Home Search
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - search results
If you're not happy with the results, please do another search
ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
ధైర్యానికి ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్
ఎన్ఎస్ఓ ఎన్నో గొప్ప ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించింది
యువ అధికారులు అంకిత భావంతో పనిచేయాలి
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ఓ) ధైర్యానికి...
సిఎం కెసిఆర్తో మంచి సంబంధాలు
ఆయుష్మాన్ భారత్ను అమలుకు నేనే ఒప్పించా, కొవిడ్ వ్యాక్సినేషన్లో మనమే బెస్ట్, గవర్నర్గా రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాను, ఆనందంగా ఉంది, ప్రజాసేవా స్పూర్తితోనే పనిచేస్తా, ప్రజాదర్బార్ను క్రమం తప్పకుండా నిర్వహిస్తా: మీడియాతో...
మంత్రి వర్గం నుంచి ఈటల బర్తరఫ్
ఈటల అసైన్మెంట్ భూమిని కబ్జా చేసినట్లు కలెక్టర్ నివేదిక
నివేదిక ఆధారంగా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సిఎం నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ను బర్తరఫ్ చేస్తూ...
దేశానికే ఆదర్శం
ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు
అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన
వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది
సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది
జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...
రాజ్భవన్కూ తాకిడి
28 మంది భద్రతా సిబ్బంది, రాజ్భవన్లో పనిచేసే మరో 20 మందికి కరోనా పాజిటివ్
395 మందికి పరీక్షలు...347 మందికి నెగెటివ్
గవర్నర్, ఇతర సీనియర్ అధికారులు సేఫ్
రెడ్జోన్లో ఉన్న వారు కచ్చితంగా కరోనా పరీక్షలు...
1269 కొత్త కేసులు
8 మంది మృతి, జిహెచ్ఎంసిలో 800, జిల్లాల్లో 469 మందికి వైరస్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 90% బెడ్లు ఖాళీ : వైద్య ఆరోగ్యశాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి రాజ్భవన్కు చేరుకుంది. రాజ్భవన్లో పనిచేస్తున్న...
వర్సిటీలలో ఆన్లైన్ బోధన కొనసాగించండి
హైదరాబాద్ : కరోనా ఆంక్షల కారణంగా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు మూతపడిన నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా బోధన కొనసాగించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వర్సిటీల రిజిస్ట్రార్లకు సూచించారు. సోమవారం గవర్నర్ తమిళిసై...
కరోనా చీకట్లపై కాంతిరేఖలు
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...
నేను సాధారణ మహిళనే
నా పనితీరు అసాధారణంగా ఉంటుంది
నాపై చాలామంది కామెంట్లు చేశారు
వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాను
కోఠి ఉమెన్స్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మన తెలంగాణ/సిటీబ్యూరో: తాను కూడా సాధారణ మహిళనేనని, తన...
నేటినుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర గవర్నర్గా తమిళి సై...
ధన బలం.. కండ బలం ఉన్నా, ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ
హైదరాబాద్: ఎన్నికల్లో ధనబలం, కండబలం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే మన దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ గొప్పవని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం...
నేడే తొలి సమరం
21 రాష్టాలు, యుటిలు : 102 లోక్సభ సీట్లు
92 అసెంబీ సీట్లకూ నేడే పోలింగ్
ఎన్నికల బరిలో 1600కి పైగా అభ్యర్థులు
41 హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు
1.87 లక్షల పోలింగ్ బూత్లు... 16.63 కోట్ల...
భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు
కాన్హాశాంతి వనం 'గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్'లో జి. కిషన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : భారతదేశం నాలుగు మతాలకు పుట్టినిల్లు అని, హిందూమతం, బౌద్ధమతం, సిక్కుమతం, జైనమతం ఈ మతాలన్నీ శాంతి,...
ఉజ్వల తెలంగాణ
సాకారం చేసి తీరుతాం అభివృద్ధి, సంపద సృష్టిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాం
హైదరాబాద్ను కృత్రిమ మేధకు రాజధానిగా అభివృద్ధి చేస్తాం 50- నుంచి 100 ఎకరాల్లో హైదరాబాద్లో ఎఐ సిటీ..
టిఎస్పిఎస్సి...
రాజ్యాంగబద్ధ పాలనలోనే పేదలకు ప్రగతి ఫలాలు
నియంతృత్వ ధోరణులకు తెలంగాణ చరమగీతం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఏ ప్రభుత్వ మైనా రాజ్యాంగస్ఫూర్తితో పనిచేసినప్పుడే అభివృ ద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా...
టిఎస్పిఎస్సి చైర్మన్, ముగ్గురు సభ్యుల రాజీనామాలకు ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్రెడ్డి సహా ముగ్గు రు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ఆ మోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం...
ఈ ఏడాది మా సంకల్పం ‘రైతు-మహిళ-యువత’
ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలి, అందరి ఆకాంక్షలు నెరవేరాలి
ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రజలంతా సుఖ సంతోషాలతో...
ఈ ప్రభుత్వం ఎన్ని రోజులుంటుందో చూస్తామనడం మంచిది కాదు
అసెంబ్లీలో నాది సెంటర్ బెంచ్.. కమ్యూనిస్టు పార్టీ : ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు
మన తెలంగాణ / హైదరాబాద్ : ‘ఎన్నికల్లో ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు...
ఆరు గ్యారంటీలకు రోడ్మ్యాప్ లేదు: కడియం
హైదరాబాద్: మన రాష్ట్రం పదేళ్లుగా ఎంతో అభివృద్ధి సాధించిందని ఎంఎల్ఎ కడియం శ్రీహరి తెలిపారు. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగంపై కడియం శ్రీహరి స్పందించారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం...
అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణ స్వీకారానికి నిరాకరించడంతో తెలంగాణ అసెంబ్లీలో రాజా సింగ్, కొత్తగా ఎన్నికైన మరో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్...