Home Search
ఉగ్రవాద దాడుల - search results
If you're not happy with the results, please do another search
కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసానికి యత్నం
భద్రతా దళాలు చుట్టుముట్టడంతో పరారైన ముష్కరులు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. అయితే భద్రతా దళాలు ఎదురు కాల్పులు...
ఉగ్రవాదులను అంతమొందిస్తాం : లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
శ్రీనగర్ : ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన అమరపౌరుల ప్రతి నెత్తురు బొట్టు ఉగ్రవాదులను వారి సానుభూతిపరులను అంతమొందిస్తుందని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్సిన్హా ఆదివారం ప్రమాణం చేశారు. జమ్ము కశ్మీర్ లోని...
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం ఉదయం సౌత్ కశ్మీర్ లోని పాంపోర్ లో ఉగ్రవాదల ఏరివేత కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సెర్చ్...
తీరుమారకపోతే మరిన్ని మెరుపుదాడులే
పాకిస్థాన్కు అమిత్ షా ఘాటు హెచ్చరిక
చర్చల కాలం చెల్లిపోయింది
ఇక దెబ్బకు దెబ్బనే భారత్ దారి
పనాజీ : ఇప్పటికైనా వక్రబుద్దిని వీడకపోతే మరిన్ని సర్జికల్ దాడులకు దిగుతామని పాకిస్థాన్ను కేంద్ర హోం...
ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను హతమార్చిన పాక్ పోలీసులు
లాహోర్: పాకిస్థాన్లో లష్కర్ఇఝాంగ్వీకి చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్ని ఆ దేశ పోలీసులు హతమార్చారు. పంజాబ్ రాష్ట్రంలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలం నుంచి రెండు గ్రెనేడ్లు, రెండు తుపాకులు,ఓ రైఫిల్,...
కశ్మీర్ వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ వరస ఎన్కౌంటర్లతో అట్టుడికి పోతోంది. తాజాగా మంగళవారం షోపియాన్ జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు....
ఢిల్లీలో పాక్ ఉగ్రవాది అరెస్ట్
ఎకె 47, మందుగుండు స్వాధీనం.. భారీ ఉగ్రదాడుల కుట్ర భగ్నం
న్యూఢిల్లీ: భారత జాతీయుడిగా నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతున్న పాకిస్థాన్ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ మంగళవారం అరెస్టు చేసింది....
కాశ్మీర్లో 700 మంది ఉగ్రవాద సానుభూతిపరుల అరెస్ట్
శ్రీనగర్: ఆరు రోజుల్లో ఏడుగురు పౌరులను హత్యగావించిన సంఘటనలకు సంబంధించి దాదాపు 700మందిని అరెస్ట్ చేశామని జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. హత్యకు గురైనవారిలో ఓ కాశ్మీరీ పండిట్, ఓ సిక్కు, కొందరు ముస్లింలున్నారు....
పెంచే వారినే కాటేసే ఉగ్రవాదం
నాడు రైల్వేస్టేషన్లో చాయ్ అమ్మాను
ఇప్పుడు మీ ఎదుట నిలిచి ప్రసంగిస్తున్నాను
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 76వ సభలో ప్రధాని మోడీ
కొన్ని దేశాలు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాయి
వాటి తిరోగమన...
జమ్ముకశ్మీర్లో మరో మాజీ హిజుబుల్ ఉగ్రవాది అరెస్టు
జమ్ము : గత 19 ఏళ్లుగా పోలీసులు గాలిస్తున్న మరో మాజీ హిజుబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది డుల్లా అలియాస్ జమీల్ను జమ్ముకశ్మీర్ కిష్తార్ జిల్లాలో అరెస్టు చేసినట్టు పోలీసులు శనివారం వెల్లడించారు. రియాసి...
తాలిబన్ల వాహనాలపై దాడులు.. ఐదుగురి మృతి
కాబూల్: బుధవారం అఫ్ఘానిస్థాన్లోని జలాలాబాద్లో తాలిబన్ల వాహనాలపై జరిగిన దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. వారిలో ఇద్దరు తాలిబన్లు, ముగ్గురు పౌరులున్నారు. ఓ గ్యాస్ స్టేషన్ వద్ద సాయుధుడు జరిపిన కాల్పుల్లో...
ముంబయి తరహా పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర
ఢిల్లీ క్రైమ్బ్రాంచ్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన పాక్ ప్రేరేపిత ఉగ్ర ముఠాను దర్యాప్తు చేసే కొద్దీ పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాబేయే పండగల...
ఉగ్రదాడులకు పథకం వేసినవారిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: ముంబయిలో 1993లో జరిపిన తరహాలోనే అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పథకం వేసిన పాకిస్థాన్ ప్రోత్సాహిత ఉగ్రవాదుల మాడ్యుల్ను ఢిల్లీ పోలీసులు ఛేదించి ముందుగానే నిర్భందంలోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఆరుగురు...
9/11 దాడులరోజునే అఫ్ఘన్ అధ్యక్ష భవనంపై తాలిబన్ల జెండా..!
కాబూల్: సెప్టెంబర్ 11(9/11) దాడుల 20వ వార్షికోత్సవంనాడే(ఈ నెల 11న) కాబూల్లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్పై ప్రధాని మహ్మద్ హస్సన్ అఖుంద్ తమ అధికారిక జెండాను ఎగురవేశారని తాలిబన్ల సాంస్కృతిక కమిషన్ చీఫ్ అహ్మదుల్లా...
మానవతా బంధంతోనే ఉగ్రవాదం ఆటకట్టు
భారతీయ విలువలతో సవ్య పరిష్కారం
9/11 ఘటన హేయమైన అమానుషం
సర్దార్ధామ్ భవన్ సభలో ప్రధాని మోడీ
అహ్మదాబాద్ : 20 ఏళ్ల నాటి 9/11 ఘటన మానవతపై జరిగిన పెనుదాడి అని, ప్రామాణిక...
ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా విభాగం హెచ్చరిక
న్యూఢిల్లీ : పండగల వేళ అప్రమత్తంగా ఉండాలని ఐఈడి పేలుళ్లు జరిగే అవకాశం ఉందని దేశ రాజధాని పోలీసులకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాద...
మోడీ వచ్చాక ఎక్కడా ఉగ్రదాడులు జరగలేదు : రాజ్నాధ్ సింగ్
కేవడియా : ( గుజరాత్ ) : ప్రధానిగా మోడీ 2014 లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎలాంటి భారీ ఉగ్రదాడి జరగలేదని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండడంపై ఉగ్రవాదులు భయపడుతున్నారని...
అఫ్ఘన్లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దు: ఐరాస భద్రతామండలిలో ఏకగ్రీవ తీర్మానం
ఐక్యరాజ్యసమితి: అఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు వినియోగించొద్దని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దని ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. భద్రతా మండలిలో భారత్ ప్రస్తుతం అధ్యక్షస్థానంలో ఉన్నది. కాబూల్ను తాలిబన్లు వశపరచుకున్న...
కాబూల్ ఎయిర్పోర్టుపై ఉగ్రదాడుల ముప్పు
అమెరికా అధ్యక్షులు బైడెన్ హెచ్చరికలు
వాషింగ్టన్: వచ్చే 24 నుంచి 36 గంటలలో కాబూల్ ఎయిర్పోర్టుపై ఉగ్రవాదుల దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆదివారం హెచ్చరించారు....
కాబూల్ ఎయిర్పోర్టుపై ఉగ్రదాడులు జరగవచ్చు : బైడెన్ హెచ్చరిక
వాషింగ్టన్ : అఫ్గాన్స్థాన్ నుంచి అమెరికన్ల తరలింపు ఈనెల చివరి లోగా పూర్తి అవుతుందని, అయితే రద్దీగా ఉన్న కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదం ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్...