Home Search
కేంద్రం ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
కృష్ణ ట్రిబ్యునల్ పై కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది
ఆ పార్టీ నాయకులు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదు
9 ఏళ్ల కాలయాపన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధకరం
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల ట్రిబ్యునల్...
రెవెన్యూ డివిజన్గా చెన్నూరు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ ఎట్టకేలకు నేరవెరబోతున్నది. రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బహిరంగ సభలో పాల్గొన్న సిఎం...
మండల కేంద్రంగా ఏదుల
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీగా ఉన్న ఏదుల గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మండలకేంద్రంగా ఏదుల ఏర్పాటు చేయటం పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి...
పత్తి రైతులకు కేంద్రం శుభవార్త
ఆదిభట్ల : పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మద్దతుధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. ఈమేరకు వివరాలను జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ ఛాయాదేవి వివరాలను మీడియాకు వెల్లడించారు. పత్తిరైతులు ఎట్టి...
మత్స్య రంగం అభివృద్దికి కేంద్రం సహకరించాలి
చేపల వేట నిషేధ కాలానికి భృతిని రూ. 9000కి పెంచాలి
రిటైల్ ఫిష్ మార్కట్లకు వందశాతం నిధులివ్వండి
కేంద్రమంత్రి రూపాలతో ఫిష్ఫెడ్ చైర్మన్ భేటి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...
దేశ వ్యాప్తంగా డెంగీ కలవరం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్తోపాటు పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల కేసులు భారీగా పెరుగుతుండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సంసిద్ధతపై...
ధాన్యం సేకరణలో కేంద్రం దగా?
ఖరీఫ్లో రాష్ట్రానికి మొండిచేయి చూపనున్న కేంద్రం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది ఖరీఫ్లో ఉత్పత్తి కానున్న ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వరి రైతుకు పెద్దషాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. దేశవ్యాప్తంగా వరిసాగు...
బలమైన ప్రభుత్వం వల్లే సాధ్యమైంది
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇది సాధారణ చట్టం కాదని..నవ భారత...
కెనడా పౌరులకు వీసా సర్వీస్లను నిలిపివేసిన కేంద్రం?
న్యూఢిల్లీ : ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. భారత్కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం...
కెనడాలో అత్యంత జాగ్రత్తగా ఉండండి… అక్కడి భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
న్యూఢిల్లీ : ఖలిస్థానీ అంశం , ట్రూడో ఆరోపణలతో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా కెనడా లోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఆ...
కెనడాలో భారతీయులకు కేంద్రం హెచ్చరికలు
ఒట్టావా: కెనడాలో భారతీయులు, ఇండియన్ స్టూడెంట్స్కు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులు, ఇండియన్ డిప్లామెట్స్, సంస్థలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కెనడా, భారత్ మధ్య ప్రస్తుతం...
మత్స్యదర్శిని కేంద్రం మరింత అభివృద్ధి: ఫిషరీస్ చైర్మన్ పిట్టల రవీందర్
మనతెలంగాణ/హైదరాబాద్: మత్స్య పరిశ్రమరంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంలో భాగంగా మత్స్య దర్శిని కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్టు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్...
వీరశైవ లింగాయతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి
భారత రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసిన ఆ సంఘం ప్రతినిధి బృందం
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నామని, వీరు అభివృద్ధి...
కేంద్రం దగా
మన తెలంగాణ/హైదరాబాద్: నిధులు, నియామకాలు’ అనే ప్రధానమైన నినాదంతో ఉద్యమించి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నీళ్ళు, నిధుల విషయంలో తీరని అన్యాయం చేస్తున్నదనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. రాష్ట్రానికి...
ప్రజాస్వామ్యం ఖూనీకి కేంద్రం కుట్రలు:గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. ఎన్నికల పేరిట దేశంలోరాజకీయ గందరగోళానికి తెర తీసిందని విమర్శించారు. నల్లగొండలో...
17న పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో అఖిలపక్ష సమావేశం: కేంద్రం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు అన్ని పక్షాలకు చెందిన సభా నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం...
కుమిలే ప్రజలకు జమిలితో ఓదార్పా.. కేంద్రం వైఖరిపై కేజ్రీవాల్ ఫైర్
చందీగఢ్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జమిలి పాటపాడుతోందని, అయితే ఈ ఏకకాల ఎన్నికలతో దేశంలోని సామాన్యుడికి ఒరిగేదేమిటని ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన...
బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అందరికీ సంక్షేమ పథకాలు
బీసీ బంధు చెక్కులు అందించిన ఎమ్మెల్యే హరిప్రియనాయక్
గార్ల: బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే అందరికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందచేసినట్లు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. బుధవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక...
జమ్ము కశ్మీర్కు యూటీ హోదా శాశ్వతం కాదు : కేంద్రం
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆగస్టు 31న ధర్మాసనం ముందు ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జమ్ముకశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి ఏదైనా...
బాస్మతి బియ్యం ఎగుమతిపై కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: బాస్మతి ముసుగులో నిషేధిత సాధారణ బియ్యం ఎగుమతులు జరుగుతున్నట్లు గమనించిన కేంద్ర ప్రభుత్వం వీటి కట్టడికి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నిషేధిత కోటా కింద ఉన్న బాస్మతీయేతన తెల్లబియ్యం ఎగుమతులను నిరోధించడానికి...