కెప్టెన్గా రాహుల్
ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో టీమిండియా వైస్ కెప్టెన్గా కెఎల్.రాహుల్ను భారత క్రికెట్ బోర్డు నియమించింది. అంతకుముందు రోహిత్ శర్మను సిరీస్లో వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. అయితే గాయం వల్ల...
కోహ్లికి సవాల్ వంటిదే..
ముంబై: త్వరలో సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి సవాల్ వంటిదేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం కోహ్లి తీవ్ర ఒత్తిడిలోఉన్నాడని వారంటున్నారు. జట్టును విజయపథంలో నడిపించాల్సిన...
టీమిండియాకు షాక్
గాయంతో టెస్టు సిరీస్ నుంచి రోహిత్ ఔట్
ప్రియాంక్ పాంచల్కు టీమిండియాలో చోటు
ముంబై: దక్షిణాఫ్రికా సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు కోలుకోలేని షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్...
రోహిత్ శర్మకు ప్రమోషన్..
ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కోసం టీమిండియాను భారత క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. సౌతాఫ్రికా సిరీస్లో భారత్ మూడు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. టెస్టుల కోసం 18 మందితో కూడిన జట్టును...
శివమెత్తిన మయాంక్
రాణించిన గిల్, సాహా
భారత్ 221/4
కివీస్తో రెండో టెస్టు
ముంబై : న్యూజిలాండ్తో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ప్రతికూల వాతావరణం వల్ల...
శ్రేయస్ అయ్యర్ అర్థశతకం..
కాన్పూర్: గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యార్ అర్థశతకం బాదాడు. 145 పరుగులకే ఓపెనర్లు మయాంక్(13),...
ఆత్మవిశ్వాసంతో భారత్
న్యూజిలాండ్కు పరీక్ష, నేటి నుంచి తొలి టెస్టు
కాన్పూర్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి కాన్పూర్లోని చారిత్రక గ్రీన్పార్క్ వేదికగా ఇరు జట్ల...
ఆ ప్రభావం ఉండదు
కాన్పూర్: న్యూజిలాండ్తో జరిగే తొలి టెస్టు మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీమిండియా కెప్టెన్ అజింక్య రహానె స్పష్టం చేశాడు. కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్కు అందుబాటులో లేకున్నా దాని ప్రభావం జట్టుపై...
టెస్టు సమరానికి భారత్ రెడీ!
ముంబై: న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. గురువారం నుంచి ముంబై...
కివీస్తో టెస్టులకు టీమిండియా ఎంపిక..
కివీస్తో టెస్టులకు టీమిండియా ఎంపిక
సీనియర్లకు విశ్రాంతి, అయ్యర్, భరత్లకు స్థానం
ముంబై: న్యూజిలాండ్తో టెస్టుల్లో తలపడే టీమిండియాను భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) శుక్రవారం ప్రకటించింది. తొలి టెస్టుకు విరాట్ కోహ్లి దూరమయ్యాడు. అతని స్థానంలో...
విహారికి ఈసారి కూడా కష్టమే!
లండన్: ఇంగ్లండ్తో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయిన తెలుగుతేజం హనుమ విహారికి ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం దక్కడం లేదు. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సీనియర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారాలను...
పైచేయి ఎవరిదో?
జోరుమీదున్న ఇంగ్లండ్, ప్రతీకారం కోసం భారత్, నేటి నుంచి నాలుగో టెస్టు
లండన్: ఓవల్ వేదికగా గురువారం నుంచి జరిగే నాలుగో టెస్టు మ్యాచ్కు ఇంగ్లండ్భారత్ జట్లు సిద్ధమయ్యాయి. మూడో మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో...
తేలిపోయిన టీమిండియా
చెలరేగిన రాబిన్సన్, పుజారా సెంచరీ మిస్, మూడో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం
లీడ్స్: భారత్తో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్...
అతి విశ్వాసమే ముంచింది….
తక్కువ అంచన వేశారు.. మూల్యం చెల్లించారు
లీడ్స్: లార్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా చారిత్రక విజయం సాధించడంతో ఇక సిరీస్లో కోహ్లి సేనకు తిరుగే ఉండదని అందరూ భావించారు. మరోవైపు...