Home Search
ఉగ్రవాద దాడుల - search results
If you're not happy with the results, please do another search
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
7రాష్ట్రాల్లో 150మంది నిర్బంధం
రంగంలోకి యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు
దాడులు జరిగిన ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలు
ఉత్తరప్రదేశ్, రాష్ట్రాలో సోదాలు
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న...
ప్రభుత్వంపై కక్షతో ఉగ్రవాద చర్యలు
పిఎఫ్ఐపై నియా రిమాండ్రిపోర్టు
అగ్రనేతలపై దాడులకు వ్యూహం
లష్కరే ఐసిస్ల్లో చేరేందుకు ఒత్తిడి
కొచ్చి : ఉగ్రవాదం, నిధుల చేరవేత అభియోగాల ముద్రపడ్డ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ...
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై ఇడి, ఎన్ఐఎ దాడులు
హైదరాబాద్: దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలపై ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది. యుపి, కేరళ, కర్నాటక, తెలంగాణ, బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం...
ఉగ్రవాది సాజిద్ మీర్ బ్లాక్లిస్టుపై మోకాలొడ్డిన చైనా
న్యూయార్క్: పాకిస్తాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాది సాజిద్ మీర్ను బ్లాక్లిస్టులో చేర్చాలంటూ ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. 2008 ముంబై దాడుల కేసులో నిందితుడైన మీర్ను భారత్...
తెలంగాణ, ఎపిలో ఎన్ఐఏ దాడులు
హైదరాబాద్: తెలంగాణ, ఏపీల్లో ఉగ్రవాద సంబంధాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం రాత్రి నుంచి దాడులు నిర్వహిస్తోంది. తెలంగాణలోని నిజామాబాద్, భైంసా, ఏపీలోని కర్నూలు, గుంటూరు, నెల్లూరులో సోదాలు కొనసాగుతున్నాయి. పాపులర్...
ఉగ్రవాదుల కాల్పులకు కశ్మీర్ పండిట్ బలి
శ్రీనగర్: స్వాతంత్య్ర దినోత్సవం నాటి నుంచి కశ్మీర్లో ఉగ్రమూక మళ్లీ పేట్రేగిపోతోంది. కేవలం 48 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఓ హిందూ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి...
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సమయంలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం
పుల్వామా : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను భారత్ ఘనంగా జరుపుకొంటున్న సమయంలో ఉగ్రవాదులు పన్నిన కుట్రను జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు భగ్నం చేశాయి. పుల్వామాలో భారీ స్థాయిలో పేలుడు పదార్ధాలను గుర్తించిన భద్రతా...
ఖార్కివ్లో రష్యా బాంబు దాడులకు ముగ్గురు మృతి
దొనేత్సక్: ఈశాన్య ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్పై రష్యా బాంబు దాడులు (షెల్లింగ్ దాడి) చేయడంతో సోమవారం ముగ్గురు మరణించగా, 22 మంది గాయపడ్డారని అక్కడి ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. రష్యా అనేక రాకెట్...
గురుద్వారాపై ఉగ్రదాడులు.. భారత్కు తరలివస్తున్న అఫ్గాన్ సిక్కులు
న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్లో గురుద్వారాపై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ప్రాణ రక్షణ కోసం అక్కడి సిక్కులు భారత్కు తరలివస్తున్నారు. ఈమేరకు మొదటి బృందంలో 11 మంది గురువారం ఢిల్లీ చేరుకోబోతున్నారు. అఫ్గాన్ లోని...
26/11 ముంబై ఉగ్రవాదుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు
లాహోర్ (పాకిస్థాన్ ) : ముంబై ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్కు పాకిస్థాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2008 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్ అయిన...
ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు
లాహోర్(పాకిస్థాన్): ముంబై 26/11 ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్కు పాకిస్థాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2008 ముంబై దాడుల ప్రధాన నిర్వాహకుడు అయిన నిషేధిత లష్కరే...
కశ్మీర్లో వరుస ఉగ్రదాడులపై ఏం చేద్దాం
ఆర్మీచీఫ్ , ఇతరులతో అమిత్ షా సమీక్ష
శ్రీనగర్ /న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే, జాతీయ భద్రతా సలహాదారు...
కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి.. బ్యాంకు మేనేజర్ హత్య
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో సామాన్య పౌరులు, మైనార్టీలపై ఉగ్రవాదుల దాడులు ఆగట్లేదు. మొన్నటికి మొన్న ఓ టీవీ నటి, ఆ తరువాత టీచర్ ఉగ్రవాదుల దాడికి బలికాగా, తాజాగా ఓ బ్యాంకు...
శ్రీనగర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం!
శ్రీనగర్: ఇటీవల సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన దాడితో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఆదివారం కాల్చి చంపారు. ఈ విషయాన్ని కాశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్లో ఇలా రాశారు: “ఇటీవల సిఆర్...
హఫీజ్ సయీద్ కుమారుడు కూడా ఉగ్రవాదే
భారత హోం శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు, 26/11 ముంబయి ఉగ్ర దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ను ఉగ్రవాదిగా ప్రభుత్వం ప్రకటించింది. భారత్లోను, అఫ్ఘానిస్తాన్లోని భారతీయ...
రష్యా బలగాలు ఉగ్రవాదులకు భిన్నంగా ఏమీ లేవు: జెలెన్స్కీ
న్యూయార్క్ : దాదాపు నెలన్నర పాటు తమ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా బలగాల్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉగ్రదాడులతో పోల్చారు. రష్యా దండయాత్ర తరువాత తొలిసారి ఆయన మంగళవారం ఐక్యరాజ్యసమితి...
ఉగ్రవాదులపై ఆ పార్టీలకు విపరీత సానుభూతి
ఉగ్రవాదులను ‘ జీ ’ అని సంబోధిస్తారు
సమాజ్వాది, కాంగ్రెస్లపై ప్రధాని మోడీ ధ్వజం
హర్దోయ్ ( యూపీ): అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో కోర్టు 49 మందికి మరణశిక్ష విధించిన కొన్ని రోజుల...
ముంబై ఉగ్రదాడుల నిందితులకు పాక్ ఆశ్రయం
ఐరాస వేదికగా పాక్ దారుణాలను ఎండగట్టిన భారత్
న్యూఢిల్లీ : 2008 లోజరిగిన ముంబై ఉగ్రదాడుల నిందితులను పాకిస్థాన్ ఇంకా పోషిస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉగ్రదాడులకు సంబంధించి ఆయా ఉగ్రవాదులకు ఏదో...
ఇరాక్, సిరియాల్లో ఐఎస్ ఉగ్రదాడులు
పదుల సంఖ్యలో సైనికుల మృతి
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియాల్లో జరిపిన సాయుధ దాడుల్లో పదుల సంఖ్యలో సైనికులు చనిపోయారు. సిరియాలో అమెరికా మద్దతు ఉన్న కుర్దిష్ దళాలు జరిపిన వైమానిక...
కశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసానికి యత్నం
భద్రతా దళాలు చుట్టుముట్టడంతో పరారైన ముష్కరులు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ ఆస్పత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. అయితే భద్రతా దళాలు ఎదురు కాల్పులు...