Friday, April 26, 2024
Home Search

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ - search results

If you're not happy with the results, please do another search
CM KCR Meeting with Governor Tamilisai

గవర్నర్ తమిళిసైతో సిఎం కెసిఆర్ భేటీ

గవర్నర్ తమిళిసైతో సిఎం కెసిఆర్ భేటీ పలు అంశాలపై చర్చ, గవర్నర్ బాబాయి మృతిపై ఆరా తమిళిసై తండ్రి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి పరామర్శించడానికి వచ్చిన సిఎంకు ట్విట్టర్ వేదికగా గవర్నర్ ధన్యవాదాలు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్...
Governor tamilisai Wishes People On Raksha Bandhan

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ రాఖీపండగ శుభాకాంక్షలు

హైదరాబాద్ : రక్షాబంధన్(రాఖీపండగ) సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రక్షాబంధన్ ఘనంగా నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో అన్నాచెల్లెళ్లకు...
Intensified Research on Immunity boosting crops:Governor

వరిలో చక్కెర శాతం తగ్గించే ప్రయత్నాలు చేయాలి: గవర్నర్

మన తెలంగాణ/హైదరాబాద్: మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసే వంగడాలను పరిశోధనల ద్వారా అభివృద్ధి చేయాలని వ్యవసాయ రంగ పరిశోధకులకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. రైతులకు అలాంటి...
Governor

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2014, జూన్2వ తేదీన 29 వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో...
Governor Video Conference with TeachingStaff

టీచింగ్‌స్టాఫ్‌తో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్

  అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నాం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మనతెలంగాణ/హైదరాబాద్ : అన్ని యూనివర్సిటీల సమగ్ర సమాచారం తెప్పించుకుంటున్నామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల టీచింగ్‌స్టాఫ్‌తో వీడియో కాన్ఫరెన్స్...
Approval for five private varsities in Telangana

రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ వర్సిటీలకు ఆమోదం

  ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ మేరకు ఐదు ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...

ఐటి నిపుణులతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్

  హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో ఐటి నిపుణులు, ఎగ్జిక్యూటివ్‌లతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గవర్నర్ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఐటి నిపుణులు, ఎగ్జిక్యూ...

గవర్నర్‌తో సిఎం భేటీ

  హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఎం కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై...

ఉగాదిని పురస్కరించుకొని తెలుగు ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు...

మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు

  మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో జాతీ సమగ్రత, ఐక్యత, శాంతి, సౌభాగ్యానికి...

స్పీకర్ పుట్టినరోజును పురస్కరించుకొని సన్మానించిన గవర్నర్ తమిళిసై

  హైదరాబాద్ : పుట్టినరోజు సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. ఈసందర్భంగా స్పీకర్‌ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి గవర్నర్ జన్మదిన...
CM KCR Send off President Ram Nath Kovind

రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు

మనతెలంగాణ/హైదరాబాద్‌ః నగరానికి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ తన పర్యటన పూర్తిచేసుకుని ఆదివారం తిరిగి ఢిల్లీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు....
President Ram Nath Kovind

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి.. ఘన స్వాగతం పలికిని సిఎం, గవర్నర్

  హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు రాష్ట్రానికి చేరుకున్న సందర్భంగా బేగంపేట్‌ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి...
Mahender Reddy

మంత్రిగా పట్నం ప్రమాణస్వీకారం

రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై రాజ్ భవన్‌లో కెసిఆర్, మంత్రులు హాజరు గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న సిఎం మహేందర్‌రెడ్డికి భూగర్భగనుల శాఖ, సమాచార శాఖను కేటాయించిన సిఎం...

30 ఆలయాలకు పట్టువస్త్రాల సమర్పణ

చాంద్రాయణగుట్ట: చారిత్రక పాతబస్తీ హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి మందిరం 75వ (వజ్రోత్సవాలు) వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని 30 అమ్మవారి దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధ్యక్షులు రామ్‌దేవ్...
Three of the pending bills were approved

3 బిల్లులకు ‘సై’

మన తెలంగాణ/హైదరాబాద్ : పెండింగ్ బిల్లుల్లో మూడింటిని ఆమోదిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలకు పంపారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి...
KCR-wish-on-New-Year

యావత్ దేశ ప్రజలకు కెసిఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

హైదరాబాద్: దేశంలో కొత్త "ప్రజా రాజకీయాలు" , పాలనకు కొత్త సంవత్సరం నాంది పలకాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక వృద్ధికి... 2023 మార్గం...
Governor Tamilisai slams KCR Govt

అవమానించినా వెనక్కి తగ్గను

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనను ఎంతగా అవమానించినా ప్రజా సేవ మాత్రం ఆపనని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు గౌరవం ఇచ్చినా.... ఇవ్వకపోయినా ఏ...
Sudden death of AP Minister Gautam Reddy

ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూత జూబ్లీహిల్స్‌లోని మంత్రి స్వగృహంలో భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ గౌతమ్‌రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రకటన కుటుంబసభ్యులను పరామర్శించిన...
PM Narendra Modi unveils statue of Ramanujacharya

జ్ఞానం, ధ్యానం రామానుజం

జగద్గురు బోధనలు సర్వదా అనుసరణీయం దేశ ఐక్యతకు ఆయనే స్ఫూర్తి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో 216అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ మనతెలంగాణ/హైదరాబాద్ : రామానుజాచార్యుల విగ్రహం జ్జానం,...

Latest News