Saturday, May 4, 2024
Home Search

ట్రాన్స్‌జెండర్ - search results

If you're not happy with the results, please do another search
Friend murder in rangareddy

స్నేహితుడిని దావత్‌కు పిలిచి… మొండెం, తలను వేరు చేసి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డులోని బొంగుళూరు ప్రాంతంలో దావత్‌కు స్నేహితుడిని పిలిచి దారుణంగా హత్య చేసి మొండెం, తలను వేరు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నామ శ్రీనివాస్...
Transgender arrested for chain snatching

కానిస్టేబుల్ చైన్ కొట్టేసిన హిజ్రా అరెస్ట్

హైదరాబాద్: బైక్‌పై లిఫ్ట్ అడిగి కానిస్టేబుల్ చైన్‌ను కొట్టేసిన హిజ్రాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 40 గ్రాముల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు....
Badvel by election arrangements completed

బద్వేల్ ఉప ఎన్నికకు సర్వసిద్థం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు శుక్రవారం సాయంత్రానికే చేరుకున్నారు. బద్వేలు నియోజకవర్గంలో మొత్తం...
Best ranks for Telugu students in JEE Advanced

టాప్ టెన్‌లో ముగ్గురు

జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు పిడుగులు అఖిల భారత స్థాయిలో మృదుల్ అగర్వాల్‌కు ఫస్ట్ ర్యాంకు బాలికల విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించిన కావ్య చోప్రాకు పోచంపల్లి విద్యార్థికి ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు ఒంగోలు...
TS HC Rejects TSPSC Petition over Group-1 Exam Cancelled

చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యం, అక్రమ రవాణాపై హైకోర్టు బుధవారం చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. ఈక్రమంలో చిన్నారుల అదృశ్యంపై సర్కారు మరింత శ్రద్ధ వహించాలని...
30k Children orphaned by Covid 19 in India

కరోనా వల్ల 30వేల మంది చిన్నారులు అనాథలయ్యారు..

కొవిడ్ మహమ్మారి వల్ల 30 వేలమందికిపైగా అనాథలయ్యారు 274మంది అపహరణకు గురయ్యారు: సుప్రీంకోర్టుకు బాలల కమిషన్ నివేదిక న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటివరకు 30,071మంది చిన్నారులు అనాథలుగా మారారని జాతీయ బాలల హక్కుల...
Textile Industry has become big business

చేయూత ఇస్తున్న చేనేత!

  చారిత్రక నేపథ్యమున్న అతికొద్ది కుల వృత్తులలో చేనేత ఒకటి. పద్మశాలి, దీని అనుబంధ కులాల వృత్తిగా కొనసాగుతున్నట్లు పురాణేతిహాసాలు స్పష్టం చేస్తున్నప్పటికీ... పెరుగుతున్న జనాభా, అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధికి...
AP Municipal Elections 2021 Recorded 60% polling

ఎపిలో ముగిసిన మున్సిపల్ పోలింగ్: 60శాతం ఓటింగ్

ఎపిలో ముగిసిన మున్సిపల్ పోలింగ్ 60శాతం ఓటింగ్ జరిగిందని వెల్లడించిన అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోని 1,633 వార్డులకు బుధవారం...
Joe Biden reverses Trump ban on Transgender people in Military

సైన్యంలో లింగమార్పిడి వ్యక్తులు చేరడంపై నిషేధం ఎత్తివేత

  ట్రంప్ హయాంలోని నిర్ణయాన్ని రద్దు చేసిన బైడెన్ : కొత్త ఉత్తర్వులు జారీ వాషింగ్టన్ : సైన్యంలో లింగమార్పిడి (ట్రాన్స్‌జెండర్) వ్యక్తులు చేరడాన్ని నిషేధిస్తూ ట్రంప్ హయాంలో ప్రవేశ పెట్టిన విధానాన్ని తారుమారు చేస్తూ...
Pak PM Imran Khan solidarity with India

రేపిస్టులకు రసాయనాలతో నపుంసకత్వం, ఉరిశిక్ష

పాకిస్తాన్‌లో ఇక రేపిస్టులకు కఠిన శిక్షలు ఆర్డినెన్సులకు ఇమ్రాన్ క్యాబినెట్ ఆమోదం ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు రెండు ఆర్డినెన్సులను ఫెడరల్ క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదించింది. అత్యాచారానికి పాల్పడిన వారిని...
GHMC election schedule released

బల్దియా బాజా

  నేడు, రేపు, ఎల్లుండి నామినేషన్లు గ్రేటర్‌లో డిసెంబర్ 1న పోలింగ్, 4న కౌంటింగ్ బ్యాలట్ పద్ధతిలోనే జిహెచ్‌ఎంసి ఎన్నికలు 18-20 వరకు నామినేషన్ల స్వీకరణ 21న పరిశీలన, 22న ఉపసంహరణకు అవకాశం డిసెంబర్ 3న అవసరమైన కేంద్రాల్లో రీపోలింగ్ మహిళ (జనరల్)కు...
LAWCET and PGLCET results released

లాసెట్ ఫలితాలు విడుదల

  మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పిజిఎల్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మూడేళ్ల లా కోర్సులో 78.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఐదేళ్ల లా కోర్సులో 62.35 శాతం ఉత్తీర్ణత...
Central Govt bring New Education Policy

విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు

  5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన 10+2 స్థానంలో 5+3+3+4 విధానం ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్ డిగ్రీలో ఎప్పుడు ఎగ్జిట్ అయినా సర్టిఫికెట్ విద్యార్థులు సాధించిన క్రెడిట్లను ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటు కల్పన ఎంఫిల్ రద్దు, సంస్కరణలు...

సుప్రీం సూపర్ తీర్పులు

  130కోట్ల మంది భారతీయులు ఆమోదించారు - అంతర్జాతీయ న్యాయ సదస్సులో ప్రధాని మోడీ లింగపర న్యాయంతోనే అభివృద్ధి కీలకరంగాల్లో మహిళలకు ప్రాధాన్యం మూడు వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలి ఏ న్యాయవ్యవస్థకైనా మహాత్ముడే ఆదర్శం:మోడీ న్యాయమే రాజ్యాంగం మూలస్తంభం : సిజెఐ బోబ్డే ఉగ్రవాద...
President

సిఎఎ వల్ల ఎవరికీ అన్యాయం జరగదు: రాష్ట్రపతి

  ఢిల్లీ: ట్రిపుల్ తలాఖ్ రద్దుతో మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభకాగానే ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. భారత్ అనేక రంగాల్లో కొత్త రికార్డులను...

Latest News