Home Search
జాతీయ విద్యా విధానం - search results
If you're not happy with the results, please do another search
ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణ
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన...
‘ప్రమాద’ భారతం!
భారత దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా గల వాహనాల్లో ఒక్క శాతం మాత్రమే ఉన్న మన దేశంలో ఏటా ప్రమాదాలలో కన్నుమూస్తున్న వారి సంఖ్య మాత్రం లక్షల్లో...
ఏది నీతి, ఏది అవినీతి!
స్వతంత్ర రాజ్యాంగ సంస్థలుగా ఉండాల్సిన సిబిఐ, ఇడి, ఐటి సంస్థల దాడులు, కేసులు విచారణ, అరెస్టు లు, పని విధానం ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. నిజంగానే ఈ సంస్థలు అవినీతి రాజకీయ నాయకుల...
హైదరాబాద్ ప్రగతి నగర్ లో మ్యూజిక్ అకాడమీని ప్రారంభించిన ముజిగల్
హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, ముజిగల్, దేశంలో 11వ హైదరాబాద్ లో 7వ అత్యాధునిక సంగీత అకాడమీని ప్రగతినగర్ (హైదరాబాద్ ) లో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని గాయకుడు, అనురాగ్...
ఆరునూరైనా.. ఆరు గ్యారంటీలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురావాలనే కృత నిశ్చయంతో ప్రజా ప్రభుత్వం సాహసోపేతంగా ముందుకెళ్తుందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర శాసనసభలో శనివారం 2024 -25...
కెమెరాకే ట్రిక్కులు నేర్పిన రాజన్ బాబు
అద్భుతమైన జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, మధుర ఘట్టాలు, గొప్ప సన్నివేశాలు, అపురూప సంఘటనలు, మనసు దోచే దృశ్యాలు, ఆలోచింప జేసే రూపాలు, అరుదైన చిత్రాలు వెరసి ఫోటోగ్రఫీ. వెలకట్టలేని దృశ్యాలను పది కాలాల...
అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?
ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో...
వైద్య, విద్యలకు నిధులు పెరిగేనా?
మన దేశ అభ్యున్నతికి అత్యంత కీలకమైన విద్య, ఆరోగ్య రంగాలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులు తగ్గిస్తూ రావడం శోచనీయమని ఆయా రంగాల నిపుణులు...
జననాయక్
‘నీ చుట్టూ సమాజం పూర్తిగా కలుషితం అయినపుడు, భావ దారిద్య్రంలోకి నెట్టబడుతున్నపుడు కూడా స్పందించకపోతే నువ్వు సామాజిక ద్రోహివే’ అంబేడ్కర్ మాటలు సామాజిక బాధ్యత గల ప్రతి పౌరుడినీ హెచ్చరిస్తూ ఉంటాయి. అజ్ఞానం,...
మోడీతో ఢీ ఎవరితరం కాదు : వ్లాదిమిర్ పుతిన్
మాస్కో : భారతదేశంతో ఇప్పుడు ఏ దేశం పోటీకి దిగలేదని, ప్రధాని మోడీతో ఎవరు తగవుకు దిగలేరని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. భారత్ ఇప్పుడు పటిష్ట రీతిలో ఉంది....
ఎంఎల్ఎ పాడి కౌశిక్రెడ్డి ప్రచారంపై గవర్నర్ ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై స్పందించారు. గురువారం జాతీయ...
పౌర ప్రజాతంత్ర హక్కులపై దాడి
నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఏ ప్రభుత్వంలోనైనా ప్రభుత్వం అనుసరించే రాజకీయార్థిక విధానాలపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మోడీ ప్రభుత్వం బడాభూస్వామ్య, బూర్జువా, సామ్రాజ్యవాద...
కోచింగ్ సెంటర్లలో 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవద్దు
న్యూఢిల్లీ : దేశం లోని వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతోపాటు వారికి...
దేశాభివృద్ధిలో యువ భాగస్వామ్యం
మానవ వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా పునాది వంటిది. విజ్ఞాన ఆధారిత 21వ శతాబ్దంలో ప్రతి రంగంలోనూ యువత పాత్ర కీలకం కానుంది. యువ జనాభాలో అభివృద్ధి చెందిన దేశాలతో...
ఉపాధి హామీకి ఆధార్ గండం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఇప్పటికే బడ్జెట్లో నిధుల కేటాయింపులు తగ్గించి, పనులు లేకుండా చేస్తున్న బిజెపి సర్కారు ఏదో ఒక కొర్రీ...
కేరళ గవర్నర్ సంఘీయ పోకడలు
దేశంలో ఆర్ఎస్ఎస్ అజెండాను పక్కాగా అమలు చేసే ప్రయత్నం బిజెపి చేస్తున్నది. ప్రధానంగా బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో ఇప్పటికే విద్యా రంగాన్ని పాఠ్యాంశాలను పూర్తిగా కాషాయమయంగా మార్చారు. రాష్ట్రాలలోనే కాదు దేశంలోను సిబిఎస్ఇ...
పాఠశాలలో ఏఐ ఆధారిత అసెస్మెంట్ను పరిచయం చేసిన లీడ్
ముంబై: భారతదేశపు అతిపెద్ద స్కూల్ ఎడ్టెక్ కంపెనీ లీడ్, ఈరోజు తన 9,000+ పాఠశాలల నెట్వర్క్ కోసం AI-ఆధారిత అసెస్మెంట్లను ప్రారంభించినట్లు ప్రకటించింది. లీడ్ AI-ఆధారిత మూల్యాంకన కార్యక్రమం భారతదేశంలోని పాఠశాలలతో 11...
కొలువుదీరిన కొత్త మంత్రులు.. తొలి ప్రాధాన్యతలో సీనియర్లకే కేబినెట్ బెర్త్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొన్ని కొలువు దీరింది. రేవంత్ మంత్రి వర్గంలో తొలి విడత 11 మందికి చోటు దక్కిది. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న నేతలకే ప్రాధాన్యత...
బిజెపి చెప్పిన చోటే మజ్లిస్ పోటీ
ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటం బిజెపి విధానం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటం బిజెపి విధానమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
మీరిన్ని కొలువులిచ్చారా?
ఇప్పటికే మేము 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశాం
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే పల్లెల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం స్ఫూర్తిగా నిలిచిందని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. పల్లె ప్రగతి...