Home Search
అదృశ్యమైన - search results
If you're not happy with the results, please do another search
జాక్ మాకు చెక్ పెట్టిన చైనా!
జాక్ మా, అలీ బాబా పేరు ఏదైతెనేం, వ్యక్తి సంస్ద పేరు విడదీయలేనంతగా మారిపోయాయి. కొద్ది నెలల క్రితం జాక్ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. జనవరిలో దర్శనమిచ్చిన తరువాత కట్టుకథలుపిట్టకథలకు తెరపడింది. తాజాగా...
గోదావరి నదిలో దూకిన ఇరిగేషన్ డిఈఈ
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నీటి పారుదల శాఖ డీఈఈ గా పనిచేస్తున్న వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం నీటిలో తెలడంతో స్థానికులు గమనించి...
షిర్డికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం
హైదరాబాద్ : షిర్డికి అని వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. బోయిన్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....బోయిన్పల్లి చిత్తారెడ్డి కాలనీకి చెందిన ప్రశాంత్ (26) ఎర్రగడ్డలోని...
పాఠశాలకు వెళ్లిన బాలిక శవమై తేలింది
అదృశ్యమైన బాలిక అనుమానాస్పదస్థితిలో
మృతి దమ్మాయిగూడ చెరువులో
మృతదేహం లభ్యం న్యాయం
చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన
బంధువులు పోలీసుల వైఫల్యంపై
మండిపాటు, రాళ్లదాడి సంఘటనా
స్థలాన్ని పరిశీలించిన డిసిపి, ఎసిపి
మనతెలంగాణ/జవహర్నగర్/సికింద్రాబాద్ /...
విద్యార్థిని అదృశ్యం.. విషాదాంతం
మనతెలంగాణ/జవహర్నగర్ : నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైన సంఘటన విషాదాంతంగా మారిందది. ఈ సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన...
బోధన్ లో యువకుడి మృతదేహం…
బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్ గావ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్(20) అనే యువకుడి మృతదేహం బోధన్ పట్టణంలోని పసుపు వాగు వద్ద లభ్యమైంది. శ్రీకాంత్ గత మూడు నెలల క్రితం...
కుటుంబ కలహాలతో అత్తను చంపిన అల్లుడు..
జ్యోతినగర్: కుటుంబ కలహాలతో అత్త లక్ష్మి(68)ని అల్లుడు కాసు సతీష్ కొట్టడతో తీవ్రంగా గాయపడి ఆమెను గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు ఎన్టీపీసీ ఎస్ఐ జీవన్...
ఆన్లైన్ ఆసరాతో అక్రమాలు
అత్యంత ఆధునిక సాధనాలు అందుబాటులోకి వచ్చి జీవితాలను కొత్తగా ఆవిష్కరిస్తుంటే మరోవైపు ఆ సాధనాలను దుర్వినియోగం చేస్తున్న అక్రమాలు కూడా మితిమీరుతున్నాయి. దీనికి ఉదాహరణగా ఇటీవల ఆన్లైన్ ఊతంతో సాగుతున్న అఘాయిత్యాలు చాలా...
కిడ్నాప్ కలకలం.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ అభ్యర్థి..
గాంధీనగర్: గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా కిడ్నాప్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమైన కంచన్... నేడు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి తన...
అసిఫానగర్ లో ఐదుగురు అదృశ్యం….
హైదరాబాద్: అసిఫానగర్ ప్రాంతం కులుసుంపురలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. స్థానికులు ఇద్దరు మహిళలు, చిన్నారులు కారులో వెళ్ళినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు మహిళలు ఒకే బంగ్లాలో...
పెన్నానది సమీపంలో విద్యార్థిని మృతదేహం లభ్యం
కడప: కళాశాల నుంచి నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఓ విద్యార్థిని పెన్నా నది సమీపంలో శవమై కనిపించింది. బి.కోడూరు మండలానికి చెందిన అనూష బద్వేల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ...
కిడ్నాపైన తొమ్మిదేళ్ల తర్వాత తల్లితో బాలిక సమాగమం
పనిమనిషి సాయంతో మిస్సింగ్ కేసు సుఖాంతం
ముంబై: ముంబై నగరంలో తొమ్మిదేళ్ల క్రితం కిడ్నాప్నకు గురైన ఒక చిన్నారి ఒక పనిమనిషి సాయంతో ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులను కలుసుకుంది. 2013 జనవరి 22వ...
రాష్ట్రానికి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు
రాష్ట్రంలో ‘పంద్రాగస్టు’ అలర్ట్
‘ఉగ్ర’ సంబంధాలపై ప్రత్యేక దృష్టి
స్లీపర్సెల్, మాడ్యువల్స్ కదలికలపై నజర్
అజ్ఞాతంలో ఉన్నవారి కోసం ఎన్ఐఏ ఆరా..!
హైదరాబాద్: ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రకుట్రలపై అప్రమత్తంగా ఉండాలని...
భారత్- చైనా సరిహద్దుల్లో 19 మంది కూలీలు అదృశ్యం
న్యూఢిల్లీ : భారత్చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న 19 మంది వలస కూలీలు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ రెండు వారాలుగా తెలియలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు...
కండ్లకోయలో ప్రైవేట్ కళాశాల విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ప్రైవేట్ కళాశాల విద్యార్థిని అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. వర్షిణి అనే విద్యార్థిని కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. మిడ్ ఎగ్జామ్ కోసం ఆమెను సమీప బంధువు...
కాకతీయ సప్తాహం
నేటి నుంచి ఏడు రోజుల పాటు ఉత్సవాలు నేడు వరంగల్కు కాకతీయ
వారసుడు కమల్ చంద్ర బంజ్ దేవ్ చరిత్రకు జీవం ప్రభుత్వం
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: కాకతీయుల వంశం ప్రతాపరుద్రునితో ముగిసిపోయిందని అనుకుంటే...
బెర్ముడా ట్రయాంగిల్ లో క్రూయిజ్ ఓడ, ప్రయాణీకులు సముద్రంలో అదృశ్యమైతే డబ్బు వాపసు!
మియామీ ఫ్లోరిడా: ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉత్సాహభరితమైన ప్రయాణీకులను క్రూయిజ్ షిప్లో ఎక్కి, ఆ ప్రాంతం చుట్టూ పర్యటించమని ఆహ్వానిస్తోంది. ఈ ఆఫర్ను మరింత ఉత్తేజపరిచేది ఏమిటంటే, ట్రావెల్ ఏజెన్సీ కూడా ప్రయాణీకులకు...
వృద్ధుని మృతికి దారి తీసిన బిజెపి నేత దారుణం
భోపాల్ : పేరు చెప్పనందుకు, ఆధార్ కార్డు చూపనందుకు 65 ఏళ్ల మతిస్థిమితం లేని వృద్ధుడ్ని దారుణంగా కొట్టడం, అదృశ్యమైన ఆ వృద్ధుడు శవమై కనిపించడం సంచలనం కలిగించింది. మధ్యప్రదేశ్ లోని నీముచ్...
జహీరాబాద్ లో రంజాన్ వేళ విషాదం
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో రంజాన్ వేళ విషాదం చోటుచేసుకుంది. హిందూశ్మశానవాటికలో విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురు మృత్యువాతపడ్డారు. మూడ్రోజుల క్రితం తల్లిదండ్రులు తమ పిల్లలు అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతులు...
మరో ‘పరువు హత్య’
కులాంతర వివాహం చేసుకున్న రామకృష్ణ గౌడ్ను
కిరాయి గ్యాంగ్తో హత్య చేయించిన మామ?
యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన మరో పరువు హత్య
యాదగిరిగుట్టకు చెందిన
వెంకటేశ్ కుమార్తె భార్గవి,
రామకృష్ణగౌడ్ల...